NEWS

NEWS

ఆడ‌బిడ్డ‌ల ఆత్మ గౌర‌వానికి పెద్ద‌పీట‌

– చిత్త‌శుద్ధితో సంక్షేమ ప‌థ‌కాలు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల గౌరవానికి, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తోంది. వారు సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సగర్వంగా తలెత్తుకొని జీవించేలా అనేక సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

ఇంధనం సరఫరా అందక పోవడమే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం

ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి ముందు ఇంధనం నిలిపివేయబడిందని నివేదిక లో పేర్కొన్నట్లు సమాచారం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 లో ఇంధన స్విచ్‌లపై దృష్టి కేంద్రీకరించడంతో, పైలట్ల చర్యలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి శనివారం తెల్లవారుఝామున ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో…

భారత చిత్రపటంలో తెలంగాణ గాయబ్ 

ఆంధ్రప్రదేశ్ బిజెపి నిర్వాకం  తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని ప్రశ్నించడమే ..: కేటీఆర్ ఫైర్   ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేష్ కు  ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ  భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడం పై వెంటనే…

యాదగిరి గుట్ట లో  తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు…

స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు… యాదగిరిగుట్ట,  ప్రజాతంత్ర, జులై 6:ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద…

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణాది మహిళ నేత ?

 ట్రేండింగ్ లో పురంధేశ్వరి పేరు బీజేపీ జాతీయ స్థాయిలో ఓ కీలక మార్పు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న జేపీ నడ్డా పదవీ కాలాన్ని గత ఏడాది పొడిగించినా, ఇప్పుడా స్థానం మళ్లీ ఖాలీ కావొచ్చని ఊహాగానాలు ..!. ముఖ్యంగా ఈసారి పార్టీ అధినాయకత్వ బాధ్యతలు ఒక మహిళ నేతకు అప్పగించే…

మేకిన్ ఇండియా’ కాదు… ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’

అదే మా నినాదం, లక్ష్యం… ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు ‘ఐఐటీఈఎక్స్ – 2025’ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ‘మేకిన్ ఇండియా’ కాదు… ‘ఇన్వెంట్ ఇన్ తెలంగాణ’ అన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ నినాదం, లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.…

గోదావరి-బనకచర్ల పై జులై 1 న పవర్ పాయింట్ ప్రజెంటేషన్

*వేదిక:- డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ *సమయం మధ్యాహ్నం  3 గంటలకు *ముఖ్య అతిధులుగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క *హాజరు కానున్న రాష్ట్ర మంత్రివర్గం *పాల్గొననున్న లోకసభ,రాజ్యసభ, శాసనమండలి,శాసనసభ్యులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ లు,వివిధ కమిషన్ల చైర్మన్ లు,సభ్యులు *కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్…

ఇందూరు రైతుల పోరాటానికి గుర్తింపు  

నిజామాబాద్ లో   కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా    నిజామాబాద్ లో  ఆదివారం కేంద్ర పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో మాట్లాడుతూ  పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం  పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ప్రధాని…

నాన్ టాక్స్ రెవెన్యూపై దృష్టి సారించండి

• స‌చివాల‌యంలో ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అండ్ కేపిటెల్‌ స‌బ్ క‌మిటీ సమావేశం • స‌బ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క నాన్ టాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించాలని ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అండ్ కేపిటెల్‌ స‌బ్ క‌మిటీ ఛైర్మ‌న్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

అంతర్జాతీయ శాంతి మరియు భద్రతకు ప్రత్యక్షంగా ముప్పు: ఐక్యరాజ్య సమితి

ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులు, అమెరికా సైన్యం నేరుగా ఇజ్రాయెల్ యుద్ధంలో చేరిన దానికి సంకేతంగా మారాయి. ఆదివారం నాడు ఈ దాడులపై అమెరికా మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాల స్పందన: మధ్యప్రాచ్యంలో ఈ దాడులు మరింత ఘర్షణలకు దారితీయవచ్చన్న భయాలు ఉన్న నేపథ్యంలో, కొన్ని దేశాల నేతలు, దౌత్యవేత్తలు ఈ…