NEWS

NEWS

అవినీతి కూటమికి నరేంద్ర మోదీ నాయకుడు

న్యూ దిల్లీ, మార్చి 29 : అవినీతి కూటమికి నాయకుడిగా ఉన్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్‌  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఖర్గే బుధవారం వరుస ట్వీట్లు చేశారు. బిలియనీర్‌…

కోర్టు తీర్పు తరవాతే వయనాడ్‌పై నిర్ణయం

సీటు ఖాలీ అయ్యాక ఆరు నెలల సమయం :సిఇసి రాజీవ్‌ ‌కుమార్‌ ‌వెల్లడి న్యూ దిల్లీ, మార్చి 29 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వయనాడ్‌ ‌పార్లమెంట్‌ ‌స్థానానికి ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండటంతో వయనాడ్‌ ‌లోక్‌సభ స్థానానికి ఎన్నికలు…

మోగిన కర్నాటక ఎన్నికల నగారా

మే 10న ఒకే దశలో ఎన్నికల నిర్వహణ 13న కౌంటింగ్‌…‌ఫలితాల ప్రకటన… ఏప్రిల్‌ 13‌వ తేదీన నోటిఫికేషన్‌ ‌విడుదల ఏప్రిల్‌ 20‌వ తేదీ వరకు నామినేషన్లకు గడువు 80 ఏళ్ల పైబడ్డవారికి, వికాలంగులకు వోట్‌ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌డియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిఇసి రాజీవ్‌ ‌కుమార్‌ న్యూ దిల్లీ, మార్చి 29 : కర్నాటకలో…

‘‘‌మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే రుగ్మతే బైపోలార్‌ ‌డిజార్డర్‌. ‌బై పొలార్‌ ‌రుగ్మత ఉన్న వ్యక్తులు  ఉవ్వెత్తున లేస్తారు… డబీల్‌ ‌మని  పడిపోతారు. ఇంతలోనే ఉత్సాహం… అంతలోనే ఉత్పాతం.కెరటం అంత బలంగా ఉన్నారు అనుకుంటాం అంతలోనే అంతకంటే ఎక్కువగా బలహీన పడిపోతారు. రూపాయి నాణేన్ని టేబుల్‌ ‌మీద తిప్పితే ఒకసారి బొమ్మ… ఒకసారి బొరుసు…

చారిత్రక మహా పురుషుడు… శ్రీరామ చంద్రుడు

భారతావని ప్రసవించిన మహా పురుషులలో అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు అత్యంత ప్రాచీన చారిత్రక పురుష నాయకుడు. శ్రీరామచంద్రుని చారిత్రక పురుషు నిగా పాశ్చాత్య పరిశోధకులు కూడా నిర్ధారించారు. భారతీయ కాలమాన ప్రకారం రాముడు జన్మించినది వైవస్వత మన్వంతరమున పంచమ త్రేతాయుగ నాలుగవ భాగ మున ఎనభై వేల సంవత్సరానికి సరియగు విళంబి సంవత్సర చైత్ర శుద్ధ…

భదాద్రికి రామయ్య పెళ్ళి కళ

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : యావత్‌ ‌భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం భద్రాచలం. అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యపురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు సీతారాముల్లాంటి దాంపత్య జీవితం కలిగి ఉండాలని మనసారా దీవిస్తారు. నిజమైన దాంపత్యానికి నిదర్శనమైన శ్రీ సీతారాముల పెళ్లి వేడుక ఆంధ్రుల…

నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు

కేటీఆర్‌ ‌కనుసన్నల్లోనే సిట్‌ ‌విచారణ ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేసిన తప్పుగా ఎలా చెప్తారు దోషులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు సిట్‌ అధికారి శ్రీనివాస్‌ ‌ట్రాక్‌ ‌రికార్డు సరిగ్గా లేదు ఇప్పటి వరకూ వేసిన ఒక్క సిట్‌ ‌కూడా నివేదిక ఇవ్వలేదు సీబీఐ, ఈడీ, ఏసీబీలతో ప్రత్యేక సిట్‌ ‌వేయాలి ఫిర్యాదుకు సీబీఐ, ఈడీ…

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 28 : ఒక్క కాన్పులో ఓ మహిళకు నలుగురు పిల్లలు పుట్టారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్‌లోని పీపుల్స్ ‌హాస్పిటల్‌లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌ ‌కు చెందిన గొట్టుముక్కల లావణ్య…

పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ

హాల్‌ ‌టిక్కెట్లు డౌన్‌ ‌లోడ్‌ ‌చేసుకుపే వెసులుబాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు నియామక పక్రియ కొనసాగుతున్నది. ఎస్‌సీటీ పీసీ , ఎస్‌సీటీ పీసీ పోస్టులకు ఏప్రిల్‌ 2‌న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ ‌లెవల్‌ ‌పోలీసు రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు ప్రకటించింది. 2వ తేదీన ఉదయం 10 నుంచి…

అత్యంత సుందరంగా హైదరాబాద్‌

కార్పొరేట్‌ ‌రెస్పాన్స్‌బిలిటీ కింద చెరువుల అభివృద్ధితో సుందరకీరణ చెరువుల్లో పట్టా భూములు ఉంటే మరోచోట కేటాయింపు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్‌..ఒప్పంద పత్రాలు అందజేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 28 : హైదరాబాద్‌ ‌సుంపదరీకరణ..అంతర్జాతీయ స్థాయి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌వెల్లడించారు. ఇందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎస్‌ఆర్‌…