Prajatantra

Prajatantra

ఆర్సీబీ విజ‌యోత్స‌వంలో పెను విషాదం

RCB

 ఏడుగురు దుర్మ‌ర‌ణం.. ప‌లువురికి గాయాలు   పోటెత్తిన అభిమానులు… చేతులెత్తేసిన పోలీసులు బెంగ‌ళూరు, ప్ర‌జాతంత్ర‌, జూన్‌4: బెంగ‌ళూరు ఆర్సీబీ (RCB) విజ‌యోత్స‌వ సంబ‌రాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ జ‌ట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న నేప‌థ్యంలో చిన్న‌స్వామి స్టేడియంలో ఈ సంబ‌రాల‌ను ఏర్పాటు చేయ‌గా పెద్ద సంఖ్య‌లో అభిమానులు హాజ‌ర‌వ‌డంతో ఒక్క‌సారిగా తొక్కిస‌లాట…

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ఆలోచనను విరమించుకోవాలి

DTF

డిటిఎఫ్ డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచనున్నారని వివిధ పత్రికల్లో, టీవీ న్యూస్ చానెల్స్, సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వొస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు విషయమై ప్రభుత్వానికి ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర…

నాలుగేళ్ల‌లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

Ponguleti Srinivasa Reddy

మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం  లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 4: ఇం‌దిరమ్మ ఇళ్లలో అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)  హామీ ఇచ్చారు. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతలో…

స‌మ‌స్య‌లు సానుకూలంగా ప‌రిష్క‌రిస్తాం

Employee Unions

– నేడు కేబినెట్‌కు నివేదిస్తాం – ఉద్యోగ సంఘాల‌కు మ‌ల్లు భట్టి విక్రమార్క హామీ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 4: ఉద్యోగుల సమస్యల పరిష్కారం త‌మ‌ ప్రభుత్వ బాధ్యత. స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క తెలిపారు.…

రాష్ట్రాభివృద్ధికి నిర్మాణ రంగం వెన్నెముక

Minister Duddilla Sridharbabu praised the officials

ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ యువజన విభాగం సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ ప్రజాతంత్ర, జూన్ 4 :  రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.…

ఇథనాల్ ఫ్యాక్టరీ పై తిరగబడ్డ రైతులు

Ethanol factory

12 గ్రామాల ప్రజల ఆందోళన  కంటైనర్, గుడిసెలకు నిప్పు  టిప్పర్ బొలెరో వాహనాలు ధ్వంసం   సంఘటన స్థలంలో మోహరించిన పోలీసులు   సమీక్షించిన ఎస్పీ:  పోలీస్ పికెట్ ఏర్పాటు మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర జూన్ 4. గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్…

కోడెల మ‌ర‌ణం తెలంగాణ‌కు అరిష్టం

Vemulawada temple

దెబ్బ‌తిన్న భ‌క్తుల మ‌నోభావాలు చేత‌కాక‌పోతే బీఆర్ ఎస్‌కు వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త అప్ప‌గించండి ప్ర‌జ‌ల‌న్నా, దేవుళ్ల‌న్నా కాంగ్రెస్‌కు లెక్క‌లేదు  ఆరు హామీల అమ‌లు ఇంత‌వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు  మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 4: వేములవాడ దేవాలయం (Vemulawada temple)లో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని, భక్తులు సమర్పించిన…

మిస్ వ‌ర‌ల్డ్ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు రూ.30 కోట్లే!

Miss World

స్పాన్స‌ర‌ర్లే రూ.21కోట్లు ఇచ్చారు  ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది రూ.9కోట్లే! రూ.200కోట్లు ఎట్లా ఖ‌ర్చయిందో నిరూపించండి  దీనిపై చ‌ర్చ‌కు మేం సిద్ధం  సొంత మీడియాలో త‌ప్ప‌డు ప్ర‌చారం చేశారు  నిరూపించ‌క‌పోతే ముక్కు నేల‌కు రాయాలి  మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 3:  మిస్ వ‌ర‌ల్డ్ పోటీ (Miss World 2025) ల…

నేతన్నకు భరోసా” పథకం మార్గదర్శకాలు విడుదల

Netannaku Bharosa

బడ్జెట్ లో 48.00 కోట్లు కేటాయించిన ప్రభుత్వం  సంవత్సరానికి రెండు విడతలుగా నేత మరియు అనుబంధ కార్మికులకు అందనున్న వేతన ప్రోత్సాహకం  తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్  మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్ 3: నేత కార్మికుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులోభాగంగానే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించిన…

గాంధీ భ‌వ‌న్‌కు భ‌ద్ర‌త పెంపు

Gandhi Bhavan

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 3:  గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan) కు పోలీసులు భ‌ద్ర‌త పెంచారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో, ఇంటెలిజెన్స్ వర్గాల స‌మాచారం మేర‌కు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చేప‌ట్ట‌నుండ‌టం, పార్టీలో ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌, వున్న మంత్రిప‌ద‌వులు త‌క్కువ అయిన…