Prajatantra Desk

Prajatantra Desk

 కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చే యత్నం

ఆదివాసీల ప్రయోజనాలకు విఘాతం కలిగించొద్దు మంత్రి సీతక్క డిమాండ్ వరంగల్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 29: ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్‌ ‌కగార్‌ను తక్షణం నిలిపివేయాలని మంత్రి సీతక్క డిమాండ్‌ ‌చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలన్నారు.మావోయిస్టు పార్టీలను సమూలంగా అంతమొందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్‌ ‌కగార్‌పై మంత్రి సీతక్క స్పందించారు. మంగళవారం…

 అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్‌ ‌వరల్డ్ ‌పోటీలు

లోటుపాట్లు లేకుండా పక్కాగా భద్రతా చర్యలు చారిత్రక ప్రాంతల సందర్శనకు ఏర్పాటు చేయండి అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర , ఏ‌ప్రిల్‌ 29: ‌మిస్‌ ‌వరల్డ్ ‌పోటీలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఎక్కడా లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోటీల్లో పాల్గొనేందుకు…

పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం..

వికారాబాద్ జిల్లాకు భారీగా పరిశ్రమలు. స్థానిక యువతకు పరిశ్రమలతో ఉపాధి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట  మండలం…

నేడు తెలంగాణ టెన్త్ ‌ఫలితాలు విడుదల

ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 29: ‌తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు- సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ‌ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్కస్ ‌మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4‌వ తేదీ…

త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ

సైన్యం నిర్ణయం మేరకు ఆపరేషన్‌ ‌నిర్వహణ భారత సైన్యం శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకం ఉన్నతస్థాయి సవి•క్షలో ప్రధాని మోడీ విస్పష్ట ప్రకటన న్యూఢిల్లీ,ఏప్రిల్‌29:  ఉ‌గ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్‌ ‌నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల…

కేసీఆర్ ది అవసరవాదం

నాడు శృతి, సాగర్ ను ఎన్ కౌంటర్ చేయించారు.. ఇపుడు మావోయిస్టులను చర్చలకు పిలవాలటున్నారు.. మీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: బిఆర్ఎస్ హయాంలో వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను కిరాతకంగా ఎన్ కౌంటర్ చేయించిన కేసీఆర్.. గద్దర్ కలవడానికి వొస్తే ప్రగతి…

రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చేది బిఆర్ఎస్సే..

రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భారత రాష్ట్ర సమితి రజతోత్సవం సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ…

బిఆర్ఎస్ పతనం ఖాయం..

ప్రజలను మభ్య పెట్టే యత్నంలో కెసిఆర్‌ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 :  ‌బిఆర్‌ఎస్‌ ‌వజ్రోత్సవ సభవల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని  కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. మళ్లీ అధికారంలోకి వొస్తామని, గెలుస్తామని ప్రకటించడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం తప్ప మరోటి లేదన్నారు.…

లోకాయుక్త, ఉపలోకాయుక్తల ప్రమాణం

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28: ‌హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో లోకాయుక్త , ఉపలోకాయుక్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.‌రాజశేఖర్‌ ‌రెడ్డి , ఉపలోకాయుక్తగా బి.ఎస్‌.‌జగ్జీవన్‌ ‌కుమార్‌ ‌సోమవారం నాడు గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నే విమర్శిస్తావా?

సోనియా గాంధీని దేవత అనలేదా..? అక్రమంగా పది లక్షల కోట్లు సంపాదించిన కెసిఆర్‌ ‌కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నే విమర్శిస్తావా అని కేసీఆర్‌ ‌తీరును మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కమార్‌ ‌రెడ్డి…