Prajatantra Desk

Prajatantra Desk

కాళేశ్వరంతో న‌ష్ట‌మే ఎక్కువ‌

-ఇది పనికొచ్చే ప్రాజెక్ట్ ‌కాదు – గతంలోనే దీనిపై బిజెపి స్పష్టత ఇచ్చింది – నేషనల్‌ ‌డ్యామ్‌ ‌సేప్టీ అథారిటీ నివేదిక కూడా తెలిపింది – కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు  ‌కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలోని పాలక పార్టీలపై తీవ్ర…

తెలంగాణ ప్ర‌తిష్ట‌ను పెంచాను

-త‌ల‌దించుకునే ప‌నేం చేయ‌లేదు -అవినీతి జ‌ర‌గ‌ని కేసులో ఏసీబీని రంగంలోకి దించ‌డ‌మేంటి? -అరెస్ట్ చేయాల‌నుకుంటే చేసుకోవ‌చ్చు -కాళేశ్వ‌రం గొప్ప‌త‌నాన్ని రాష్ట్రమంత‌టా చాటాలి – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కాని తాను ఎలాంటి తప్పు, తలదించుకునే పని చేయలేద‌ని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు…

గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి

ఎన్ పిడిడబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 14 : గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించి సామాజిక భద్రత కల్పించాలని జాతీయ గృహ కార్మికుల వేదిక(ఎన్ పిడిడబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ లిస్సీజోసెఫ్ డిమాండ్ చేశారు. గృహ కార్మికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. సుప్రీం కోర్టు…

కోలాహ‌లంగా గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం

– ముఖ్య‌మంత్రి, సినీ ప్ర‌ముఖులు హాజ‌రు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14:  తెలంగాణ గ‌ద్ద‌ర్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం హైటెక్ సిటీలో అట్ట‌హాసంగా మొద‌లైంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో పాలు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఇందులో పాల్గొన్నారు. ఉపముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌, నిర్మాత దిల్‌రాజు, ఎఫ్‌డీసీ…

జి-7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ

నేటి నుంచి మూడ్రోజుల పాటు విదేశీ పర్యటన న్యూదిల్లీ,జూన్‌14: ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మూడు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 15-16 తేదీల్లో సైప్రస్‌ ‌లో పర్యటిస్తారు. 16-17 తేదీల్లో కెనడాలోని జీ–7 సదస్సులో పాల్గొంటారు. 18న క్రొయేషియాలో పర్యటిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ శనివారం ఈ వివరాలను వెల్లడించింది. ఎంఈఏ వివరాల ప్రకారం, సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ ‌క్రిస్టోడౌలిడెస్‌ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15-16 తేదీల్లో ఆ దేశంలో…

వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం ఎఐజి హాస్పిటల్‌కి కెసిఆర్‌

– గ‌త కొంత‌కాలంగా జ‌లుబుతో ఇబ్బంది ప‌డుతున్న బీఆర్ ఎస్ అధినేత‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌14: ‌మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ‌శ‌నివారం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఆయ‌న గత కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్నారు. ఆయన వెంట కుటుంబసభ్యులు, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు, తదితరులు ఉన్నారు. శుక్రవారం కూడా హాస్పిటల్‌కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న కెసిఆర్ శ‌నివారం…

 బ‌న‌క‌చ‌ర్ల టెండర్లు నిలిపివేయాలి

– పి.ఎఫ్‌.ఆర్‌.ను తిర‌స్క‌రించాలి – కేంద్రానికి మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి విజ్ఞ‌ప్తి – ఇది అంత‌ర్ రాష్ట్ర జ‌లాల నియ‌మాల‌ను ఉల్లంఘించ‌డ‌మే – ఏపీ వైఖ‌రి ఆక్షేప‌ణీయం – ఏ అనుమ‌తులూ లేకుండా ఎట్లా అమ‌లుచేస్తారు? హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14: తెలంగాణ నీటి పారుదల, ఆహార మరియు పౌర సరఫరా శాఖ మంత్రి కెప్టెన్…

బ‌న‌క‌చ‌ర్ల ద్వారా 200 టీఎంసీల త‌ర‌లింపున‌కు కుట్ర‌

– చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం -తెలంగాణ ప్రాజెక్టుల‌ను అడ్డుకుంటున్న ఏపీ ప్ర‌భుత్వం -కాళేశ్వ‌రం అనుమ‌తుల‌ను ర‌ద్దుచేయాల‌ని ఏపీ లేఖ‌లు రాసింది – ఏ అనుమ‌తులు లేకుండా ప్రాజెక్టు ప‌నుల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఏపీ – బీఆర్ ఎస్ గోల పెడితేకాని ఉత్త‌మ్ మేల్కోలేదు – విరుచుకుప‌డిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 14:…

కాంగ్రెస్‌లో రేగుతున్న అసంతృప్తి

– దిద్దుబాటు చ‌ర్య‌ల‌తో రేవంత్ – ప‌ద‌వి వ‌చ్చినా, రాకున్నా తృప్తిలేని విచిత్ర ప‌రిస్థితి – మ‌హిళానేత‌ల్లో ఆగ్ర‌హం – పుష్ప‌క‌విమానంలా పార్టీ కార్య‌వ‌ర్గం – కాంగ్రెస్ ఓ విరోధాభాస‌!!  మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంటేనే తేనెతుట్టెను క‌దిల్చిన‌ట్టు! నిత్య అసంతృప్త భుగ‌భుగ‌ల‌తో నిండివుండే కాంగ్రెస్‌లో ఇక చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముఖ్య‌మంత్రిగా రేవంత్ ఇంత‌కాలం కొన‌సాగారంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం, పార్టీని అధికారంలోకి…

ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్

రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రండి ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు… అది ఒక మార్పు ‘గ్లోబల్ లీడర్స్ సమ్మిట్’లో మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం దేశంలో సంక్షేమం, అభివృద్ధిలో  ఇత‌ర రాష్ట్రాల‌కు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పలు దేశాల ప్రతినిధులను ఐటీ, పరిశ్రమల శాఖ…