Prajatantra Desk

Prajatantra Desk

రబీ ధాన్యం కొనుగోలుకు రూ.15,000 వేల కోట్లు

యాసంగి లోను రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సర్కార్ రెడీ 127 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 8,381 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం పౌరసరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30:  యాసంగిలో పండిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర…

అప్పన్న సన్నిధిలో అపశృతి

Simhadri Appanna Swamy: Simhachalam Chandanotsavam Turns Tragic as Wall Collapses

గోడకూలి ఏడుగురు భక్తుల మృతి నిజరూప దర్శనం కోసం వొచ్చి మృత్యువాత భారీ వర్షంతో తడిసిన గోడ కూలడంతో ప్రమాదం విశాఖపట్నం, ఏప్రిల్‌ 30 : ‌సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో అపశృతి చోటుచేసుకుంది. రూ. 300 టికెట్‌ ‌కౌంటర్‌ ‌దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది.ఈ ఘటనలో ఏడుగురు…

కాంగ్రెస్ పదేళ్లు అధికారం అనేది పగటి కలే..

బసవేశ్వరుడి జయంతిని రేవంత్ చిల్లర రాజకీయాలకు వాడుకున్నారు.. నీ తప్పులన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు.. తగిన సమయంలో వారే బుద్ధి చెబుతారు ‘ఎక్స్‌’వేదికగా సిఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తన పేరును కేసీఆర్‌ పలకాలని…

కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి

ఆప‌రేష‌న్ క‌గార్‌ను త‌క్ష‌ణమే నిలిపివేయాలి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసుల సంఘాల భారీ ర్యాలీ ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని కోరుతూ ములుగులో ఆదివాసి, గిరిజ‌న,. బ‌హుజ‌న ప్ర‌జా సంఘాలు బుధవారం  భారీ ర్యాలి నిర్వ‌హించాయి.  అనంత‌రం…

సమాజ పరివర్తనకు తపించిన మహనీయుడు బసవేశ్వరుడు

రాష్ట్ర సంపదలోని ప్రతి పైసా ప్రజల కోసమే వెచ్చిస్తున్నాం.. కుయుక్తులు పన్నేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30:  సమాజ పరివర్తన కోసం తన జీవితాన్ని అర్పించిన మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.  హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన మహాత్మా బసవేశ్వర…

బసవన్న బాటలో ప్రజా ప్రభుత్వం

సమాజ మార్పునకు పునాదులు వేసిన బసవేశ్వరుడు వరంగల్ సభలో ప్రభుత్వంపై అసత్య ప్రచారం.. సభలో నా పేరు కూడా పలకలేక పోయారు కడుపునిండా విషం పెట్టుకుని విద్వేష ప్రసంగం మరో పదేళ్ల పాటు ప్రజలు మెచ్చేలా పరిపాలిస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30:  బసవన్న స్ఫూర్తితో తమ ప్రజా ప్రభుత్వం పని…

కులగణనపై తెలంగాణ మాట చెల్లింది

కేంద్ర నిర్ణయంతో రాహుల్‌ ‌గాంధీ విజన్‌ ‌సాకారం తెలంగాణ చేసింది.. దేశం అనుసరిస్తోంది.. కేంద్రానికి సిఎం రేవంత్‌ ‌రెడ్డి కృతజ్ఞతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30: కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్యాబినెట్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.…

టెన్త్ ‌ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత

గతేడాది కంటే 1.47 శాతం అధికం 94.26 శాతంతో బాలికలదే పైచేయి మహబూబాబాద్‌ ‌ఫస్ట్..‌ వికారాబాద్‌ ‌లాస్ట్ జూన్‌ 3 ‌నుంచి  అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షలు ‌ఫలితాలు విడుదల చేసిని సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : ‌తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ‌ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం…

జనాభా లెక్కలతోనే కుల గణన

కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం సరిహద్దు ఉద్రిక్తతలో పాటు పలు అంశాలపై  చర్చ వివరాలు వెల్లడించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పలు రాష్ట్రాల్లో సర్వే అస్పష్టతగా ఉందని వ్యాఖ్య న్యూదిల్లీ,ఏప్రిల్‌ 30: దేశంలో కుల గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వొచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయించింది. జనాభా…

వొచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ కి, బిజెపికి మధ్యే  ప్రధాన పోటీ

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే ఘనత బిజెపికే ఉందని స్పష్టమైన సంకేతం తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి  అన్నారు.…