Prajatantra

Prajatantra

పొగాకుతో ప్రాణాంత‌క వ్యాధులు

Tobacco Day 2025

నేడు పొగాకు నిరోధ‌క దినోత్స‌వం యువ‌త‌ను జీవితాంతం బానిస‌ను చేస్తుంది కేన్స‌ర్‌తో పాటు ఊపిరితిత్తులు, నోటి ఆరోగ్యానికి ముప్పు కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ ఎ. జ‌యచంద్ర‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 30 :  మే 31న  ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం (Tobacco Day 2025).  ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకాన్ని మానేసేందుకు  అవ‌గాహ‌నా…

కవిత పంచాయితీలో బిజెపిని ఎందుకు లాగుతారు

MP RaghunandanRao

బిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే ఖర్మా మాకు పట్టలేదు  పాక్‌తో యుద్ధంపై రేవంత్‌ ‌వ్యాఖ్యలు దుర్మార్గం  మీడియా సమావేశంలో బిజెపి ఎంపి రఘునందన్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 30: కవిత తన పంచాయితీ విషయాన్ని తండ్రి, అన్న కెటిఆర్‌లతో తేల్చుకోవాలని, మధ్యలో బిజెపిని ఎందుకు లాగుతోందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు (MP RaghunandanRao) అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌వొస్తామన్నా…

పైడి జైరాజ్ పేరిట అవార్డు ప్రకటనపై హర్షం

Paidi Jairaj awards

సీఎం రేవంత్ రెడ్డికి పలువురి ధ‌న్యవాదాలు కరీంనగర్, ప్రజాతంత్ర, మే 30 :  తెలంగాణకు చెందిన బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్ పేరిట జాతీయస్థాయిలో అవార్డు (Paidi Jairaj awards)  ప్ర‌క‌టించి.. రాష్ట్ర ప్రభుత్వం తొలి అవార్డును దర్శకులు మణిరత్నంకు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి  సీనియర్ జర్నలిస్ట్,దర్శకులు…

అడ్డ‌దారుల్లో విదేశీయుల ప్ర‌వేశం

Hyderabad CP CV Anand review with officials

బంగ్లా శరణార్థులకు ఆధార్‌ ‌కార్డులు సహా సకల సౌకర్యాలు  నేరాలు చేస్తూ ఇక్కడే వుంటున్న‌ నైజీరియన్లు  హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ఆనంద్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే29: హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్ల‌ను డిపోర్ట్ ‌చేస్తున్నట్లు- హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌  ‌సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్‌పోర్ట్ ‌లతో…

నకిలీ విత్తనాలు, ఎరువులపై ఉక్కుపాదం

Minister Ponguleti Srinivas Reddy

బాధ్యుల‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి  ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం అమ‌లులో నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ , ప్రజాతంత్ర,మే 29 : నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు…

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై రేవంత్‌వి మాటలే తప్ప చేతలు లేవు

Sabitha Indra Reddy

అంచనా వ్యయాన్ని రూ. 200 కోట్లకు ఎందుకు పెంచారు? ప్రభుత్వ పాఠశాలలను మూసేసే కుట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, మే 29 : ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌పై సీఎం రేవంత్ రెడ్డివి మాట‌లే త‌ప్ప చేత‌లు లేవ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విమ‌ర్శిచారు.…

మావోయిస్ట్ కుంజం హిడ్మా అరెస్టు

Kunjam Hidma

  ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీప అటవీ ప్రాంతంలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో, జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (DVF), పోలీస్ బలగాలు గురువారం 29న కుంజం హిడ్మా (Kunjam Hidma ) ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు…

మురళీమోహన్‌కు ‘నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం’

Murali Mohan

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన సన్మానం” హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగ‌త ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన స్మార‌కార్థం ఏటా అందజేసే ‘నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం’ (Nandamuri Taraka Rama Rao National Award) ను ప్రముఖ నటుడు,…

తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొస్తాం

Suravaram Pratapa Reddy

‘సురవరం ప్రతాప రెడ్డి జయంత్యోత్సవం, పురస్కార ప్రదానోత్సవం’ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28 : సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Pratapa Reddy) స్ఫూర్తితో తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

చేప‌ మందు పంపిణీకి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయండి

Ponnam Prabhakar on Fish Prasad

అధికారులకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: హైదరాబాద్ లో 185 సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasad) పంపిణీ కోసం  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌ని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్ప‌ష్టం చేశారు. జూన్…