Prajatantra

Prajatantra

దేశం గర్వించేలా యంగ్ ఇండియా స్కూల్స్

young india school

విద్యార్థులను సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేస్తాం.. అద్భుతమైన మేదస్సుతో మానవ వనరులను అందిండమే లక్ష్యం రూ.21 వేల కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, మే 3 : దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (young india school)…

రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గం

MLA Harish Rao

పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి…

రాజకీయ కక్షతోనే కాళేళ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం

Kaleshwaram Project

కాళేశ్వరంపై ఆధారాలతో సహా వాస్తవాలతో శ్రీధర్ దేశ్ పాండే పుస్తకం ప్రాజెక్టుపై వక్రీకరణలు, వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి ‘కాళేశ్వరం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు…

7 నుంచి మ‌రో 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్

Registrations

రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మే 1 : స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న రావ‌డంతో ఈనెల 7వ తేదీ నుంచి మ‌రో 25 స‌బ్ రిజిస్ట్రార్ (Sub Registrar) కార్యాల‌యాల్లో అమ‌లు చేయ‌బోతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

దేశవ్యాప్త కులగణన చారిత్రాత్మక నిర్ణయం

Minister Kishan Reddy

గతంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలు ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి మోసగించారు.. కుల గణనను. తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3: జనగణనలో భాగంగా కుల గణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…

విస్తృత స్దాయిలో ప్ర‌జ‌ల్లోకి భూభార‌తి

Ponguleti Srinivas reddy

నాలుగు పైల‌ట్ మండ‌లాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు పూర్తి 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి భూ స‌మ‌స్య‌ల‌పై 11, 630 ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ భూ భారతి మార్పునకు నాది : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి 20 జిల్లాల్లో సుమారు 45 స‌ద‌స్సుల‌లో పాల్గొన్నమంత్రి హైద‌రాబాద్, ప్రజాతత్ర, మే 1…

సమ్మె ఆలోచనను వీడండి

May Day Celebrations

కార్మికులు పంతాలు, పట్టింపులకు పోవొద్దు.. సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 1: ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని మే డే వేడుకల్లో(May Day Celebrations)  పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆర్టీసీ…

కులగణనలో తెలంగాణ రోల్‌ ‌మాడల్‌

caste census

రాహుల్‌ ‌డిమాండ్‌కు కేంద్రం తలొగ్గక తప్పలేదు మేం అనేక రకాలుగా కసరత్తు చేసి కులగణన చేశాం.. ‌మా అనుభవాన్ని ఉపయోగించుకోండి రాష్ట్రం యూనిట్‌గా కులగణన చేపట్టాలి ఏడాది కాలపరిమితిలో గణనను పూర్తి చేయాలి మీడియా సమావేశంలో కేంద్రానికి సిఎం రేంవత్‌ ‌రెడ్డి సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 :  కులగణనలో తెలంగాణ యావత్ దేశానికే…

శక్తి మనదే…స్ఫూర్తి మనదే :

Minister Seethakka

మహిళా శక్తికి తిరుగులేదన్న మంత్రి సీతక్క ఘనంగా జరిగిన టీసిఇఐ – స్త్రీ శక్తి అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28: మహిళలు తలచుకుంటే అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయని అందుకు ఎందరో మహిళల విజయాలు మన కళ్ల ముందే నిదర్శనంగా నిలుస్తున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka) …

భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం

Gaddam Prasad Kumar

రాష్ట్ర శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ తాండూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రైతుల భూముల విషయంలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు భూ భారతి నూతన చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు శాసన సభా పతి గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar)  అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి…