special Stories

special Stories

మరి రెండో రణరంగాన్ని ఎవరు మూసేస్తారు?

శనివారం సాయంత్రం దాకా చాలా తీవ్రమైన, విషాదకరమైన, విచిత్రమైన, ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మొత్తంగా పరిస్థితి మారిందని కాదు కానీ, ఒక ఊరట. దాదాపు ఇరవై రోజుల నుంచి ఒకదానికొకటి ప్రతిక్రియగా జరిగిన అనేక గొలుసుకట్టు పరిణామాలు ప్రజలు కోరుకున్నవి కాదు. తమ మీద విరుచుకుపడుతున్న సత్యాసత్యాల ఉప్పెనల మధ్య, ఉక్కిరిబిక్కిరి కావడమే తప్ప,…

కాల్పుల విరమణ ..?

ఇరుదేశాల సరిహద్దుల్లో ఒకవైపు భీకరదాడులు జరుపుతూనే శాంతివచనాలు పలుకుతున్నది పాకిస్తాన్‌. ‌దీనికి అమెరికా, రష్యాతోసహా వివిధ దేశాల మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నది. అయితే ఈ వార్త రాసేప్పటికి రెండు దేశాలు చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించిన వార్తలు రావడం విశేషం.  ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుతాయి తప్ప…

నేడు మిస్‌ ‌వరల్డ్ 2025 ‌ప్రారంభోత్సవం

తెలంగాణ ఖ్యాతిని, సంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈవెంట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9:  ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ 2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. సీఎం…

పరువు కోసం పాక్‌ అసత్యప్రచారాలు

నిజ నిర్ధారణ చేస్తూ తిప్పికొడుతున్న భారత్‌ ‌న్యూదిల్లీ, మే 9: భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌ ‌డియా, సోషల్‌ ‌డియా తప్పుడు ప్రచారాలకు తెరలేపాయి. పెద్ద ఎత్తున అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయి. సోషల్‌ ‌డియాలో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖులు సైతం తప్పుడు వీడియోలను, ఫొటోలను పోస్టు చేస్తున్నారు. భారత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే…

యుద్ధభూమిలో అమరుడైన తెలుగువీరుడు

నేలకొరిగిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సిఎం, డిప్యూటి సిఎంలు కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటన న్యూదిల్లీ/అమరావతి, మే 9: భారత్‌, ‌పాకిస్తాన్‌ యుద్ధంలో ఓ తెలుగు జవాన్‌ ‌వీర మరణం పొందాడు. శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం, కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్‌ ‌యుద్ధ భూమిలో…

రంగంలోకి టెరిటోరియల్‌ ఆర్మీ!

న్యూదిల్లీ, మే 9:  పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగించింది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసిన పాక్‌ను భారత్‌ ‌సమర్థంగా అడ్డుకుంది. ఆ రెండూ విఫలం కావడంతో పాక్‌ ‌మరో కుతంత్రానికి తెరదీసేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్‌ను ఇబ్బంది పెట్టాలనేదే…

పక్కా వ్యూహంతో భారత ఆర్మీ ..

సరిహద్దుల వెంట ఆగని పాక్ కాల్పులు ఆర్మీ హెడ్‌ ‌క్వార్టర్స్..‌ విమానాశ్రయాలు లక్ష్యంగా దాడులు గురుద్వారాలపైనా దాడులకు యత్నం పాక్‌ ‌డ్రోన్లన్నీ టర్కీకి చెందినవి గుర్తింపు అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం భారత రక్షణ శాఖ వెల్లడి భారత ఆర్మీ ప్రతిదాడితో పాక్‌కు కోలుకోలేని నష్టం అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా చర్చలు న్యూదిల్లీ, మే…

రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు

2024 ఎన్నికల వరకు దక్షిణాదిలో ప్రధానంగా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో పాగా వేసేందుకు గోదావరి కావేరి అనుసంధానం అంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావుడి చేసింది. 1989 లో జాతీయ జల అభివృద్ధి సంస్థ మహానది కావేరి అనుసంధానం పేర సర్వే చేసి తొమ్మిది లింకులు ప్రతి పాదించింది. దక్షిణ భారత దేశంలో…

శాంతి చర్చలు- శాస్త్రీయ అవగాహన

. దేశమంతా *యుద్ధం-శాంతి* పైనే చర్చ జరుగుతున్నది. మధ్య భారతంలో మావోయిస్టులపై కేంద్రం యుద్ధం ప్రకటించింది. వారి అంతమే మా పంతం అని స్పష్టం చేస్తూ వచ్చింది. ఇంకో పక్క కాశ్మీర్ లో జరుగుతున్న హింసతో పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్ధమవుతోంది . రిహార్సల్ గా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేయమని పిలుపునిచ్చింది. ఈ…

పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లేనా ?

   ఉగ్రవాదులను పెట్టిపోషించి, దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్‌పై భారత్‌ ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లేనా.. గత రెండు రోజులుగా పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టినచర్యలు ప్రతీకార జ్వాలలతో రగిలిపోతున్న భారత ప్రజలకు స్వాంతన చేకూరినట్లేనా అంటే, తోక ఒంకర ఉండే దాయాది దేశానికి ఇది ఎట్టి పరిస్థితిలోనూ సరిపోదంటున్నారు. ప్రపంచ చిత్రపటంలో పాక్‌ పటం కనిపించకుండా చేసినప్పుడే ముష్కరులచేతిలో మృతి…