prajatantra_news

prajatantra_news

గిగ్‌ వర్కర్స్‌ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ

కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: తమ నాయకుడు రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గిగ్‌ వర్కర్స్‌ సంక్షేమానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌ చెప్పారు. ఈ పాలసీపై త్వరలో సదస్సు నిర్వహిస్తామన్నారు. బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

డిజిటల్‌ సురక్షితమైతే మరింత అభివృద్ధి

గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ప్రారంభం ముదావహం సీఎం రేవంత్‌రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: గూగుల్‌ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోగా నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌మయమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను నగరంలో ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియా పసిఫిక్‌…

కాంగ్రెస్‌ అంటేనే కరెంటు.. కరెంటు అంటేనే కాంగ్రెస్‌

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ కొత్తగా కరెంటు ఉత్పత్తి చేసింది లేదు రాబోయే 10 ఏళ్ల డిమాండ్‌ను అందుకునేలా ప్రణాళికలు విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 1912 108 మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ అంబులెన్స్‌ సేవలు విద్యుత్‌ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 18: కరెంటు అంటేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటేనే కరెంటు అని డిప్యూటీ…

త్యాగశీలి కొమ్మిడి సుగుణ

మంత్రి ధనసరి అనసూయ సీతక్క సంతాపం   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీర వనిత కొమ్మిడి సుగుణ మృతి పట్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహిళా…

యుద్ధం మరింత విస్తరిస్తే..

అమెరికాలో పెరుగుతున్న భయం తన యుద్ధంలో చేరమని వైట్‌ హౌస్‌పై ఇజ్రాయెల్‌ ఒత్తిడి ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలి: ట్రంప్‌ హెచ్చరిక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధం విస్తరిస్తుందన్న భయం అమెరికా అధికారుల్లో పెరుగుతోంది. తన యుద్ధంలో చేరమని వైట్‌ హౌస్‌పై ఇజ్రాయెల్‌ ఒత్తిడి తెస్తోంది. అమెరికా అధికారుల ప్రకారం ఇజ్రాయెల్‌ యుద్ధానికి…

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

పశు సంవర్థక,మత్స్య, పాడి పరిశ్రమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ నైపుణ్య అభివృద్ధి కేంద్రం ప్రారంభం మహబూబ్‌నగర్‌ ప్రజాతంత్ర, జూన్‌ 17 : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో మహబూబ్‌ నగర్‌ ఫస్ట్‌…

42శాతం బిసి రిజర్వేషన్లు సాధిస్తాం

` కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి జూలై 17న రైల్‌రోకో ` రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మెదక్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల…

జూబ్లీహిల్స్‌కు ఇప్పుడే ఉపఎన్నిక ఉండకపోవచ్చు

సీఈఓ సుదర్శన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్‌ ఉండకపోవచ్చని, రెండు, మూడు రాష్ట్రాల్లో ఖాలీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికే షన్‌ ఇప్పటికే వొచ్చిందని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థా నం ఖాలీ అయినట్లు అసెంబ్లీ తమకు గెజిట్‌…

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు

` హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి ` పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీె హౖదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17 : రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతా యని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగ్లాదేశ్‌, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరప్రాంతంలో ఉదయం 8.30 గంటలకు అల్పపీడనం…

మ‌హేష్‌కుమార్ గౌడ్‌కు లీగ‌ల్ నోటీసులు

– ఫోన్ ట్యాపింగ్‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు – బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17:  ఫోన్ ట్యాపింగ్ పేరిట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు.…