Prajatantra Desk

Prajatantra Desk

భూములను అమ్ముకొని దిల్లీకి కప్పం కట్టే కుట్ర

హెచ్ సీయూ భూముల్లో జింకలను, నెమళ్లను చంపుతున్నారు. విద్యార్థుల పోరాటానికి అండగా  నిలుస్తాం..  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణలో భూములను అమ్ముకొని దిల్లీకి కప్పం కట్టే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోందని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ మండిపడ్డారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులందరం కేంద్ర…

లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయ్‌

TPCC Chief Mahesh Kumar Goud fire

హెచ్‌సీయూ భూములపై రామేశ్వరరావు కన్ను ఆనాడు కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని యూనివర్సిటీల భూములపై సర్వే వేయించి కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవించానని తెలిపారు. లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయన్నారు. హెచ్‌సీయూ కోసం…

హెచ్ సీయూ భూముల ఆక్రమణను అడ్డుకోవాలి

జీవవైవిధ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి : ఎంతో ప్రాధాన్యత కలిగిన హెచ్ సీయూ భూముల ఆక్రమణను వెంటనే నిలిపివేసి, అక్కడి పర్యావరణ పరిరక్షణ పై అధ్యయనం చేయడానికి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. మంగళవారం హెచ్ సీయూ భూముల ఆక్రమణను…

తెలంగాణలో రేవంత్‌ బుల్డోజర్ల పాలన

హైడ్రా పేరుతో  పేదల ఇండ్ల కూల్చిన బుల్డోజర్లు ఇపుడు హెచ్‌సీయూ భూముల స్వాధీనానికి.. కాంగ్రెస్‌ పాలన తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం గతంలో మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చిన రేవంత్‌, ఇప్పుడు హెచ్‌సీయూ భూములపై పడ్డాడని ఆయన పాలనలో కేవలం బుల్డోజర్లు తప్ప ఏమి కనిపించడం లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. రాష్ట్ర పరిస్థితి…

హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్‌ విధ్వంసం

ఆభూములపై సుప్రీంకోర్టులో కేసులున్నాయి చదును పేరుతో కోర్టు ధిక్కారణ భూముల వేలం ప్రక్రియతో కాంగ్రెస్‌ అరాచకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం కాంగ్రెస్‌ ప్రభుత్వం చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని, అటవీ లక్షణాలు…

రణరంగంగా హెచ్‌సీయూ

400 ఎకరాల భూమి విషయంలో వివాదం కంచ గచ్చిబౌలి భూములను రక్షించాలని విద్యార్థులు ఆందోళన వర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం, ఏబీవీపీ, వామపక్షాల నేతల యత్నం అడ్డుకున్న పోలీసులు.. స్టేషన్ కు తరలింపు యూనివర్సిటీ వద్ద  ఉద్రిక్తత హైదర్‌గూడ క్వాటర్స్‌ వద్ద పోలీసుల మోహరింపు కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ  వద్ద ఉద్రిక్తత పరిస్థితులు…

ప్రజలకు సంపద సృష్టించడానికే మా ప్రయత్నం

అన్యాక్రాంతమైన వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం.. ప్రశంసించాల్సింది పోయి విమర్శలా? అందుకే కంచగచ్చిబౌలిలోని భూమిని టీజీఐఐసీకి అప్పగించాం.. ఆ భూములకు హెచ్ సీయూకు సంబంధం లేదు.. పదేళ్లలో గత పాలకులు ఈ భూమి కాపాడకుండా గాలికొదిలేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం…

హెచ్‌సియూ భూ వివాదంపై సర్కారు ఫోకస్

మంత్రులతో సిఎం రేవంత్‌ ‌సమీక్ష ‌హెచ్‌సియూ భూ వివాదంపై వొస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ విషయంలో నిజానిజాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎం రేవంత్‌ అధ్యక్షతన పలువురు మంత్రులు కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో పూర్వాపరాలను చర్చించారు. అనంతరం మంత్రులు భట్టి, శ్రీధర్‌…

కూలడానికి సిద్ధంగా ఉన్న భవనంపై అరవై అడుగుల సెల్‌ ‌టవర్‌

‌గ్రీన్‌ ‌కాలనీలలో రేడియేషన్‌ ‌మంట సైనికపురి : కాసులకు  కక్కుర్తి పడి  పచ్చని  కుటుంబాల మధ్య ఇప్పుడో  అప్పుడో  కూలిపోయే ఇంటిపై  రేడియేషన్‌  ‌మంట రగిలిస్తున్నారు.  దాదాపు  ముప్పై  ఐదు సంవత్సరాల  కిందట  కట్టిన  కట్టడంపై  టన్నుల కొద్దీ  బరువు  ఉంది. ఎప్పుడు  కూలుతుందో  అని పలుమార్లు  జీహెచ్‌ ‌యంసి  కాప్రా కార్యాలయానికి  ఫిర్యాదు  చేసిన…

ఆహార ఉత్పత్తుల వృధా మెగా ఫుడ్‌ పార్కులతో సాధ్యం

భారతదేశం ప్రపం చంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న ఆర్థిక వ్యవస్థ. పెరు గుతున్న పునర్విని యోగ పరచలేని ఆదాయం ప్రపం చంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌ వృద్ధికి ఆజ్యం పోసింది.  ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారులలో భారతదేశం ఒకటి. ప్రపంచంలో భారతదేశం పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో,  పండ్లు, కూరగాయలు, చేపల ఉత్పత్తిలో…