NEWS

NEWS

నేడు హైదరాబాద్‌ ఉప్పల్‌ ‌స్టేడియంలో తొలి ఐపిఎల్‌

సన్‌ ‌రైజర్స్ ‌హైదరాబాద్‌-‌రాజస్థాన్‌ ‌రాయల్స్ ‌మధ్య పోరు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సిపి చౌహాన్‌ హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ఐపీఎల్‌ 16‌వ సీజన్‌ ‌లో భాగంగా హైదరాబాద్‌ ‌లోని ఉప్పల్‌ ‌స్టేడియం వేదికగా 7 మ్యచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో  ఈనెల 2వ తేదీ ఆదివారం మొదటి మ్యాచ్‌ ‌సన్‌ ‌రైజర్స్ ‌హైదరాబాద్‌-‌రాజస్థాన్‌ ‌రాయల్స్…

రవి మార్గం

చెలరేగే కోర్కెల గుర్రాల జోరులో, విషవలయాల్లోకి లాగే స్వార్ధశక్తుల పరిచయంతో కన్నపేగుని ఏమారుస్తూ, అత్యాశల మరీచికల వెంబడి ప్రయాణిస్తూ, నిరంతర చీకటిని వాటేసుకుంటోన్న ఓ యువతా! నీ మనసుకు కాస్త విచక్షణా కళ్లెం వేయి. గాయపడిన మనసు తెరపై ఏర్పడిన రుధిర మరకల్నే చూసుకుంటూ నెరవేరని సదాశల పందిరికింద చతికిలబడక నీలో చేతనత్వాన్ని కాస్తంత నిద్ర…

హస్తినకు పాండవులు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రోణాచార్యుడూ, కృపాచార్యుడూ పాండవాదులకు స్వాగతం పలికి తోడ్కొని వెళ్ళారు. ద్రౌపదిని దుర్యోధనుడి భార్య కురువంశస్త్రీలు అందరూ వచ్చి ఆహ్వానించారు. హస్తినాపుర ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చి పాండవులను చూసి ఆనందభరితులయ్యారు. రోజులు గడిచిపోతున్నాయి. ఒక  రోజున ధృతరాష్ట్రుడు పాండవులను సభాభవనానికి రప్పించి, తన కొడుకులకూ వారికి విద్వేషాలు పెరగకుండా…

ఓయ్‌! అర్థమవుతోందా!!

నా అక్షరం జనహిత కరదీపిక, నా కవిత్వం ప్రజాస్వామ్యానికి దిక్సూచి, నా గొంతు నియంతలనెదిరించే నినదించు ధిక్కార స్వరం. ఓయ్‌! ‌నీకు తెలుస్తోందా? అహంకారాంధకారంలో కొట్టుమిట్టాడుతూజి నియంతల జాబితాలోకి తెలియకనే చేరుతున్నావని, నీ గోరీ నువ్వే తవ్వుకుంటున్నావని. ఎక్కుపెట్టిన ప్రశ్నలను ఖైదు చేసే నీ ఈ దారి సరికాదు. ఎందుకొచ్చిన పిచ్చి పనులు? నీవేమి చేసినా…

సమర్థ నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యం

కెసిఆర్‌ ‌నాయకత్వం వల్ల రాష్ట్రం పురోగమించింది ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదు పంచాయితీరాజ్‌ అవార్డుల పంపిణీలో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,  ‌మార్చి ప్రజాతంత్ర, 31 : నాయకుడు సమర్థుడయితే రాష్ట్రం అభివృద్దిలో పరుగులు తీస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణలో ఇప్పుడు సమర్థుడైన సిఎం కెసిఆర్‌…

పేపర్‌ ‌లీక్‌ ‌కేసులో మరో మలుపు

హవాలా మార్గంలో డబ్బు తరలింపు విచారణకు రంగంలోకి దిగనున్న ఈడీ మూడోరోజూ కొనసాగిన సిట్‌ ‌దర్యాప్తు టిఎస్‌పిఎస్‌సి బోర్డు సభ్యులకు నోటీసులు…..బండి లింగారెడ్డిని విచారించనున్న సిట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. ఈ కేసును విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌…

ఆదానీ గురించి ప్రశ్నించడం వల్లే రాహుల్‌పై వేటు

కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు కలసికట్టుగా పోరాడాలి మోదీ అప్రజాస్వామిక విధానాన్ని అడ్డుకోవాలి బిఆర్‌ఎస్‌తో పొత్తుపై ఎన్నికలప్పుడే నిర్ణయం ఎన్నికల తరువాత పొత్తులు తప్పవనుకుంటే ప్రజలే నిర్ణయిస్తారు సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత జానారెడ్డి టీఎస్పీఎస్సీ పేపర్‌ ‌లీక్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం : సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : కేంద్రం…

ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్టుంది

సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రాష్ట్రంలో పలు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించిన పార్టీ చీఫ్‌ ‌మోదీని బ్రోకర్‌ అన్న కెటిఆర్‌ను ఉరికించి కొడతారు తెలంగాణలో వొచ్చేది బిజెపి ప్రభుత్వమే అన్న పార్టీ రాష్ట్ర చీఫ్‌ ‌బండి సంజయ్‌ న్యూ దిల్లీ/హైదరాబాద్‌, ‌మార్చి 31 : ఉట్టికి…

కేటీఆర్‌ ‌పరువు విలువ వంద కోట్లా…?

వంద కోట్లిస్తే బూతులు తిట్టొచ్చా? కెటిఆర్‌కు డేటా ఎలా వొచ్చింది మంత్రి చెప్పిందే సిట్‌ అధికారులు చేస్తున్నారు లీక్‌ ‌కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ఈడి అధికారులకు ఫిర్యాదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 31 : వంద కోట్లిస్తే కేటీఆర్‌ను బూతులు తిట్టొచ్చా? అని…

పట్టాభిషిక్తుడైన రామయ్య

భదాద్రిలో వైభవోపేతంగా స్వామి వారి పట్టాభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం కావడంతో వేడుకకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 31 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శుక్రవారం నాడు మిథిలా మండపంలో…