Prajatantra

Prajatantra

కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడిగా ఎనిమిదోసారి పొన్నం రవిచంద్ర ఏకగ్రీవం

Karimnagar Film Society

వచ్చే ఏడాది స్వర్ణోత్సవాలకు సన్నాహాలు కరీంనగర్, ప్రజాతంత్ర : కరీంనగర్ ఫిలిం సొసైటీ (Karimnagar Film Society – కఫీసో) 2026 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నగరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పొన్నం రవిచంద్ర ఎనిమిదవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాగా, కార్యదర్శిగా లక్ష్మీ గౌతమ్ ఎన్నికయ్యారు.   నూతన కార్యవర్గం…

ATM theft | ఏటీఎం మిషన్‌లో ఇనుప రేకు అడ్డుపెట్టి చోరీలు

ATM theft

ఏడు రాష్ట్రాల్లో 40కి పైగా చోరీలు.. వరంగల్ పోలీసుల చేతికి ఏడుగురు నిందితులు రూ. 5.10 లక్షల నగదు, రెండు కార్లు, నకిలీ తాళాలు స్వాధీనం ఏటీఎం మిషన్‌లో లోపాన్ని ఆసరాగా చేసుకుని భారీ దోపిడీ టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్న సీసీఎస్, కాజీపేట పోలీసులు Telangana crime news | ఏటీఎం కేంద్రాలకు కన్నం…

తెలుగు ఆర్ట్ సినిమాల‌కు ఆద్యులు బి.నర్సింగరావు

Karimnagar Film Society

మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ఘనంగా చిత్రోత్సవం ప్రారంభం తెలంగాణ అణచివేతను కళ్లకు కట్టిన చిత్రం ‘మా భూమి’ 80వ వసంతంలోకి అడుగుపెట్టిన నర్సింగరావు.. కేక్ కట్ చేసి వేడుకలు కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ‘దాసి’ సినిమా ప్రదర్శన కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26 : తెలుగు చిత్రసీమలో కళాత్మక చిత్రాలకు ఆద్యుడు బి.నర్సింగరావు…

Huzurabad | పీవీ చ‌రిత్ర భావిత‌రాల‌కు స్ఫూర్తి

Huzurabad

‘పీవీ జిల్లా’ ఏర్పాటుకు నా వంతు కృషి హుజూరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించిన వొడితల ప్రణవ్ హుజూరాబాద్, ప్రజాతంత్ర: భారత దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలే నేడు దేశాన్ని అగ్రపథాన నిలిపాయని హుజూరాబాద్ (Huzurabad) కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని…

విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు

కడియం కావ్య

క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసంతోనే విజయం విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే కీలకం..  వ‌రంగ‌ల్ ఎంపీ డాక్ట‌ర్ కడియం కావ్య హనుమకొండ, ప్ర‌జాతంత్ర : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్ట‌ర్‌ కడియం కావ్య అన్నారు. విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ప్రధాన ఆయుధమని ఆమె పేర్కొన్నారు.…

వంగరలో కాంగ్రెస్‌ అభ్యర్థి సృజన ఘన విజయం

Panchayat Elections 2024

వార్డు సభ్యుడిగా ఎన్నికైన ఆమె భర్త రమేష్‌  8 ‌వార్డులలో కాంగ్రెస్‌ ‌గెలుపు భీమదేవరపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మం డలం వంగర (Vangara) గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections 2024) లో కాంగ్రెస్‌ ‌హవా కొనసాగింది. సర్పంచ్‌తో సహా 8 వార్డులలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఘన…

సీఎం పర్యటనతో హుస్నాబాద్​కు ఒరిగిందేమీ లేదు

Satish kumar

సీఎం శంకుస్థాపన చేసిన పనులు ఆరు నెలల్లో పూర్తిచేసే దమ్ముందా? గౌరవెల్లి నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్సే.. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర,  డిసెంబర్ 4: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనపై బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్​కుమార్ (Satish kumar ) తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి…

Retired Teachers | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంద‌కముందే మ‌రో టీచ‌ర్ మృతి

Retired Teachers

క్యాన్స‌ర్ చికిత్స‌కు డ‌బ్బులేక మ‌ర‌ణించిన వైనం ఏడాదిన్న‌ర కాలంలో 28 మంది మృతి ఇప్ప‌టికీ చెల్లింపులు జ‌ర‌ప‌ని ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని రిటైర్డ్ టీచ‌ర్ల సంఘం డిమాండ్‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 29:  రిటైర్‌మెంట్ ప్ర‌యోజ‌నాలు అంద‌క క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న మ‌రో రిటైర్డ్ ఉపాధ్యాయుడి ప్రాణాలు శ‌నివారం అనంత‌వాయువుల్లో క‌లిసిపోయాయి. ఆయ‌న పేరు కంక‌ల…

ఇది రాజ‌కీయ కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పరాకాష్ట‌

Harish rao

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ-కారులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి ఇప్పించ‌డం త‌మ‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish rao)  అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమ‌ని ఒక…

కేటీఆర్‌పై విచార‌ణ‌కు గవర్నర్ ఆమోదం

KTR

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీ రామారావు (KTR) పై ప్రాసిక్యూషన్ (విచారణ) జరిపేందుకు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) చేసిన అభ్యర్థనకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ కేసులో రూ.55 కోట్ల మేర అవకతవకల చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ ఇప్పుడు ఛార్జిషీట్‌తో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది.…