Prajatantra Desk

Prajatantra Desk

కంచ గచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం

ప్రైవేట్‌ ‌పరం కాకుండా 400 ఎకరాలు కాపాడాం విపక్ష పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌12:‌ ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడిందని  మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. భూములపై కోర్టులో కొట్టాడి వాటిని దక్కించుకున్న ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై…

అట్టహాసంగా శోభాయాత్ర

హనమత్‌ ‌జయంతి సందర్భంగా భారీ ర్యాలీ గౌలిగూడ నుంచి తాడ్బంద్‌ ‌వరకు యాత్ర ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సిపి సివి ఆనంద్‌ ‌తాడ్‌బంద్‌ ఆం‌జనేయుడిని దర్శించుకున్న నటి ప్రీతిజింటా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12: ‌గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి హనుమాన్‌ ‌శోభాయాత్ర శనివారం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. హనుమత్‌ ‌జయంతిని పురస్కరించుకుని గౌలిగూడ నుంచి కోఠి, నారాయణగూడ…

ఎంఐఎంను గెలిపిస్తే మీ పని ఖతం

డివిజన్ ప్రజలను, ఫ్యామిలీని అడిగాకే వోటేయండి.. రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త.. మా మధ్య విబేధాల్లేవ్.. ప్రెస్ మీట్లు తప్ప బీఆర్ఎస్ చేసిన పోరాటాలేమిటి? రాహుల్ మెప్పుకోసమే మోదీపై సీఎం అడ్డగోలు ఆరోపణలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లరా… మీరు మళ్లీ…

14న భూ భారతి పోర్టల్ ప్రారంభం

భూ భారతి పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12:  ఈ నెల 14 న భూ భారతి పోర్టల్ ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం భూభారతి అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.…

ఆదిలాబాద్‌ ‌నుండి నిర్మల్‌ ‌బస్‌ ‌పయనంలో మూడు గంటల సేపు ముచ్చెమట్లు పట్టించిన మహబూబ్‌ ‌ఘాట్‌ ‌రోడ్డు

కాకతీయ కలగూర గంప – 28 నాగపూర్‌ ‌నుండి హైదరాబాద్‌ ‌వచ్చే జాతీయ రహదారి ఎన్‌ ‌హెచ్‌ 44 ‌పైనే ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌ ‌పట్టణాలు ఉంటాయి. పూర్వం దక్షిణాది నుంచి ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన ప్రదేశాలకు చేరడానికి రహదారి గా ప్రయాణికులు ఉపయోగించిన మార్గమే నేటి ఎన్‌ ‌హెచ్‌ 44 అశోక చక్రవర్తి కాలం నుండి…

శాంతి: సాధ్యాసాధ్యాలు, న్యాయాన్యాయాలు

గొంతు మీద కత్తి పెట్టి, చర్చలు చేయాలంటే ఇండియా చేయదు. అనుకూల వాతావరణం వచ్చే వరకు ఆగి, ఆ తరువాత భారత్‌ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలు చేసుకుంటాము- అన్నారు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌. అమెరికా అధ్యక్షుడు తొంభై రోజుల టారిఫ్‌ విరామానికి స్పందిస్తూ ఆయన అన్నమాటలు అవి. కాంగ్రెస్‌ వైపు నుంచి…

ప్రతి మొక్కలో ‘రామయ్య’ ను చూసుకుందాం..!

వన్యజీవి రామయ్య.. దరిపల్లి రామయ్య తెలంగాణ చెప్పుకోదగ్గ మనిషి..చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయే వ్యక్తిత్వం.. జీవితమంతా పర్యావరణ పరి రక్షణకు అంకితం చేసిన వృక్షప్రేమికుడు. ‘‘వన్యజీవి’’ అనే బిరుదు ఆయనకు సమాజం అందించిన గౌరవం, ఎందుకంటే ఆయన కోట్లాది మొక్కలు నాటి, అడ వులను పెంచి, ప్రకృతిని కాపాడటానికి అలుపెరగని కృషి చేసిన రామయ్య కు…

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కదలిక

పనుల్లో వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు.. మీర్ అలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణం – జూన్‌లో టెండర్లు, ఐలాండ్ జోన్‌కి కొత్త రూపు పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దే బర్డ్స్ పారడైజ్, థీమ్ పార్క్, వెడ్డింగ్ డెస్టినేషన్లు మూసీ పునరుజ్జీవనం పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : మూసీ పునరుజ్జీవన…

బిఆర్‌ఎస్‌ ‌ రజ  తోత్సవ సభకు అటంకాలు

17 లోపు నిర్ణయం ప్రకటించాలన్న కోర్టు ఏర్పాట్లు ముమ్మరం చేసిన బిఆర్‌ఎస్‌ (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): బిఆర్‌ఎస్‌ ‌పార్టీ 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రజతోత్సవాలను గతంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించనంత వైభవంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో సుమారు 1600 సువిశాల…

మద్యం మత్తులో కన్నతల్లిపై అత్యాచార యత్నం

అడ్డుకునే క్రమంలో హత్యచేసిన తల్లి ముత్తారం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : ముత్తారం మండలంలో కన్నతల్లిపై మృగంలా ప్రవర్తించిన దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముత్తారం మండల ఎస్సై గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మహేష్ నరేష్ (33) గత కొద్ది రోజుల క్రితం భార్యతో విడాకులు కావడంతో మద్యానికి…