Prajatantra

Prajatantra

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

Manava Hakkual Vedika

ఒప్పందాలు లేకుండా చర్చలు ఉండాలి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు జమ్మికుంట, ప్రజాతంత్ర మే 3 :  హింస ద్వారా శాంతి స్థాపన జరగదని, రాజీ మార్గం ద్వారా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని శాంతి చర్చల కమిటీ…

కేంద్రం కులగణన ప్రకటన మా విజయమే..

Khammam

జాతీయ కాంగ్రెస్ వొత్తడితోనే కేంద్రం దిగొచ్చింది.. శాస్త్రీయమైన సర్వేతో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ కులగణన ఫలితాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, ప్రభుత్వానికి బీసీలు అండగా ఉండాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఖమ్మం, ప్రజాతంత్ర, మే 3: దేశంలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజల విజయమని ఉప ముఖ్యమంత్రి భట్టి…

రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Renuka Ellamma

ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం మంత్రి పొన్నంప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, మే 2 : హుస్నాబాద్ లో ఈనెల 12 నుంచి జూన్ 11 వరకు రేణుకా ఎల్లమ్మ (Renuka Ellamma) తల్లి అమ్మవారి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవాలని రవాణా, బీస సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో రేణుకా ఎల్లమ్మ…

త్వరలోనే 4 ల‌క్ష‌ల మంది ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితా

Indiramma illu

పేదోడి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ ఈ ఏడాది 22 వేల కోట్లతో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం శిక్ష‌ణ పొందిన అసిస్టెంట్ ఇంజ‌నీర్ల‌కు స‌ర్టిఫికేట్ల అంద‌జేత‌ రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : భార‌తదేశంలో పేద‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున…

దేశం గర్వించేలా యంగ్ ఇండియా స్కూల్స్

young india school

విద్యార్థులను సాన పట్టిన వజ్రాల్లాగా తయారుచేస్తాం.. అద్భుతమైన మేదస్సుతో మానవ వనరులను అందిండమే లక్ష్యం రూ.21 వేల కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర, ప్రజాతంత్ర, మే 3 : దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (young india school)…

రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గం

MLA Harish Rao

పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి…

రాజకీయ కక్షతోనే కాళేళ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం

Kaleshwaram Project

కాళేశ్వరంపై ఆధారాలతో సహా వాస్తవాలతో శ్రీధర్ దేశ్ పాండే పుస్తకం ప్రాజెక్టుపై వక్రీకరణలు, వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి ‘కాళేశ్వరం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు…

7 నుంచి మ‌రో 25 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్

Registrations

రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మే 1 : స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్ర‌జ‌ల నుంచి అపూర్వ స్పంద‌న రావ‌డంతో ఈనెల 7వ తేదీ నుంచి మ‌రో 25 స‌బ్ రిజిస్ట్రార్ (Sub Registrar) కార్యాల‌యాల్లో అమ‌లు చేయ‌బోతున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

దేశవ్యాప్త కులగణన చారిత్రాత్మక నిర్ణయం

Minister Kishan Reddy

గతంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలు ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి మోసగించారు.. కుల గణనను. తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3: జనగణనలో భాగంగా కుల గణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…

విస్తృత స్దాయిలో ప్ర‌జ‌ల్లోకి భూభార‌తి

Ponguleti Srinivas reddy

నాలుగు పైల‌ట్ మండ‌లాల్లోని 72 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు పూర్తి 555 మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి భూ స‌మ‌స్య‌ల‌పై 11, 630 ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ భూ భారతి మార్పునకు నాది : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి 20 జిల్లాల్లో సుమారు 45 స‌ద‌స్సుల‌లో పాల్గొన్నమంత్రి హైద‌రాబాద్, ప్రజాతత్ర, మే 1…