సిఎం రేవంత్ను కలిసిన కొత్త సిఎస్

హెచ్ఆర్డి వైస్ ఛైర్పర్సన్గా శాంతికుమారి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈనెల 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా…









