Prajatantra News

Prajatantra News

ములుగు ఎన్‌కౌంట‌ర్‌పై అనుమానాలున్నాయ్‌..

Mulugu Encounter

వైద్య నిపుణల సమక్షంలో శవపరీక్షలకు పౌర హక్కుల సంఘం డిమాండ్ ములుగు, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : ములుగు జిల్లా ఏటూరునాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంట‌ర్ పై పలు అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఈమేర‌కు పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్య‌క్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్.నారాయణరావు ఖండించారు. ఈ ఘ‌ట‌న‌పై…

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ఏడుగురు మావోయిస్టులు మృతి

Eturunagaram Encounter

Eturunagaram Encounter | ఏటూరునాగారం, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 1 : తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతం ఆదివారం తెల్లవారుజామున తుపాకుల మోత‌తో ద‌ద్ద‌రిల్లిపోయింది. చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రే హౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్…

ప్రజల వోటు.. అభయహస్తమై చరిత్రను తిరగరాసింది..

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : తెలంగాణలో మార్పు కోసం ప్రజలు వేసిన వోటు చరిత్రను తిరగరాసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాలో రైతు పండుగ బహిరంగ సభకు ఆయన బయలుదేరారు. ఈసందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు……

రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల తొల‌గింపున‌కు కుట్ర‌

mla harees rao fire on congress govt

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని…

ప్ర‌జా ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలు

Duddilla Sridhar Babu

ఆర్థిక క్రమశిక్షణతో గ్యారెంటీ పథకాల అమలు మంథ‌నిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

మాజీ ఎంపీ గొట్టె భూపతి.. సతీమణి శాంత మృతి 

Ex MP Bhupathi

కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : లోక్ సభ  మాజీ సభ్యుడు గొట్టె.భూపతి సతీమణి గొట్టె శాంత (76) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. భూపతి పెద్దపల్లి లోక్ సభ సభ్యునిగా పనిచేయగా, వీరి పెద్ద కుమారుడు సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. మరో కుమారుడు సుమన్ బాబు కరీంనగర్…

రక్తదానం ప్రాణదానంతో సమానం…

Blood Donation Camp

వరంగల్ యూత్ క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24 : ర‌క్త‌దానం ప్రాణ‌దానంతో స‌మాన‌మ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి అన్నారు. భవన నిర్మాణాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రెడాయి సంస్థ సభ్యులను ఎమ్మెల్యే నాయిని రెడ్డి అభినందించారు. ఆదివారం హనుమకొండలోని కేయూసీ క్రాస్…

పదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలో పూర్తి చేస్తున్నాం…

Rajendar Reddy

విద్య, వైద్యా రంగాల్లో కూడా తొలి ప్రాధాన్యతగా పనులు మా కార్యకర్తల జోలికి వొస్తే ఊరుకునేది లేదు… తప్పు చేస్తే మా పార్టీవారైనా ఉపేక్షించేది లేదు.. పార్టీ కష్ట కాలంలో వెంట ఉన్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటా… సంయమనం పాటిస్తే అన్నీ మంచి రోజులే… ట్విట్టర్ వేదిక జరిగిన మీటింగ్ లో ఎమ్మెల్యే నాయిని.. హ‌న్మ‌కొండ‌,…

కవులు సామాజిక నిర్దేశకులు

Kavi Sayantram

తెలంగాణ బిసి వెల్ఫేర్ స్కూల్స్ జాయింట్ సెక్రటరీ శ్యామ్ ప్రసాద్ లాల్ క‌రీనగ‌ర్‌, ప్ర‌జాతంత్ర నవంబర్ 24: సమాజాన్ని సక్రమ మార్గంలో పెట్టే విజ్ఞత కవులకే ఉంటుందని, వారే సమాజ నిర్దేశకులని తెలంగాణ బిసి వెల్ఫేర్ స్కూల్స్ సంయుక్త సంచాలకులు జి.వి శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. కవిసాయంత్రం సోషల్ మీడియా గ్రూప్ ఆత్మీయ సమ్మేళనం…

నాణ్య‌మైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు పంపాలి

waragnal News

వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్, ప్రజాతంత్ర : హార్వెస్టెర్ ద్వారానే రైతులు వరికోతలు చేస్తున్నందున హార్వెస్టర్ బ్లోయర్ స్పీడ్ 18-20 RPM ఉండే విధంగా వాటి యజమానులు చూసుకుంటే తాలు, చెత్త పోయి కొనుగోలు కేంద్రాల వద్దకు నాణ్యమైన వడ్లు వొస్తాయని ఫ‌లితంగా రైతులకు మంచి ధర (రూ.2830) వస్తుందని వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్…