Prajatantra News 1

Prajatantra News 1

ఉచిత రేషన్‌ పథకం ప్రయోజనం నెరవేరుతుందా?

free ration scheme be fulfilled?

పేదలకు అందని ఉచిత రేషన్‌  దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం  విస్తుపోయే నిజాలు వెల్లడి భారతదేశంలో ఉచిత రేషన్‌ పథకాన్ని ప్రారంభించినా అది పేదలకు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ లక్ష్యం నెరవేరడం లేదని తెలుస్తోంది. దీని ఉద్దేశ్యం తిండి లేని పేదలకు పట్టేడన్నం పెట్టడం. ఈ పథకం కింద ప్రభుత్వం పేదలకు ఉచితంగా…

రాష్ట్రంలో అదానీ ప్రకంపనలు

Adani Group of Companies Chairman Gautam Adani met Chief Minister Revanth Reddy

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సంస్థ వ్యవహారశైలిపై  తెలంగాణలో ప్రకంపనలు మొదల‌య్యాయి. గౌతమ్ అదానీ గ్రూప్‌ అ‌క్రమాలపై ఇప్పుడు ఆంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. భారత ప్రభుత్వ అధికారులకు 2,2029 కోట్ల రూపాయలమేర ఆ సంస్థ లంచాలిచ్చిందంటూ అమెరికా  అదానీపై అభియోగం మోపడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆ గ్రూప్‌…

ఫిరాయింపులపై స్పీకర్‌ ‌చర్య తీసుకోవాలి

లేదంటే ‘సుప్రీమ్‌’‌ను ఆశ్రయిస్తాం: బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌22:  ‌ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసన సభాపతి నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌తెలిపారు. అనర్హత పిటిషన్ల విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ‌తీర్పుపై ఆయన స్పందించారు. మొన్నటి వరకు సభాపతిని ఆదేశించే అధికారం కోర్టుకు…

అనర్హతపై స్పీకర్‌దే తుది నిర్ణయం

తగిన సమయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఐదేళ్ల అసెంబ్లీ కాలం దృష్టిలో పెట్టుకోవాలని సూచన నాలుగు వారాల గడువు పెడుతూ ఇచ్చిన తీర్పు కొట్టివేత అనర్హత పిటిషన్‌పై హైకోర్టు సిజె ధర్మాసనం సంచలన  తీర్పు హైదరాబాద్‌, ‌నవంబర్‌ 22 (ఆర్‌ఎన్‌ఏ): ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత…

బడా కంపెనీల చూపు.. హైదరాబాద్‌ ‌వైపు..

ప్రభుత్వంతో ప్రముఖ ఫార్మా కంపెనీల ఒప్పందాలు.. •రూ.5260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఆరు కంపెనీలు •ఫార్మా రంగంలో 12490 మందికి ఉద్యోగాలు •దిగ్గజ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌, ‌మంత్రి శ్రీధర్‌బాబు భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 22 :  ‌దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు ముందుకు వొచ్చాయి. తమ కంపెనీల…

పండుగ వాతావరణంలో ప్రజా పాలన విజయోత్సవాలు

ిగడప గడపకు ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలి.. ివిజయోత్సవాల్లో అందరినీ భాగస్వాములను చేయాలి ిఈనెల 30న మహబూబ్‌ నగర్‌లో రైతు దినోత్సవ సభి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ిడిసెంబర్‌ 7, 8, 9వ తేదీల్లో ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ మార్గాలలో కార్నివాల్‌, లేజర్‌ షో, ిసమీక్ష సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ిహాజరైన…

అర్హులందరికీ పథకాలు అందించడమే సర్వే ఉద్దేశం: మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 22: అర్హులం దరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే సమగ్ర ఇంటింటి కుటు ంబ సర్వే ప్రధాన ఉద్దేశమని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఈ సర్వే దోహదపడుతుందని మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అన్నారు.శుక్రవారం మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయ లక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో, కాచిగూడ చెప్పల్‌ ‌బజార్‌ ‌కాలనీలలో…

జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే..

కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలి బూత్‌ ‌కమిటీలు పటిష్టంగా ఉండాలి: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 22   : ‌వొచ్చే జిహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌ ‌పరిధిలో కాషాయ జెండానే ఎగురుతుందని స్థానిక ఎంపీ, బిజెపి నేత ఈటల రాజేందర్‌ ‌ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం మల్కాజిగిరిలోనీ పద్మావతి ఫంక్షన్‌ ‌హాల్లో సంస్థాగత…

ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 22 : ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్‌ ‌సేఫ్టీ పై మంత్రి దామోదర శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ‌సేఫ్టీ పై తీసుకుంటున్న…

సన్నాలకు రూ.500 బోనస్‌ ‌విడుదల

vari rythulu

రైతుల ఖాతల్లోకి నేరుగా జమ రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్ 22: ‌సన్నాలు  పండించిన అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్‌ ‌డబ్బులు జమవుతున్నాయి. శుక్రవారం పలు జిల్లాల రైతుల ఖాతాల్లో బోనస్‌ ‌డబ్బులు జమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెస్సేజ్‌ ‌లు రైతుల…