prajatantra_news

prajatantra_news

పలు మంత్రిత్వ శాఖలపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో మహిళా శిశు సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ మంత్రిత్వ శాఖలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయా శాఖల మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత సీఎం రేవంత్‌…

సహాయక చర్యల పర్యవేక్షణకు కమిటీ

పాశమైలారం ఘటనపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యల గురించిన వివరాలను అక్కడున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లనుంచి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెట్రేరియట్‌లో డీజీపీ, సీఎస్‌లతో సమీక్ష నిర్వహించారు.…

స్వేచ్ఛ మరణాన్ని సంచలనం చేయొద్దు

– ఆమె కుమార్తె వీడియోలను యూట్యూబ్‌ల నుంచి తొలగించాలి – మీడియా సంస్థల యాజమాన్యాలకు మహిళా జర్నలిస్టుల వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : జర్నలిస్టు స్వేచ్ఛ మరణాన్ని చాలా న్యూస్‌ ఛానెల్స్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌, సోషల్‌ మీడియాలో సంచలనం చేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ పలువురు మహిళా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు…

రేవంత్‌ సర్కారును కేంద్రం ఎందుకు రక్షిస్తోంది..

– అమిత్‌షాను ప్రశ్నించిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుండి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌-రేవంత్‌ పన్ను (ఆర్‌ఆర్‌ పన్ను) వసూలు చేస్తోందని ఆరోపించిన ప్రధాని మోదీ ఈ ప్రభుత్వంపై ఎందుకు చర్య తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఇక్కడ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బావమరిదికి ‘అమృత్‌’ కాంట్రాక్టును…

5 గంటలు గడిచినా సరైన సమాచారం లేదు

పాశమైలారం ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పరిశీలించారు. కలెక్టర్‌, ఎస్పీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం…

హెచ్‌ఐబీ బాధితులకు ప్రభుత్వం ‘చేయూత’

కొత్తగా 14,084 మందికి పెన్షన్‌ మంజూరు ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: హెచ్‌ఐవీ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కొత్తగా 14,084 మంది హెచ్‌ఐవీ బాధితులకు చేయూత పథకం కింద పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్‌పై సోమవారం…

మహిళా శిశు సంక్షేమానికి మరిన్ని నిధులు కావాలి

కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క విజ్ఞప్తి హైదరాబాద్‌, జూన్‌ 30: ఆరోగ్యలక్ష్మి, పోషణ్‌ 2.0, సంక్షేమ అంగన్వాడీ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో తమ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి అధిక నిధులు వెచ్చిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవికి…

పాశమైలారం ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

~ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, గవర్నర్‌ జిష్ణుదేవ్‌,     ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేష్‌ సానుభూతి ~ పీఎంఆర్‌ఎఫ్‌ ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : పాశమైలారంలో కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌, ఆ రాష్ట్ర మంత్రి లోకేష్‌ తీవ్ర…

క్షతగాత్రులకు మంత్రి దామోదర పరామర్శ

హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధ్రువ, ప్రణామ్‌ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని డాక్టర్లకు మంత్రి సూచించారు. వారి ఆరోగ్యం కుదుటపడే…

గృహ వసతి కల్పనలో దేశానికే తలమానికం

ఇప్పటివరకు 3 లక్షల ఇండ్ల మంజూరు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 30: నిరుపేదలకు గృహ వసతి కల్పించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఏ…