Prajatantra Desk

Prajatantra Desk

విమాన ప్రమాదం పై కేసీఆర్  దిగ్భ్రాంతి

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాసాల మీద విమానం కూలడం తో జరిగిన ఘోర ప్రమాదం లో ప్రయాణికులు, సామాన్యులు, సహా ,వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన కుటుంబాలను న‌ష్ట‌ప‌రిహారం…

ఇక్క‌త్ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు

పోచంపల్లి గ్రామంలో నిష్ణాతులైన‌ చేనేత కార్మికులు నకిలీ ఇక్కత్, మార్కెటింగ్ సమస్యల‌ను ప‌రిష్క‌రించాలి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు ఒక కళ మాత్రమే కాదని, గుర్తింపుకు చిహ్నం అని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.  గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ చేనేత…

కూతురు కోసం లండన్‌ ‌బయల్దేరి…: విజ‌య్ రూపానీ దుర్మ‌ర‌ణం

Vijay Rupani's tragic death

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి లండన్‌ ‌బయలుదేరిన ఎయిర్‌ ఇం‌డియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ ‌పౌరులు, 7 పోర్చుగిస్‌, ఒకరు కెనడియన్‌, 12 ‌మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్‌ ‌మాజీ సీఎం విజయ్‌ ‌రూపాని సైతం…

సిఎం రేవంత్‌ ‌రెడ్డి విచారం

అహ్మదాబాద్‌ ‌లో జరిగిన ఎయిర్‌ ఇం‌డియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు,  సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో.. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక…

క‌ల‌చివేసిన సంఘ‌ట‌న‌: రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము

President Draupadi Murmu

విమాన ప్ర‌మాద సంఘ‌ట‌న‌పై రాష్ట్రప‌తి ద్రైప‌ది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న తీవ్రంగా క‌ల‌చివేసింద‌న్నారు. బాధితుల‌కు దేశం అండ‌గా నిలుస్తుంద‌న్నారు.

మోదీ దిగ్భ్రాంతి

‌విమాన ప్ర‌మాద  ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదంపై ఆరా తీశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల వేగవంతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్‌ ‌చేయాలని కేంద్రమంత్రిని…

మృత్యు విహంగం..!

-అహ్మ‌దాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా  విమానం – 242 మంది మృతి – టేకాఫ్ అయిన క్ష‌ణాల్లోనే ప్రమాదం -జ‌నావాసాల‌పై ప‌డిన విమానం – మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171 ఘోర ప్ర‌మాదానికి గురైంది. గురువారం మధ్యాహ్నం ర‌న్‌వే23 నుంచి స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.39…

దేశంలో 7వేలు దాటిన కోవిడ్‌ ‌కేసులు

-ప్రధానిని కలవాలంటే కోవిడ్‌ ‌టెస్ట్ ‌తప్పనిసరి -అన్ని రాష్ట్రాల్లో వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా -ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా వుండాలి: ఆరోగ్య‌శాఖ‌ దేశ వ్యాప్తంగా కోవిడ్‌ ‌కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. పదుల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. అన్ని రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కోవిడ్‌ ‌కేసులు నమోదయ్యాయి.…

కాళేశ్వ‌రంతో క‌రువును త‌రిమిన నేత‌

– నీటిపారుద‌ల‌పై కె.సి.ఆర్‌.కున్న అవ‌గాహ‌న మ‌రెవ‌రికీ లేదు – తెలంగాణ సాధించిన నేత‌ – రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామ‌లం  చేసిన నాయ‌కుడు – చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా కె.సి.ఆర్‌. పేరు – విచార‌ణ‌లు  ఆయ‌న్ను ఏమీ చేయ‌లేవు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌. ‌కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రం కరువుకు, దాహానికి శాశ్వత పరిష్కారం చూపించారని…

కాళేశ్వ‌రంపై విచార‌ణ‌ను త‌ప్పుగా భావించొద్దు

– త‌ప్పుచేస్తే చ‌ట్టానికి ఎవ్వ‌రూ అతీతులు కారు – ప్ర‌జ‌ల‌సొమ్ము కాబ‌ట్టి విచార‌ణ‌కు హాజ‌రు కావ‌ల‌సిందే – ప్రొ.కోదండ‌రాం ప్రజ‌ల‌ సొమ్ము ఖర్చు చేసిన సందర్భంలో కమిషన్ ముందు హాజరుకావడం అనివార్యమని, లక్షల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ఎదుర్కొనడాన్ని తప్పుగా భావించకూడదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.…