Prajatantra News 1

Prajatantra News 1

‌ప్రతీ ఎకరానికి సాగు నీరందిస్తాం..

పెండింగ్‌ ‌ప్రాజెక్టులన్నీపూర్తి చేయాలి.. 10 నెలల్లో 50 వేల పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం 4న లక్ష మందితో పెద్దపల్లిలో యువ శక్తి బహిరంగ సభ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులు, పౌరసరఫరాల విభాగంపై సమీక్ష పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:…

మానవత్వం కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం

నారాయణగురు చూపిన మార్గంలో నడవాలి.. సమగ్ర సర్వే, ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూల్స్ ‌కు ఆయనే స్ఫూర్తి కేరళలో నారాయణ గురు ఓపెన్‌ ‌వర్సిటీ సెమినార్‌ ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌మానవ జాతికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అదే మానవత్వం, సమానత్వమని సందేశం ఇచ్చి..…

నేడు కోకోకోలా గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌ప్లాంట్‌

 ‌ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 : ‌వెయ్యి కోట్లతె కోకో కోలా గ్రీన్‌ ‌ఫీల్డ్ ‌ప్లాంట్‌ను సోమవారం సిఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రారంభించనున్నారు. కోకో కోలా, థమ్స్ అప్‌ ‌వంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్‌ ‌బివరేజెస్‌ ‌సంస్థ బండ తిమ్మాపూర్‌ ‌ఫుడ్‌ ‌పార్కులో నిర్మించిన భారీ బాట్లింగ్‌ ‌యూనిట్‌…

సంక్రాంతి తర్వాత రైతు భరోసా

రైతులకు గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం.. చేసిన అప్పులను గత ప్రభుత్వం దాచి పెట్టింది.. ప్రజల ఆశీర్వాదంతోనే ముందుకు సాగుతున్నాం.. మీడియా సమావేశంలో  సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1 :  ‌రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పారు. ఎన్నోరోజులుగా…

‘కాప్‌’ సదస్సుల లక్ష్యం నెరవేరేనా..?

World Climate Conference COP-29 Azerbaijan

ప్రపంచ వాతావరణ సదస్సు కాప్‌-29  అజర్‌ బైజాన్‌లోని బాకులో జరిగింది. నవంబర్‌ 11-22 మధ్య జరగాల్సిన ఈ సదస్సును అంతర్గత విభేదాలు, వాగ్వివాదాల వల్ల రెండు రోజులు పొడిగించారు. అయినా వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలన్న లక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసిస్తున్నాయి.  గ్లోబల్‌ వార్మింగ్‌ అనేది, ఇంకేమాత్రమూ శీతల దేశాల శాస్త్రీయ చర్చలకో, ఎవరో…

ఉక్రెయిన్‌ పట్ల తగ్గుతున్న అమెరికా ప్రాధాన్యత!?

America's decreasing priority for Ukraine!?

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా డెడ్‌లైన్‌ని  దాటిన అమెరికా  అణ్వస్త్ర ప్రయోగానికి మార్గం సుగమం అవుతోందా?   రష్యా రెడ్‌ ల్కెన్‌ని ఉక్రెయిన్‌ యుద్ధంలో  అమెరికా దాటింది. రష్యా భూభాగంలోకి దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగించేలా ఉక్రెయిన్‌కి  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. పంచాయితీని పరాకాష్టకు చేర్చింది. ఉక్రెయిన్‌ ఇప్పటికే ఈ తరహా క్షిపణులను రష్యా భూభాగంలోకి ప్రయోగిస్తోంది. దీనికి…

ఇజ్రాయెల్‌, హిజ్బొల్లా.. పోరాటానికి తెర పడ్డట్లేనా!?

Israel `Hezbollah Ceasefire Agreement

 ఇజ్రాయెల్‌ `  హిజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం ఇజ్రాయెల్‌, హిజ్బొల్లా మధ్య పదమూడు నెలల  పోరాటానికి తెరపడిరది.  ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు జో బ్కెడెన్‌ ప్రకటించారు.ఈ ఒప్పందం బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.  లెబనాన్‌లో పోరాటాన్ని నిలిపివేసి, ‘హిజ్బొల్లా, ఇతర ఉగ్రవాద సంస్థల నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడం’…

రైతు బాంధవుడు రేవంత్

రైతు సంక్షేమంపై కువిమర్శలా..! భారత దేశంలో ప్రతి అర్థగంటకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలో రైతుల పట్ల దయలేదు, ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. గిట్టుబాటు ధర లేక ప్రతిరోజు వందల మంది రైతులు వ్యవసాయం అంటే విరక్తితో బతికుంటే బలుసాకు తిని బతుకోచ్చని బ్రతుకు దెరువు కోసం వివిధ…

సీజ‌న‌ల్ వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ద‌వాఖాన‌ల్లో త‌గిన‌న్ని మందుల‌ను అందుబాటులో ఉంచాలి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 30 : రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు వ్యాపించ‌కుండా పీహెచ్‌సీల్లో అవసరమైన సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచాల‌ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర‌ రాజనర్సింహ  అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా నిరంతరం…

పూర్తి కావొస్తున్న సమగ్ర కుటుంబ సర్వే

ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్న ఎన్యుమరేటర్లు వివరాలను గోప్యంగా ఉంచుతున్న అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30: ‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఉపాధి, విద్య, ఆర్థిక, రాజకీయ, కులగణన తుది దశకు చేరుకుంది. ఏ రోజుకారోజు ఎన్యుమరేటర్లు ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఆన్‌లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఇళ్లలో లేని…