Prajatantra Desk

Prajatantra Desk

సిఎం రేవంత్‌ ‌రెడ్డి విచారం

అహ్మదాబాద్‌ ‌లో జరిగిన ఎయిర్‌ ఇం‌డియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు,  సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో.. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక…

క‌ల‌చివేసిన సంఘ‌ట‌న‌: రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

President Draupadi Murmu

విమాన ప్ర‌మాద సంఘ‌ట‌న‌పై రాష్ట్రప‌తి ద్రైప‌ది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న తీవ్రంగా క‌ల‌చివేసింద‌న్నారు. బాధితుల‌కు దేశం అండ‌గా నిలుస్తుంద‌న్నారు.

మోదీ దిగ్భ్రాంతి

‌విమాన ప్ర‌మాద  ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదంపై ఆరా తీశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ ‌చేయాలని కేంద్రమంత్రిని…

మృత్యు విహంగం..!

-అహ్మ‌దాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా  విమానం – 242 మంది మృతి – టేకాఫ్ అయిన క్ష‌ణాల్లోనే ప్రమాదం -జ‌నావాసాల‌పై ప‌డిన విమానం – మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171 ఘోర ప్ర‌మాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం ర‌న్‌వే23 నుంచి స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.39…

దేశంలో 7వేలు దాటిన కోవిడ్‌ ‌కేసులు

-ప్రధానిని కలవాలంటే కోవిడ్‌ ‌టెస్ట్ ‌తప్పనిసరి -అన్ని రాష్ట్రాల్లో వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా -ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా వుండాలి: ఆరోగ్య‌శాఖ‌ దేశ వ్యాప్తంగా కోవిడ్‌ ‌కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. పదుల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కోవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయి.…

కాళేశ్వ‌రంతో క‌రువును త‌రిమిన నేత‌

– నీటిపారుద‌ల‌పై కె.సి.ఆర్‌.కున్న అవ‌గాహ‌న మ‌రెవ‌రికీ లేదు – తెలంగాణ సాధించిన నేత‌ – రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామ‌లం  చేసిన నాయ‌కుడు – చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా కె.సి.ఆర్‌. పేరు – విచార‌ణ‌లు  ఆయ‌న్ను ఏమీ చేయ‌లేవు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. ‌కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని…

కాళేశ్వ‌రంపై విచార‌ణ‌ను త‌ప్పుగా భావించొద్దు

– త‌ప్పుచేస్తే చ‌ట్టానికి ఎవ్వ‌రూ అతీతులు కారు – ప్ర‌జ‌ల‌సొమ్ము కాబ‌ట్టి విచార‌ణ‌కు హాజ‌రు కావ‌ల‌సిందే – ప్రొ.కోదండ‌రాం ప్రజ‌ల‌ సొమ్ము ఖర్చు చేసిన సందర్భంలో కమిషన్ ముందు హాజరుకావడం అనివార్యమని, లక్షల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఎదుర్కొనడాన్ని తప్పుగా భావించకూడదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.…

తెరుచుకున్న అంగ‌న్వాడీ కేంద్రాలు

– తొలిరోజు పిల్ల‌ల‌కు ఎగ్ బిర్యానీ – మంత్రి సీత‌క్క ఆదేశాల అమ‌లు – ప్ర‌వేశాలు పెరుగుతాయ‌ని అధికార్ల అంచ‌నా వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాలు నేడు తిరిగి ప్రారంభమయ్యాయి. అమ్మ మాట అంగన్వాడి బాట బ్యానర్లతో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడి కేంద్రాల వద్ద చిన్నారులకు అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి…

పరిశ్రమలు రాకుండా ‘బీఆరెస్’ కుతంత్రాలు 

  ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు     ప్రైవేటు సెక్టారులో లక్షన్నర ఉద్యోగాలు మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణాలో పరిశ్రమలు ఏర్పాటు కాకుండా బీఆరెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. యువతకు ఉపాధి దొరకకుండా చేయాలన్నదే వారి దుర్మార్గపు ఆలోచనగా కనిపిస్తోందని బుధవారం నాడు ఆయన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.…

నిధులు లేక కుంటుప‌డ్డ గ్రామ పాల‌న‌

– పారిశుద్ధ్యం కుంటుప‌డింది -ట్రాక్ట‌ర్లు ప‌క్క‌న పెట్టేశారు – సెల‌వుల‌పై వెళుతున్న పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు – ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు ధ్వ‌జం పెట్రోల్ పంపు వాళ్ళు డీజిల్ ఉద్దెరకు పోయడం లేదని, అప్పు పుడుతలేదని, సెక్రటరీలు ట్రాక్టర్ తాళాలను అధికారులకు అప్పగించే పరిస్థితికి తెచ్చావు క‌దా రేవంత్ రెడ్డీ అంటూ హ‌రీష్‌రావు ఎద్దేవా చేశారు. బుధ‌వారం ఆయ‌న…