Day September 15, 2026

ఒక్క క్లిక్‌తో పలు రకాల సేవలు

– అందుబాటులోకి హైడ్రా వెబ్‌సైట్‌ ‌హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌నగరంలో విపత్తు నిర్వహణ, చెరువుల పరిరక్షణ, ఆస్తుల రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు హైడ్రా కీలక అడుగు వేసింది. హైడ్రా అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌కొత్త పోర్టల్‌ను ప్రారంభించారు. హైడ్రా అందిస్తున్న సేవలు,…

వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో చీలికలు

– నాలుగు వర్గాలుగా నాయకులు – త్రిశంకు స్వర్గంలో జంపు జిలానీలు – వర్గ పోరులో నలిగిపోతున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా అయో మయంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు…

ఇందిరమ్మ ఇళ్ల ద‌ర‌ఖాస్తుల గ‌డువు 20 వరకు పొడిగింపు

– నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌ర్తింపు – వరుస సెలవులు, పండుగల దృష్ట్యా నిర్ణయం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 15 :  ‘క్యూర్’ పరిధిలోని ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల‌ 20  వరకు…

అక్కడ ఘనం.. ఇక్కడ భయం

– మజ్లిస్ భయంతోనే విమోచన దినం నిర్వహించడంలేదు – బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ – బీజేపీ మహిళా మోర్చా ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : కర్ణాటక, మహారాష్ట్రల్లో తెలంగాణ విముక్తి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఎంఐఎం భయంతో నిర్వహించడం…

17న హైద‌రాబాద్ కు ఉప రాష్ట్రపతి రాక‌

– విస్తృత ఏర్పాట్లు : సీఎస్‌ సంజయ్ జాజు హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఉప రాష్ట్రపతి సి.పీ.రాధాకృష్ణన్ ఈనెల‌ 17వ తేదీన హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, పోలీసు అధికారులతో సచివాలయంలో మంగళవారం…

కుల పంచాయితీ పేరుతో అమానుషం

– మ‌హిళ‌పై దారుణ హింసాకాండ‌ – చ‌ట్టానికి అతీతంగా వ్య‌వ‌హ‌రించిన కుల‌ పెద్ద‌లు – సామాజిక మాధ్య‌మాల్లో వీడియోలు ప్ర‌చారం – ఇప్ప‌టివ‌ర‌కు క‌లుగ‌జేసుకోని పోలీసులు – స్వ‌యం ప్ర‌క‌టిత పెద్ద‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్న ప్ర‌జ‌లు ఇబ్రహీంపట్నం /కోరుట్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ సమీపంలో తమ సుఖాల కోసం,…

ప్రకృతి వ్యవసాయంతోనే అధిక రాబడి

–  వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ – ‘రైతు నేస్తం’లో ఉచితంగా ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ – రైతుల కోసం ‘టీజీ ఆర్గానిక్స్’ యాప్ రూపకల్పన హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 15: ప్రకృతి సేద్యం ద్వారా సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని, వీటిని సాగు చేయడం ద్వారా రైతులు…

తెలంగాణ సమర యోధులను స్మరించుకునేందుకే..

– 17న పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవం – ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : ఆనాడు నిజాం పెట్టిన బాధలను భరించి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకునేందుకు భారత ప్రభుత్వం ‘హైదరాబాద్ ముక్తి దివస్‌ను ప్రారంభించిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. పరేడ్…

’ఉస్మానియా’ పునరుద్ధరణలో సహకరించాలి

– ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్-5కు సీఎం రేవంత్ విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : అగా ఖాన్ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందని, తమ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5తో ఆయన…