దేశం గర్వించేలా యంగ్ ఇండియా స్కూల్స్

విద్యార్థులను సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేస్తాం.. అద్భుతమైన మేదస్సుతో మానవ వనరులను అందిండమే లక్ష్యం రూ.21 వేల కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, మే 3 : దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (young india school)…









