special Stories

special Stories

కేసీఆర్‌ వదిలిన బాణం కవిత..

telangana politics

.తెలంగాణలో మూడు ముఖ్యమైన అంశాల చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడిచాయి.మొదటిది కవిత లేఖ, బీఆర్ఎస్‌ పార్టీలో విభేదాలు..రెండోవది కేసీఆర్‌, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ కాళేశ్వరం కమిషన్ విచారణ..మూడోవది అధికార పార్టీలో మంత్రి పదవుల పందెరం..జనాల మౌలిక సమస్యలను గాలికి వదిలేసి ఈ మూడు అంశాల చుట్టే ప్రభుత్వం,మీడియా తిరిగాయి.రాష్ట్రంలో ఈ మూడు సమస్యలు కాకుండా ఇతర…

‘నవరత్న పాకెట్ లా నడిచిపోయాడు’

రెడ్డి రామకృష్ణ కవిత్వం అంటే అర్థంకాని గందరగోళం అనుకునే కాలం దాదాపుగా గతించిపోయింది. సున్నితమైన అంశాలను కూడా స్పృశిస్తూ గొప్ప భావుకతతో చెప్పగలుగుతున్నారునేటి కవులు. కొందరు కొన్నికొన్ని కవితల్లో తేలిపోతున్నా కొన్నికొన్ని కవితలు బాగా రాస్తున్నారు. కొంతమంది మాత్రం అద్భుతమైన కవిత్వం రాస్తున్నారు. మంచి కవిత్వాన్ని సరళమైనభాషలోనే వ్యక్తీకరిస్తున్నారు. అలాంటి మంచికవిత్వం రాస్తున్న వారిలో మొయిద…

మెరుపు తీగెలు కాన!

బమ్మిడి జగదీశ్వరరావు నేనూ మా పాపా యానిమల్ ప్లానెట్‌ చూస్తున్నాం. సింహం వొకటి లేడిని వెంటాడుతోంది. ఆ లేడిపిల్ల చెంగుచెంగున దూకి పరుగులు తీస్తోంది. క్షణాల్లో దొరుకేస్తోంది అనేలోపు వెంట్రుకవాసిలో తప్పించుకొని పరుగులు తీస్తోంది. ఊపిరి బిగబట్టి చూస్తున్న మా పాపని గమనించి వీడియోని పాజ్ చేశాను. తను నా ముఖంలోకి చూసింది. ‘ప్చ్’ విచారించింది.…

వాయులీనం

వీరేశ్వరరావు మూల నాన్న చెప్పిన కధే మళ్లీ చెప్తాడు నాకు ఒక రాత్రి తెలిసిపోతుంది నాన్న దగ్గర కథలు లేవని వ్యధలు మిగిలాయని నాన్నేది దాచుకోడు నాన్న చొక్కాకి జేబు అందుకే లేదేమో నాన్న కన్నీళ్లు కడుపులోకి పోతాయేమో దాహం కూడా వెయ్యదంటాడు నాన్న దగ్గర ఏదో మంత్ర దండం ఉంది అందుకే అన్ని వేళల…

స‌మాజ‌ ప్రతిబింబం సాహిత్యం

Social issues in literature, Literature as a reflection of society, Role of literature in social change, Social themes in modern literature, Literature and society relationship, Literature mirrors society, Social realism in literature, Impact of literature on society, Contemporary literature social commentary, Authors reflecting social issues

న‌న్న‌యనుండి నేటివ‌ర‌కు వ‌చ్చిన సాహిత్యంలో ఏదో ఒకరూపంలో సామాజిక అంశాల ప్ర‌స్తావ‌న ఉంది. ప్రాచీన కాలంలో రాజ‌నిష్టంగా సాహిత్య వ్యాసంగాన్ని క‌వులు కొన‌సాగించినా సంఘస్ప‌ర్శ‌ను వీడ‌లేద‌న‌డానికి ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్ల‌లుగా ఉన్నాయి. క‌వి, ర‌చ‌యిత‌, సంఘజీవిగా ఉండ‌డ‌మే ప్ర‌ధాన‌మైన కార‌ణం. సామాజికవిష‌యాలను త‌మ ర‌చ‌న‌ల‌లో ప్రాచీనక‌వులు ఏదో ఒకరూపంలో వెల్ల‌డించి సామాజికస్పృహ‌ను ప్ర‌క‌టించారు. రాజభ‌క్తి, దైవానుర‌క్తి, మ‌తానుకూల‌త‌,…

బాలలు భవితకు వెలుగు దివ్వెలు

( జూన్ 12, ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం) బాల్యం ఒక అద్భుతమైన వరం.  ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బాల్యం తిరిగి రావాలని ఆశపడుతుంటారు. అలాంటి బాల్యాన్ని పోగోట్టుకోవడం దురదృష్టకరం.బాల్యదశను సక్రమంగా వినియోగించక పోతే ప్రపంచ గతి అధోగతే.మానసిక పరిపక్వత రాని దశలో మానసిక ఉల్లాసం కోసం బాల్యాన్ని ఆటపాటలతో,చదువులతో నింపాలి. అయితే…

నిశ్శబ్దత నుంచి భద్రత వైపు..

Legal reforms under Modi government redefine women's safety

 మోదీ ప్రభుత్వ హయాంలో మహిళల భద్రతకు కొత్త నిర్వచనమిచ్చిన న్యాయ సంస్కరణలు  2012లో జరిగిన దారుణమైన నిర్భయ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దేశంలో మహిళల భద్రతకు సంబంధించిన చట్టపరమైన,  పరిపాలనా వ్యవస్థలోని లోపాలను కూడా బహిర్గతం చేసింది. సరైన పోలీసు యంత్రాంగం లేకపోవడం, న్యాయ వ్యవస్థ స్పందనలో ఆలస్యం, కాలం చెల్లిన చట్టాలు, బాధితులకు సహకరించే…

హక్కుల కోసం గొంతు విప్పిన వారిని జైళ్లలో పెట్టారు

రాజకీయ ఖైదీలు ఏదో చేశారని కాదు, ఏదైనా చేస్తారేమోననే భయంతో జైళ్లలో నిర్బంధించారు నిర్బంధించి వాళ్ళు దాని ప్రయత్నాన్ని మాత్రం ఆపలేరు పుస్తకావిష్కరణ సభలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ ప్రభుత్వంలో ఎక్కువైన నిర్బందాలు అణిచివేతల అధికమైనప్పుడే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి జైళ్లలో పెట్టారు…

పెద్ద ధన్వాడలో ధ్వనించిన ప్రజాగ్రహం!

Pedda Dhanwada ethanol factory issue, Ethanol plant controversy Telangana, Pedda Dhanwada village protest, Ethanol factory environmental impact, Telangana ethanol project news, Ethanol plant opposition Telangana, Rural protests against factories, Pedda Dhanwada latest news, Industrial projects in Telangana, Ethanol production in India

గత బుధవారం, జూన్ 4న, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివార్లలో ఇథనాల్ కర్మాగారం నెలకొల్పడానికి గాయత్రీ రిన్యూవబుల్ ఫ్యుయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ చేస్తున్న ప్రయత్నాలను ఆ కర్మాగార కాలుష్యం వల్ల బాధితులు కానున్న గ్రామస్తులు, పొరుగు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. కంపెనీ తీసుకువచ్చిన ప్రైవేటు సైన్యమూ, బౌన్సర్లూ ప్రజల మీద దాడిచేసి మరియమ్మ…

పత్రికారంగంలో ఎదిగిన మేధావి ఆచార్య

జనధర్మోవిజయతే చారిత్రిక, సాంస్కృతిక ప్రాధాన్యం అవిరతంగా సంతరించుకొన్న ఈ వరంగల్లు గడ్డ అలనాటి నుండి నేటి దాకా ఎందరెందరో కవులనూ, భక్తులనూ, పండితులనూ రచయితలనూ, ఉద్యమవీరులనూ, రాజకీయవేత్తలనూ, మేధావులనూ దేశానికి సగర్వంగా అందించింది. అట్లాంటి ఈ గడ్డ మీద వర్తమాన సామాజిక జీవితంలో పండిత సామాన్య కుటుంబంనుంచి ఉదయించి కేవలం స్వయంకృషితో ప్రశస్త స్థాయికి తానెన్నుకొన్న…