Prajatantra

Prajatantra

తుపాకీ సిద్ధాంతం ఇక చెల్లదు..

Maoist Leaders

జనజీవన స్రవంతిలోకి రావడమే మార్గం! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మావోయిస్టు మాజీ అగ్రనేతల కీలక భేటీ రివార్డులు, ఇల్లు, ఉద్యోగంపై సీఎం హామీ.. త్వరలో బహిరంగ లేఖ విడుదల: మాజీ మావోయిస్టు దేవ్‌జీ సంచలన వ్యాఖ్య‌లు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27 : రాష్ట్ర  రాజకీయ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ…

ప్రధాని మోదీ ‘మిషన్–విజన్’ పత్రం లోగో, ముఖచిత్రాల ఆవిష్కరణ

Vakulabharanam KrishnaMohan Rao PM Modi Logo

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 27 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరిపాలనా దక్షత, నాయకత్వ మైలురాళ్లను వివరిస్తూ రూపొందిస్తున్న ‘ నరేంద్ర మోదీ మిషన్–విజన్’ త్రిభాషా గ్రంథాల లోగో కవర్ పేజీలను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర…

Excise Constable Transfers | త్వ‌ర‌లోనే ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు

Excise Constable Transfers

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల స‌హాయం ఒక‌రోజు పింఛ‌ను మొత్తం రూ.2.80ల‌క్ష‌లు అంద‌జేత‌ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 27  : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అండగా నిలిచింది. అసోసియేషన్ సభ్యులు తమ ఒక రోజు పెన్షన్…

N Ramachandra Rao | బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్న మేధావులు, విద్యావంతులు

N Ramachandra Rao

మోదీ పాల‌కు స‌ర్వ‌త్రా ఆమోదం బీజేపీ విజ‌యాలు తెలంగాణ‌లో మొద‌లయ్యాయి కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్క‌టే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు రాంచంద్ర‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27: తెలంగాణలో మేధావులు, విద్యావంతులు బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారు. బిజెపి సిద్ధాంతం, దేశాభివృద్ధిపై మా దృష్టి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి ఇదే నిదర్శన‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌.…

Employee Pending Bills | తెలంగాణ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్

 రూ. 745 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల.. భట్టి విక్రమార్క ఆదేశం! హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 27: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ.745 కోట్లు విడుదల చేసింది.  ఫిబ్రవరి మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు…

Anganwadi Breakfast Scheme | అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్ న్యూస్: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్.. మంత్రి సీతక్క కీలక ప్రకటన!

Anganwadi Breakfast Scheme

వేగంగా అంగ‌న్ వాడీ భ‌వ‌నాల నిర్మాణాలు -లోపం జ‌రిగితే స‌హించేది లేదు – మ‌హిళా శిశు సంక్షేమంలో ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ‌ -డీడబ్ల్యూఓలతో స‌మీక్షా స‌మావేశంలో మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 27: ఆంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని మంత్రి సీత‌క్క అధికారులను ఆదేశించారు. 2199 అంగన్వాడి భవనాలు మంజూరు…

అరుదైన గుండె శస్త్రచికిత్సలకు నిలయంగా యశోద హాస్పిటల్స్

Yashoda Hospitals

కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : అరుదైన, క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించడంలో యశోద హాస్పిటల్స్  (Yashoda Hospitals) ముందంజలో ఉన్నాయని, యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ వినోద్ తెలిపారు. హనుమకొండలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యశోద…

5న‌ పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి

Democratic Teachers Federation

డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర : ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(AIJACTO) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంత‌ర్‌ వద్ద నిర్వహించే పార్లమెంట్ మార్చ్ (Teachers Parliament March Delhi ) కార్యక్రమాన్ని…

ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం

suryapet press culb opening

 ఏఐసిసి సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 26: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు సొంత ప్రెస్‌క్లబ్ భవనం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారంగా పక్కా ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి తమవంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్…

నాగార్జున పాఠశాలలో ఘ‌నంగా అక్షరాభ్యాస మహోత్సవం

చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు రామన్నపేట, ప్రజాతంత్ర జనవరి 23 : విద్యకు అధిదేవత అయిన చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక నాగార్జున పాఠశాలలో వసంత పంచమి వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి విశేష…