NEWS

NEWS

పాకిస్థాన్‌లో మరో దారుణ హత్య

కరాచీ, మార్చి 31 : పాకిస్థాన్‌లో హిందువులేలక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. వేటాడి వెంటాడి హిందువులను హత్య చేయడం, హిందూ అమ్మాయిలపై అత్యాచారలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరాచీలో ప్రముఖ హిందూ డాక్టర్‌ను దుండగులు వెంటాడి హత్యచేశారు. కరాచీ మెట్రోపాలిటన్‌ ‌కార్పొరేషన్‌  ఆఫ్‌ ‌హెల్త్ ‌మాజీ డైరెక్టర్‌, ‌కంటి స్పెషలిస్ట్ ‌డాక్టర్‌ ‌బీర్బల్‌ ‌జెనాని…

మోదీని ప్రధాని అనాలంటేనే సిగ్గుగా ఉంది

రాహుల్‌ ‌సంధించిన ప్రశ్నలనే నేనూ సంధిస్తున్నా కేంద్రమంత్రి కిరణ్‌ ‌రిజిజు..ఓ యూజ్‌లెస్‌ ‌ఫెలో డియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌నేత రేణుకా చౌదరి ఫైర్‌ హైదరాబాద్‌, ‌మార్చి 31 : ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రిపై కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకురాలు రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆమె డియాతో…

ఇం‌డోర్‌ ‌మెట్లబావి ఘటనలో 35కు చేరిన మృతుల సంఖ్య

ఇండోర్‌, ‌మార్చి 31 : మధ్యప్రదేశ్‌ ‌రాజధాని ఇండోర్‌లో శ్రీరామనవమివేడుకల సందర్భంగా మెట్లబావి పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. ఇండోర్‌లోని పటేల్‌ ‌నగర్‌లోని బలేశ్వర్‌ ‌మహదేవ్‌ ‌జులేలాల్‌ ‌గుడిలో హవనం జరుగుతున్నప్పుడు ఆలయంలో ఉన్న మెట్ల బావి  పైకప్పు కూలిపోయింది. పైకప్పు ఒక్కసారిగా కూలడంతో దాదాపు 50 మంది భక్తులు అందులోపడిపోయారు.…

దహీ వివాదంపై వెనక్కి తగ్గిన కేంద్రం

చెన్నై, మార్చి 30 : తమిళ నాట ఆందోళనలతో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ  వెనక్కి తగ్గింది. తాజాగా గురువారం ఆ ఆదేశాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఫసీ తెలిపింది. పెరుగు ప్యాకెట్లపై కర్డ్ ‌పేరుతో పాటు బ్రాకెట్‌లో దహీ, తయిర్‌, ‌మోసారు వంటి ప్రాంతీయ భాషలను వినియోగించ వచ్చని తెలిపింది. ఇటీవల తమిళనాడు…

ముగిసిన ఏపి సిఎం జగన్‌ ‌దిల్లీ పర్యటన

అమిత్‌ ‌షా, నిర్మలా సీతరామన్‌లతో భేటీ రాష్ట్ర సమస్యలపై ఇరు నేతలతో చర్చలు న్యూ దిల్లీ, మార్చి 30 : ఏపి సీఎం జగన్‌ ‌దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం దిల్లీ చేరుకున్న ఆయన రాత్రి కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో  గురువారం ఉదయం…

రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ‌మార్చి 30 : గోషామహల్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబై లో కేసు నమోదైంది. గత జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను రాజాసింగ్‌పై ముంబై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. జనవరి 29న ముంబైలో…

బళ్ళారి మేయర్‌గా 23 ఏళ్ల యువతి

బళ్లారి, మార్చి 30 : కర్ణాటక రాష్ట్ర రాజకీయ చరిత్రలో 23 ఏళ్ల యువతి మేయర్‌గా ఎన్నికై  సరికొత్త రికార్డు సృష్టించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున పోటీ చేసిన డి త్రివేణి సూరి బళ్లారి నగర కార్పొరేషన్‌ ‌మేయర్‌గా ఎన్నికయ్యారు. దీంతో కర్ణాటకలో మేయర్‌గా ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా త్రివేణి గుర్తింపు పొందారు. కాంగ్రెస్‌కు…

దేశంలో మళ్లీ 3000 దాటిన కొరోనా రోజువారీ కేసులు

న్యూ దిల్లీ, మార్చి 30 : కొరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్టాల్ల్రో కొరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.  గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం రికార్డ్ ‌స్థాయిలో ఒక్కరోజులో 300 కరోనా కేసులు నమోదైయ్యాయి. గత 6 నెలల తర్వాత…

పౌల్ట్రీఫారమ్‌లో కోళ్ల వధపై నిషేధం

గుజరాత్‌ ‌కోర్టు తీర్పుతో ఆందోళన గాంధీనగర్‌, ‌మార్చి 30 : కోళ్లను పౌల్టీ షాపుల్లో కోయరాదని ఆదేశిస్తూ గుజరాత్‌ ‌కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కబేళాలకు బదులుగా చికెన్‌ ‌షాపుల్లో పౌల్టీ పక్షులను వధించడాన్ని వ్యతిరేకిస్తూ యానిమల్‌ ‌వెల్ఫేర్‌ ‌ఫౌండేషన్‌, అహింసా ఫెడరేషన్‌ల పిటిషన్‌ ‌దాఖలు చేశాయి. ఈ అంశంపై గురువారం గుజరాత్‌ ‌హైకోర్టు…

భారత్‌లో పాక్‌ ‌ట్విట్టర్‌ ‌ఖాతా నిలిపివేత

న్యూ దిల్లీ, మార్చి 30 : పాకిస్తాన్‌కు భారత్‌లో భారీ షాక్‌ ‌తగిలింది. ఆ దేశ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్‌ ‌ఖాతాను ట్విట్టర్‌ ఇం‌డియా నిలిపివేసింది. లీగల్‌ ‌డిమాండ్‌ ‌నేపథ్యంలోనే మార్చి 30వ తేదీ నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విట్టర్‌ ‌బ్లాక్‌ ‌చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సరైన కారణాన్ని ఇప్పటి వరకు ట్విటర్‌ ‌వెల్లడించలేదు.…