deccan.com

deccan.com

‌రాష్ట్రంలో మరో కార్పొరేట్‌ ‌కంపెనీ భారీ పరిశ్రమ

అంబర్‌-‌రెసోజెట్‌ ‌పెట్టుబడులు రూ.250 కోట్లు, వెయ్యి మందికి ఉద్యోగాలు వివరాలు వెల్లడించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్‌ ‌వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్‌ %-% ‌రెసోజెట్‌ ‌భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సోమవారం…

భద్రాద్రిని ధనిక జిల్లాగా తీర్చిదిద్దుతాం..

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రహదారులు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి చర్యలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‌రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అభివృద్ధి పరంగా ఆదర్శంగా నిలపడంతో పాటు ధనిక జిల్లాగా  తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం…

‌పెరిగిన చలి తీవ్రత

ఆదిలాబాద్‌ ‌నుంచి ఖమ్మం వరకు పెరిగిన చలి పలుచోట్ల 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలో…

సీఎం రేవంత్‌ ‌దిల్లీ పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన తాజా దిల్లీ టూర్‌ ‌పర్యటనపై స్పందించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కుమార్తె వివాహం కోసమే ఈ దిల్లీ పర్యటన అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిల్లీ పర్యటనతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలపై మంగళవారం పార్టీ ఎంపీలతో…

అదానీ 100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నాం..

ఆ కంపెనీపై లంచాల ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం దిల్లీకి ఎన్నిమార్లయినా వెళుతూనే ఉంటాం ప్రతిపక్షాల మాదిరిగా పైరవీలు, బెయిల్‌ ‌కోసం కాదు.. కెటిఆర్‌ ‌జైలుకెళ్లడానికి తహతహలాడుతున్నారని ఎద్దేవా విమర్శల నేపథ్యంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి కీలక ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: అదానీ గ్రూప్‌పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

హాస్పిటల్స్‌లో ఫైర్‌ ‌సేఫ్టీ తప్పనిసరి

యూపి ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌23:  ‌తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లు ఫైర్‌ ‌సేప్టీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రైవేటు హాస్పిటల్‌లో ఫైర్‌ ‌సేప్టీపై వెంటనే తనిఖీలు నిర్వహించి నివేదిక తయారు చేయాలని…

మహాయుతి కూటమికే మహారాష్ట్ర పట్టం..

జార్ఖండ్‌లో మరోమారు.. సత్తా చాటిన హేమంత్‌ ‌సోరెన్‌ ‌జార్ఖండ్‌లో ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలు తారుమారు రెండు రాష్ట్రాల్లోనూ అధికారం యధాతథం న్యూదిల్లీ, నవంబర్‌ 23: ‌మహారాష్ట్ర, జార్ఖండ్‌ ‌శాసనసభల ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.…

‌రేవంత్‌ ‌తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు..

పట్నం మహేందర్‌ ‌రెడ్డికి కేటీఆర్‌ ‌పరామర్శ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌23: ‌బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జైల్లో గడపాల్సి వస్తోందని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌  అన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న నరేందర్‌రెడ్డితో ములాఖత్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘30 మంది   అమాయక రైతులను జైలులో పెట్టారు.. వాళ్ల…

సర్కార్‌ ‌ప్రగతి చాటేలా విజయోత్సవాలు..

 డిసెంబర్‌ 1 ‌నుంచి 9 వరకు రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉండాలి• ప్రజాపాలన విజయోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు •గల్లీ నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను భాగస్వాములను చేయాలి• ఏడాది పాలన విజయాలు, భవిష్యత్‌ ‌కార్యక్రమాల ప్రచారం •సచివాలయంలో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌డిసెంబర్‌ 1‌వ తేదీ…

గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల దరఖాస్తులకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 23 : ‌గవర్నర్‌ ‌ప్రతిభా పురస్కారాల కోసం దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. గత ఐదేళ్లలో అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ గడువును ఈనెల 30వరకు పొడిగింది ంచింది.  పర్యావరణ పరిరక్షణ విభాగం,  దివ్యాంగుల సంక్షేమం విభాగం, క్రీడల విభాగం, సాంస్కృతిక విభాగం,…