రబీ ధాన్యం కొనుగోలుకు రూ.15,000 వేల కోట్లు

యాసంగి లోను రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సర్కార్ రెడీ 127 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 8,381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: యాసంగిలో పండిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర…









