prajatantra_news

prajatantra_news

ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

టూరిజం ప్లాజాలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: టూరిజం ప్లాజా హోటల్స్‌లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో మంగళవారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. రెస్టారెంట్‌ అంతా…

సింగరేణి బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

బొగ్గుతోపాటు ఇతర మైనింగ్‌ రంగాల్లోకి విస్తరించాలి సంస్థ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 17: భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే 45 వేలకు పైచిలుకు ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూపాలపల్లిలోని సింగరేణి…

3 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ

– రూ.1551.89 కోట్లు విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: మూడెకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు మంగళవారం జమ చేశామని, అందుకోసం రూ.1551.89 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు ఒక…

గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించండి

-ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు -తొలి దశలో నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు – సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు.…

గ్రూప్‌ ఆఫ్‌-7 సమావేశం నుంచి ట్రంప్‌ నిష్క్రమణ

ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కెనడాలో సోమవారం జరుగుతున్న గ్రూప్‌ ఆఫ్‌ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించారు. అక్కడ ఆయన ఇతర దేశాధినేతలతో కలిసి ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. అనంతరం ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉధృతమవుతున్న సంక్షోభాన్ని…

మొస్సాద్‌ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడులు

తీవ్ర రూపం దాల్చుతున్న ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం ఇంటర్నెట్ డెస్క్, జూన్ 17 : ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గగనతల దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు ఇజ్రాయెల్‌ గూఢచర్య సంస్థ…

ఒకేరోజు 600 ఫోన్ల ట్యాపింగ్‌!

– విచార‌ణ‌లో వెల్ల‌డ‌వుతున్న సంచ‌ల‌న విష‌యాలు ‌- మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ట్యాప్‌ ‌- జాబితాలో రేవంత్‌, ఈటల, అరవింద్‌, ‌రఘునందన్‌ ‌రావు -నాలుగోసారి విచారణకు హాజరైన ప్రభాకర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్న తరుణంలో ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇం‌టెలిజెన్స్ ‌బ్రాంచి(ఎస్‌ఐబీ) మాజీ…

నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. తన శాఖలకు చెందిన అధికారులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని, అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలను, హామ్‌ విధానంలో…

బనకచర్లపై రేపు అఖిలపక్ష సమావేశం

ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లకు అహ్వానం గోదావరి-బనకచర్లపై తదుపరి చర్యలకు కార్యాచరణ ప్రణాళికకు సన్నాహాలు -మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును మరింత గట్టిగా ప్రతిఘటించడంతోపాటు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి…

దిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 17: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణవాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢల్లీిలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల…