Prajatantra News

Prajatantra News

ఎవరు అడ్డొచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు

కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 29 : భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Minister Bandi Sanjay) తీవ్ర స్థాయిలో…

దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యం

Mulugu District

మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క. ఏటూరునాగారం, ప్రజాతంత్ర, మార్చి 29 : దివ్యాంగుల ఆత్మగౌరవమే ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దివ్యాంగులలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. శనివారం ములుగు జిల్లా (Mulugu District…

అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు..

మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలు వల్లెవేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అప్పు ఏటా 42 వేల కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో చేసిన అప్పు 1…

సారయ్యకు కడసారి వీడ్కోలు

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 27 : ఛత్తీస్ గఢ్ దంతెవాడలో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపోయిన సారయ్య (Saraiah)కు బంధుమిత్రులు, ఉద్యమ నేతలు గురువారం కడసారి వీడ్కోలు పలికారు. ఈనెల దంతవాడలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన ఐదుగురు మావోయిస్టులలో ఒకరు అంకేశ్వర సారయ్య ఉన్నారు. ఈయన స్వగ్రామం కాజీపేట మండలం తరాలపల్లి. గత…

దేవాదుల ప్రాజెక్టుతో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు

Devadula Project

నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల పంప్ హౌస్ ను ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి Devadula Project : హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాగునీరు, తాగు నీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

పదేళ్లుగా మోదీ ప్రజా వ్యతిరేక పాలన

youth congress

పన్ను రూపంలో తెలంగాణ రక్తాన్ని పీల్చుతున్నారు.. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి హస్తినలో కదం తొక్కిన యువజన కాంగ్రెస్ నేతలు బిజెపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 25 : గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పరిపాలన అవలంబిస్తోందని రాష్ట్ర యువజన…

విద్యారంగంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం

BRS MLA Jagadish Reddy Suspended from Telangana Assembly Budget Session

రిక్రూట్‌మెంట్లు పెరిగినా..డ్రాపౌట్స్ ‌పెరగడమేంటి? ప్రభుత్వ తీరును నిలదీసిన బిజెపి ఎమ్మెల్యే రాకేశ్‌ ‌రెడ్డి తమ హయాంలో విద్యావ్యవస్థను పటిష్టం చేశామన్న హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర , మార్చి 25 : ‌టీచర్ల రిక్రూట్‌మెంట్‌ ‌జరిగినా.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్‌ ఔట్స్ ‌పెరగడం ఏమిటని  తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో బీజేపీ ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి…

వరంగల్ లో ప్రోస్ట్రేట్ చికిత్సకు ఆధునిక వైద్యం

Prostate Gland

మూడు నిమిషాల్లో శస్త్ర చికిత్స పూర్తి వెంటనే డిశ్చార్జ్ శ్రీనివాస కిడ్నీ సెంటర్ లో నూతన పరికరం, ఇద్దరికి విజయవంతంగా చికిత్స ప్రముఖ యూరాలజిస్ట్ రాంప్రసాద్ రెడ్డి వెల్లడి హన్మకొండ, ప్రజాతంత్ర,మార్చి 22 : పురుషులు ప్రోస్ట్రేట్ గ్రంధి (Prostate Gland) పెరిగి మూత్ర సంబంద సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడితే తాత్కాలిక ఉప…

చల్లగా చంపేస్తుంది..

Ice Factory

ఈ రకమైన ఐస్ తో ఆరోగ్యానికి ప్రమాదం బావులు, చెరువులు, బోరు నీటితో తయారు నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లు, నార కురుపు నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష, జరిమానా ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర మార్చి 21: వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ చల్లని పానీయాలతో ఉపశమనం పొందేందుకు యత్నిస్తారు. అయితే పండ్ల…

కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న లారీ

Accident

ఒకరు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం మానుకోట ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు శోక సంద్రంలో చర్లపాలెం.. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు మరిపెడ (నర్సింహులపేట), ప్రజాతంత్ర, మార్చి 21: రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ కూలీ కుటుంబాలు.. ప్రతిరోజు కూలి పనుల నిమిత్తం ఏదో ఒక గ్రామానికి వెళ్లి వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుని…