prajatantra_news

prajatantra_news

కాంగ్రెస్‌వి మత ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలు

– ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం – ఓట్ల కోసం మతప్రాతిపదికన మంత్రి పదవులా? – మండిపడ్డ బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు సంతుష్టీకరణ రాజకీయాల, కాంగ్రెస్‌ పార్టీ విభజనాత్మక రాజకీయాల అసలు ముఖాన్ని బట్టబయలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు దుయ్యబట్టారు.…

ఆందోళన వద్దు.. ప్రతి హామీ నెరవేరుస్తాం

– ఓర్వలేకే మాపై ప్రతిపక్షాల విమర్శలు – జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేరుస్తామని, ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప…

ముత్తంగి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

– ప్రయాణికులు సురక్షితం సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదం ఘటన మరువకముందే సంగారెడ్డి జిల్లాలో బుధవారం మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి…

వరంగల్‌ మార్కెట్‌లో పత్తి తడవడంపై విచారణకు ఆదేశం

– 59 బస్తాలు తడిసాయని రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నివేదిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నపవంబర్‌ 5: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా పత్తి సంచులు తడిసిపోయాయి. ఈ సం ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్‌…

యూపీ మిర్జాపూర్‌ స్టేషన్‌లో ఘోర ప్రమాదం

– ట్రాక్‌పై దిగిన యాత్రికులను ఢీకొన్న రైలు – ఆరుగురు దుర్మరణం లక్నో, నవంబర్‌ 5: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మిర్జాపుర్‌లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న యాత్రికులను ఓ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కార్తీక‌ పౌర్ణమి నేపథ్యంలో మహిళా యాత్రికులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి…

మరికొంత తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్‌ రేట్‌లో కోతపై కూడా ఆశలు సన్నగిల్లుతుండటంతో బంగారం రేటు నానాటికీ పడిపోతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ప్రతిఫలిస్తూ భారత్‌లో కూడా పసిడి ధరలు దిద్దుబాటుకు లోనవుతున్నాయి. గుడ్‌ రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం బుధవారం ఉదయం దేశంలో 24 క్యారెట్‌ 10…

కర్నాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

– మృతులు సంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తింపు సంగారెడ్డి, నవంబర్‌ 5: కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్‌లో బుధ‌వారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు తెలంగాణవాసులు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (40), రాచప్ప (45), కాశీనాథ్‌…

బీహర్‌లో ఎన్డీయే కూటమి విజయం ఖాయం

– మరోమారు ప్రజలు పట్టం కట్టబోతున్నారు – ప్రజల్లో మార్పు గమనించానన్న మోదీ న్యూదిల్లీ, నవంబర్‌ 5: బీహార్‌లో గత ఇరవై ఏళ్లలో కనీవినీ ఎరుగని విజయాన్ని ఎన్డీయే ఈసారి సాధించబోతోందని, ఓటర్లు ఆ మేరకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మరోమారు ఎన్‌డీఏదే బీహార్‌ అని అన్నారు. ప్రజల్లో కనిపిస్తున్న…

ప్రతికూలతల నుండి మహిళా సాధికారత వైపు..

– అంతర్జాతీయ వేదికపై తెలంగాణ స్పూర్తిని చాటిన మంత్రి సీతక్క – గ్లోబల్‌ వేదికను ఆకట్టుకున్న సీతక్క ప్రసంగం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‘ప్రతికూలతల నుండి సాధికారత వైపు-దేశాలను మారుస్తున్న మహిళల శక్తి అనే అంశంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రసంగం గ్లోబల్‌…

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు

– ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 5: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ ఏం చేస్తుందో చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో ఏం చెప్పారో ఏం జరిగిందో ప్రజలకు తెలిసిపోయిందని, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మే పర్ణిస్థితి లేదని అన్నారు. జూబ్లీహిల్స్‌…