NEWS

NEWS

బీజేపీకి జై కొట్టిన దిల్లీ వోటర్లు

దేశ రాజధాని దిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని  హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో…

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 14 మంది మావోయిస్టులు మృతి

 ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం. మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 21 : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మరణించినట్లు  పోలీస్ అధికారులు ప్రకటించారు . వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో…

జనవరి 26 నుంచి  ప్రతిష్టాత్మక పథకాల అమలు 

  సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల ఆర్థిక చేయుత నేరుగా కుటుంబ మహిళా ఖాతాలో జమ  ప్రభుత్వం మహిళా పక్షపాతి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పై మంత్రి సీతక్క సమీక్ష గణతంత్ర దినోత్సవం నుంచి  ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించబోతోంది..సొంత భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12 వేల…

 సింగపూర్ ఐటిఇ తో    రాష్ట్ర యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒప్పందం 

విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సింగపూర్ ప్రభుత్వ  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటిఇ) సంస్థతో శుక్రవారం నాడు ఎంఓయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి, ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ జయేశ్ రంజన్ ల…

రేపటి నుంచే ఇంట‌ర్నేష‌న‌ల్ కైట్ & స్వీట్ ఫెస్టివ‌ల్

Kite Sweet Festival' from 13

*ప్రాంరంభించ‌నున్న ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు *జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కు ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌ రంగు రంగుల గాలిపటాలతో.. కన్నుల పండుగకు హైద‌రాబాద్ వేదికైంది. ఇందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క , సాంస్కృతిక శాఖ‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్ లో నిర్వ‌హించే అంతర్జాతీయ కైట్ & స్వీట్…

*దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెళ్లుమనే విధంగా..

 *రైతు భరోసా రూ.12వేలకు పెంచాం.. *భూమిలేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు ఇస్తాం *వ్యవసాయ ఉచిత కరెంటుకు ఏటా రూ.12 వేల కోట్లు చెల్లిస్తున్న ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెల్లుమనే విధంగా…

రాములుపై దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయాలి

•ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలలి •రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్ •పథకం ప్రకారం దాడులు జరిపిన మతోన్మాద శక్తులు  రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములుపై అయ్యప్ప మాల ధరించిన మతోన్మాద శక్తులు శక్తులు చేసిన దాడికి వ్యతిరేకంగా సోమవారం…

ప్రజల సాంస్కృతిక మేల్కొలుపులో ఇప్టా కీలక పాత్ర 

మతోన్మాదానికి వ్యతిరేకంగా కళారూపాలను రూపొందించాలి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు ఘనంగా ఇండియన్ ప్యూపిల్స్ థియేటర్ అసోసియేషన్ 90 వసంతాల వేడుకలు దేశంలో ప్రజల సాంస్కృతిక మేల్కొలుపులో ఇప్టా మూలాలు ఉన్నాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు తెలిపారు. హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో…

కేటీఆర్ అభ్యర్థనను తిరస్కరించిన హై కోర్ట్ 

ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ    కేసులో  తనను అరెస్ట్ చేయొద్దంటూ మాజీ మంత్రి ,బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ఎమ్మెల్యే కె టి రామ రావు చేసిన అభ్యర్థనను హై కోర్ట్  తిరస్కరించింది. కేటీఆర్ , ఏసీబీ ల వాదనలు విన్న హై కోర్ట్ ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకుని ..ఇటువంటి కేసులలో క్వాష్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవడం జరగదని గతం లో ఇచ్చిన…

మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర ప్రశంసనీయం

‘ప్రజాతంత్ర’ దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం ప్రజాతంత్ర-2025క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక పాత్ర చాలా ఉందని మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక స్టాఫ్‌ ‌రిపోర్టర్‌ అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి…