NEWS

NEWS

జనన, మరణ ధృవీకరణ పత్రాల మొదలు…

ప్రశ్నా పత్రాల లీకేజీ వరకు కేటీఆర్‌ ‌దే బాధ్యత …! నీ పరువుకే రూ.100 కోట్లయితే….30 లక్షల మంది భవిష్యత్‌కు ఎంత మూల్యం చెల్లిస్తావ్‌? ‌నోటీసులపై లీగల్‌గానే ఎదుర్కుంటాం… సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరపాల్సిందే… నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందే కేటీఆర్‌ ‌లీగల్‌ ‌నోటీస్‌పై బిజెపి రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 29…

కెయులో విద్యార్థి సంఘర్షణ సభ

సభకు అనుమతి నిరాకరణ వైస్‌ ‌చాన్స్‌లర్‌ ‌రమేష్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం ప్రధాన పరిపాలన భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన విసి ఛాంబర్‌లోకి వెళ్లేందుకు విద్యార్థుల యత్నం అడ్డుకున్న పోలీసులు…విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట అరెస్టు చేసేందుకు యత్నించిన పోలీసులు కోపోద్రిక్తులైన పలువురు విద్యార్థులు…పూలకుండీలు ధ్వంసం విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ, అరెస్టు క్యాంపస్‌లో ఉద్రిక్తత…

తెలంగాణపై బిజెపి నిజంగానే సవతితల్లి ప్రేమ చూపుతుందా !

అంటే…తెలంగాణవారు అన్నారంటారుగాని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్నది మాత్రం ఏమున్నది. తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతున్నదని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తమను ఆడిపోసుకుంటున్నదని గొంతు చించుకుంటున్న మోదీ ప్రభుత్వం చర్యలు మాత్రం అందుకు ఏమాత్రం తీసిపోనివిగానే ఉన్నాయి. కేంద్రం వైఖరిపట్ల కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలోని బిజెపియేతర రాష్ట్రాల్లోని పార్టీలు చేస్తున్న ఆరోపణలు నూటికి…

కర్నాటక ఎన్నికలకు మేం సిద్ధం

బిజెపి ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపాల్సిందే కర్ణాటక కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ బెంగళూరు, మార్చి 29 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కర్ణాటక ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ‌తెలిపారు. మే 10వ తేదీన ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్‌ ఎలక్షన్‌…

వారాణసీలో 3.85 కిమీ పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌రోప్‌ ‌వే

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 29 : వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌రోప్‌ ‌వే నిర్మాణాన్ని చేపట్టడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. వారాణసీలో 644 కోట్ల రూపాయల ఖర్చుతో 3.85 కిమీ పొడవైన పబ్లిక్‌ ‌ట్రాన్స్ ‌పోర్ట్ ‌రోప్‌ ‌వే నిర్మాణ పనులు…

ఇతర దేశం నుండి తీసుకువొచ్చిన చీతాకు నాలుగు పిల్లలు

హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 29 : భారత్‌కు 2022 సెప్టెంబర్‌ 17‌న తీసుకు వొచ్చిన చీతాలలో ఒక చీతాకు నాలుగు పిల్ల చీతాలు పుట్టినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణం, అడవులు మరియు జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ ‌ట్వీట్‌ను ప్రధాన మంత్రి షేర్‌ ‌చేస్తూ…

దిల్లీలో టిడిపి ఆవిర్భావ వేడుకలు

న్యూ దిల్లీ,మార్చి 29 : టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పాల్గొన్నారు. ఆ వేడుకలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఎన్టీఆర్‌ ‌విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, ‌కేశినేని నాని, కనకమేడల రవీందర్‌ ‌నిర్వహించారు. కేక్‌ ‌కట్‌ ‌చేసి ఇతర…

వయోవృద్ధులు..దివ్యాంగులకు ఇంటినుంచే వోటు

ఎన్నికల అధికారి సమక్షంలో ఇంట్లోనే వోటేసే సౌకర్యం మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డింగ్‌ న్యూ దిల్లీ, మార్చి 29 : దేశంలో తొలిసారి ఇంటి నుంచే వోటు హక్కు వినియోగించుకునే విధానాన్ని  కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. కర్నాటక రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 80 ఏళ్లు పైబడిన…

లక్షద్వీప్‌ ఎం‌పి సభ్యత్వం పునరుద్ధరణ

న్యూ దిల్లీ, మార్చి 29 : లక్షద్వీప్‌ ఎం‌పీ, ఎన్‌సీపీ సీనియర్‌ ‌నేత మహ్మద్‌ ‌ఫైజల్‌ ‌లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్‌ ‌వెనక్కి తగ్గింది. వెంటనే అతని ఓలక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. సుప్రీమ్‌ ‌కోర్టులో బుధవారం వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్‌ ‌ట్విస్ట్ ‌చోటు చేసుకుంది. ఫైజపై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు,…

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ముంబై, మార్చి 29 : బులియన్‌ ‌మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంతంగా పరుగులు పెడుతున్నాయి. బంగారం పదిగ్రాముల ధర 70 వేలకు చేరుకుంటుందన్న ఆందోళన కలుగుతోంది. ఈ క్రమంలో పసిడి, వెండి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల…