Prajatantra Desk

Prajatantra Desk

పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం..

వికారాబాద్ జిల్లాకు భారీగా పరిశ్రమలు. స్థానిక యువతకు పరిశ్రమలతో ఉపాధి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట  మండలం…

నేడు తెలంగాణ టెన్త్ ‌ఫలితాలు విడుదల

ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 29: ‌తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు- సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ‌ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్కస్ ‌మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4‌వ తేదీ…

త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ

సైన్యం నిర్ణయం మేరకు ఆపరేషన్‌ ‌నిర్వహణ భారత సైన్యం శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకం ఉన్నతస్థాయి సవి•క్షలో ప్రధాని మోడీ విస్పష్ట ప్రకటన న్యూఢిల్లీ,ఏప్రిల్‌29:  ఉ‌గ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్‌ ‌నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల…

కేసీఆర్ ది అవసరవాదం

నాడు శృతి, సాగర్ ను ఎన్ కౌంటర్ చేయించారు.. ఇపుడు మావోయిస్టులను చర్చలకు పిలవాలటున్నారు.. మీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: బిఆర్ఎస్ హయాంలో వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను కిరాతకంగా ఎన్ కౌంటర్ చేయించిన కేసీఆర్.. గద్దర్ కలవడానికి వొస్తే ప్రగతి…

రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చేది బిఆర్ఎస్సే..

రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : భారత రాష్ట్ర సమితి రజతోత్సవం సందర్భంగా వరంగల్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలంగాణ ప్రజలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ…

బిఆర్ఎస్ పతనం ఖాయం..

ప్రజలను మభ్య పెట్టే యత్నంలో కెసిఆర్‌ కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 :  ‌బిఆర్‌ఎస్‌ ‌వజ్రోత్సవ సభవల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని  కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. మళ్లీ అధికారంలోకి వొస్తామని, గెలుస్తామని ప్రకటించడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టించడం తప్ప మరోటి లేదన్నారు.…

లోకాయుక్త, ఉపలోకాయుక్తల ప్రమాణం

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28: ‌హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో లోకాయుక్త , ఉపలోకాయుక్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. లోకాయుక్తగా జస్టిస్‌ ఎ.‌రాజశేఖర్‌ ‌రెడ్డి , ఉపలోకాయుక్తగా బి.ఎస్‌.‌జగ్జీవన్‌ ‌కుమార్‌ ‌సోమవారం నాడు గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నే విమర్శిస్తావా?

సోనియా గాంధీని దేవత అనలేదా..? అక్రమంగా పది లక్షల కోట్లు సంపాదించిన కెసిఆర్‌ ‌కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌నే విమర్శిస్తావా అని కేసీఆర్‌ ‌తీరును మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఉత్తమ్‌ ‌కమార్‌ ‌రెడ్డి…

సిఎం రేవంత్‌ను కలిసిన కొత్త సిఎస్‌

‌హెచ్‌ఆర్‌డి వైస్‌ ‌ఛైర్‌పర్సన్‌గా శాంతికుమారి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కె.రామకృష్ణారావును నియమించింది. ప్రస్తుత సీఎస్‌ ‌శాంతికుమారి ఈనెల 30 పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా…

ధరణి కష్టాలకు..భూ భారతితో ముగింపు

కొత్త చట్టంతో రైతుల భూములకు భద్రత 5.45 లక్షల భూ సమస్యల పరిష్కారం.. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ..   రాష్ట్రంలోని 28 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఒక్క మండలం ఎంపిక.. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : నాటి ధరణితో రైతులకు ఏర్పడిన కష్టాలు…