Prajatantra News 3

Prajatantra News 3

తెలంగాణ రైల్వేల అభివృద్ధికి భారీగా నిధులు

రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5,337 కోట్లు బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, మార్చి 18 : వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేస్తామని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్‌ (Dr. K.Laxman) అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. దేశంలో రైల్వే పనితీరుపై రాజ్యసభలో…

ఆ తహసీల్దార్ జీతం ఆపేయండి..

హన్మకొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశం రైతు కుటుంబానికి పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా హైదరాబాద్, మార్చి 18 : వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం మంజూరు చేసినా అందజేయని ఆత్మకూరు మండలం తహసీల్దార్ (tahsildar) వేతనాన్ని నిలిపివేయాలని హనుమకొండ కలెక్టర్‌‌కు…

పదిలంగా పాతికేళ్ల నాటి తొలి జెండా

TRS Party

నాటి టీఆర్ ఎస్ ఉద్యమ జెండాపై రైతునాగలి పార్టీ ఆవిర్భవానంతర మొదటి ఎన్నికల్లో జయకేతనం రైతు నాగలి గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ఉద్యమం నాటి టీఆర్ఎస్ తొలిపోటీలో 82 జిల్లా పరిషత్ సభ్యులు  అప్పటి గులాబీ జెండాను భద్రంగా దాసిన పెద్ది నర్సంపేట నల్లబెల్లి నుంచి జడ్పీటీసీ గా పోటీ చేసిన బ్యానర్ మళ్లీ…

రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం

New Slot Booking System

ఏప్రిల్ మొద‌టి వారంలో పైల‌ట్ ప్రాజెక్ట్ నిషేధిత జాబితాలోని గ‌జం స్థలాన్ని రిజిస్ట్రేష‌న్ చేసినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు ఎల్ఆర్ఎస్ ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంతం చేయాలి రెవెన్యూ ,హౌసింగ్, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్ర‌జ‌ల‌కు స‌మ‌ర్ధ‌వంతంగా, సులువుగా , పారద‌ర్శ‌కంగా అవినీతి ర‌హితంగా మ‌రింత మెరుగైన సేవ‌లందించేలా…

ట్రాఫిక్ ఫ్రీ నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దుతాం..

Thummala Nageshwar Rao

రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర మార్చి15 : ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) అన్నారు. శనివారం…

అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి లక్ష్మీనారాయణ కృషి

Laxmi narayana

  హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : అనేక దశాబ్దాలుగా అభ్యదయ సాహిత్యోద్యమ విస్తృతికి పెనుగొండ లక్ష్మీనారాయణ (Laxmi narayana) ఇతోధిక కృషి చేస్తున్నరని ప్రముఖ అభ్యుదయ రచయిత, తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ అన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రముఖ అభ్యుదయ కవి, రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ…

టిబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు సహకరించాలి

Damodara Rajanarsimha

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : రాష్ట్రంలో టిబీ పేషెంట్లకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని ఉచితంగా అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) పిలుపునిచ్చారు. తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (సర్జికల్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్స్ ) ఆధ్వర్యంలో…

ప్రామాణిక పద్ధతుల్లో బిసి బిల్లును ప్రవేశపెట్టాలి

బీసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు పెంపునకు రాష్ట్ర చట్టసభలలో బీ.సీ.బిల్లులను ప్రవేశపెట్టే ముందు పలు ప్రామాణిక పద్ధతులు పాటించాలని…

సోషల్ మీడియా ట్రోల్స్ తో అనేక అవమానాలు

నా ఫొటోలను మార్పింగ్ చేసి మానసిక వేదనకు గురిచేస్తున్నారు.. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోషల్ మీడియా ఎఫెక్ట్ ను సీఎం సభలో మాట్లాడడం మా అందరికీ చాలా రిలీఫ్ అనిపించిందని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి…

నేడు 50వేల మందితో సీఎం భారీ బహిరంగ సభ…

Station Ghanpur

శివునిపల్లిలో సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం… ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి హామీలను నెరవేర్చడమే నా లక్ష్యం. ఏడాదిలోనే రూ.800కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్, ప్రజాతంత్ర, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని మాజీ…