prajatantra_news

prajatantra_news

హామీలు అమలయ్యేదాకా రేవంత్‌ను వదలం

తెలంగాణ భవన్‌లో విద్యార్థులు, నిరుద్యోగులతో హరీష్‌రావు భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దాకా అసెంబ్లీ లోపల, బయట బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని, తమ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు సంపూర్ణ మద్దతు ఇస్తామని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు.…

దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు

KTR

కేటీఆర్‌ హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు కొంతమందితో జట్టు కట్టి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామన్నారు. కొన్ని నెలలుగా విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది,…

మహనీయుడు పీవీ

మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రజాభవవన్‌లో ఆ మహనీయుడి చిత్రపటానికి పంచాయతీరాజ్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి సంపద పెంచారు.. పేదలకు…

పీవీకి మంత్రి దామోదర ఘన నివాళి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పీవీ నరసింహారావు సేవలను…

ధర్మసాగర్‌లో దారుణం

మహిళను వివస్త్రను చేసి శిరోముండనం హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్‌ 28: హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని తాటికాయలలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ఓ మహిళపై కొందరు విచక్షణారహితంగా దాడిచేశారు. ఇనుప గ్రిల్స్‌కు కట్టేసి వివస్త్రను చేసి అవమానించడంతోపాటు ఆమె జననాంగాలపై జీడి పోసి చిత్రవధ చేశారు. అనంతరం…

డీపీడీపీఎ చట్టం ప్రాథమిక హక్కులకు భంగకరం

కేంద్ర ప్రభుత్వానికి పత్రికా సంఘాలు, జర్నలిస్టుల లేఖ న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ యాక్టు-2023 (డీపీడీపీఎ -2023)లో కొన్ని నిబంధనలు తమ ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా 22 పత్రికా సంఘాలు, వెయ్యికిపైగా జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రెస్‌క్లబ్‌…

సామాజిక స్పృహ ఉన్న జర్నలిస్టు

స్వేచ్ఛ మృతికి కేసీఆర్‌తోపాటు పలువురి సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుల్ణగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ…

సమ సమాజానికి పునాదులు వేసిన పీవీ

పివి మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: ప్రధాని ఇందిరాగాంధీ తీసుకువచ్చిన భూ సంస్కరణలను ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అమలు చేసి సమసమాజానికి పునాదులు వేసిన సంస్కర్త పి.వి.నరసింహారావు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నెక్లెస్‌ రోడ్‌లోని పి.వి ఘాట్‌ వద్ద…

సంస్కరణల పితామహుడు పీవీ

నివాళులర్పించిన సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: బహుభాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహారావు దేశానికి ఎనలేని సేవలను అందించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు…

టీవీ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య

కేటీఆర్‌ నివాళులు జర్నలిస్టు సంఘాల నాయకుల షాక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: ప్రముఖ టీవీ చానల్‌లో న్యూస్‌ యాంకర్‌, రచయిత్రి స్వేచ్ఛ వొటార్కర్‌ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా ఇటీవల ఎన్నికెనారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్‌హౌసలో నివాసముంటున్న స్వేచ్ఛ…