Prajatantra

Prajatantra

కేయాన్స్ ప‌రిశ్ర‌మ‌పై అవాస్త‌వాలు ప్ర‌చారం

Keynes industry

కేంద్రం, గుజ‌రాత్‌లు అధిక స‌బ్సిడీలు ఇచ్చాయి ఇది కె.టి.ఆర్‌.కు తెలుసు త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్దు ఐ.టి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 19: కేయెన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ (Keynes industry) హైదరాబాద్ నుంచి గుజరాత్ తరలిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆరెస్ నేత కేటీఆర్ (KTR) ఆరోపించడం బట్టకాల్చి…

క‌ళాత్మ‌క ఫోటో అంత సుల‌భం కాదు

World Photography Day

కృత్రిమ మేధ‌తో ఫోటోగ్రాఫ‌ర్ల‌కు మ‌రింత బాధ్య‌త‌ నైపుణ్యాలు మెరుగుప‌ర‌చుకోవాలి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఫోటోలను సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించచడం అంత సులభం కాదని, ఇందుకు మంచి నైపుణ్యం, గ్రహణశక్తి ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫోటోగ్రాఫర్స్ లో వుండే…

విస్తారంగా వానలు..

Rains

ప్రాజెక్టులకు జలకళ ప్రధాన జలాశయాల్లో గేట్లు ఎత్తివేత ప‌ర్యాట‌కుల సంద‌డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఆగస్ట్19: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains ) నదులు, కాల్వ‌లు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఈ మేరకు పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద…

ఇం‌డియా కూటమి  ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి

Vice Presidential candidate

ఉదయం సమావేశమై ఖరారు చేసిన విపక్ష నేతలు న్యూదిల్లీ, ఆగస్ట్​ 19 :  ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి (Vice Presidential candidate) ని పోటీకి నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన విశ్రాంత జస్టిస్‌ ‌బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు…

“సింగిల్ విండో సొల్యూషన్”గా ప్రెస్ సేవా పోర్టల్

Press Seva Portal

పీఆర్‌జీఐ యోగేష్ బవేజా హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 18: ప్రెస్ సేవా పోర్టల్‌ (Press Seva Portal) ను సింగిల్ విండో సొల్యూషన్‌గా ప్రవేశపెట్టామ‌ని, ఈ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత పెరుగుతుందని, అనుమతులు వేగవంతం అవుతాయని, ప్రచురణకర్తలకు మరింత సౌలభ్యం లభిస్తుందని ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (పీఆర్‌జీఐ)…

టీ ఫైబ‌ర్ పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించండి

T-Fiber

ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందేలా చూడాలి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 18 : టీ ఫైబ‌ర్ (T-Fiber) ప‌నులు జ‌రిగిన తీరు… ప్ర‌స్తుత ప‌రిస్థితి… భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌నున్న ప‌నుల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను ఆదేశించారు. టీ ఫైబ‌ర్ పై త‌న నివాసంలో సోమ‌వారం…

దూరమవుతున్న వరంగల్ విమానయానం

Mamnoor Airport

కొలిక్కిరాని ఎయిర్‌పోర్టు భూసేకరణ వివాదం  ఎకరాకు రూ 2 నుంచి 3 కోట్లు రైతుల డిమాండ్ ( ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, మండువ రవీందర్‌రావు ) Warangal : మామూనూరు  భూ నిర్వాసితుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఇక్కడ ఎయిర్‌పోర్టు (Mamnoor Airport) అభివృద్ధి పనులకు తీవ్ర ఆలస్యం ఏర్పడుతున్నది. అత్యంత విలువైన భూములను ప్రభుత్వం…

ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగండి

కేయూ వీసీ కె ప్రతాపరెడ్డి కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 18 : కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) లో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలో ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం…

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వ‌హిస్తున్నాం..

Telangana Science Congress 2025

ఈనెల 19 నుంచి 21 వరకు తెలంగాణ సైన్స్‌ కాంగ్రెస్ – 2025” రెండు ప్లీన‌రీలు, మొత్తం 65 ఉపన్యాసాలు, జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, సంస్థల ప్రతినిధులు హాజ‌రు  వివ‌రాలు వెల్ల‌డించిన కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 18 : విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించడమే…

వినూత్న బోధ‌నా ప‌ద్ధ‌తులు అవలంబించాలి

KITS Warangal

ఏఐసీటీఈ అడ్వైజర్ డాక్టర్ రాములు  కిట్స్ వరంగల్‌ సందర్శన, అధ్యాప‌కులు, విద్యార్థుల‌కు కీల‌క సూచ‌న‌లు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 18: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం లో శరవేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు వినూత్న బోధనా పద్ధతులను అవలంబించాలని, విద్యార్థి వ్యవస్థాపకులకు మార్గదర్శకత్వం వహించాలని, నాణ్యత-నైపుణ్యాలతో నడిచే విద్య సంస్కృతిని బలోపేతం చేయాలని ఏఐసీటీఈ…