హైదరాబాద్ రాష్ట్రానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాలేదు

18.జనధర్మో విజయతే భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చిందని అందరికీ తెలుసు. చరిత్ర తెలియని చాలా చాలా తరాల వారికి తెలియదు. కాని 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రాలనికి స్వాతంత్ర్యం రాలేదు. యం యస్ ఆచార్యకు, ఆయన కుటుంబానికి, మిత్రులకు, చాలామంది స్వాతంత్ర్య సమరయోధులకు స్వాతంత్ర్యం రాలేదు. ఆచార్యవంటి…









