Day August 18, 2026

కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం భ్రమ

62.1987లో ఆచార్య హెచ్చరిక -2026 లో బీజేపీ ఆధిపత్యం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రధాన లోపం ప్రతిపక్ష పార్టీ లేకపోవటమే అనేది అందరూ వర్ణించేది, దేశం స్వతంత్రమే దాదాపు 40 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తీరనిదీ అయిన విశేషమే. ఎన్నికలు గెలిచి అధికారానికి వచ్చిన పార్టీపైననే పటిష్టమైన ప్రతిపక్షాన్ని నిర్మించే బాధ్యత ఉంటుందో లేదో కాని అధికారం చేయించే…

ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ను హ‌క్కుగా మార్చాలి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15న, ఈ విద్యా సంవత్సరం నుంచి ₹2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ముందుగానే నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. దరఖాస్తు చేసిన నెలరోజుల్లోనే విద్యార్థులకు మొత్తం అందేలా వ్యవస్థ రూపొందిస్తామని, ఇప్పటికే ₹250 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇది అమలైతే తెలంగాణ ఉన్నత…

తాగునీటికే తొలి ప్రాధాన్యం

– పంట‌ల‌కు కూడా భ‌రోసా క‌ల్పించాలి – అందుబాటులో వున్న జాలాల ఆధారంగా విడుద‌లపై నిర్ణ‌యాలు – సింగూరు మ‌ర‌మ్మ‌తుకు అధిక ప్రాధాన్యం – అంత‌ర్రాష్ట్ర జ‌ల‌ వివాదాల‌పై ప‌టిష్ట వాద‌న‌లు – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్త‌మ్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 18: ఆకాశం వైపు ఆశగా చూడటం ఒక్కటే జల నిర్వహణ…

పేదల ఇళ్లకు పారిశ్రామిక తోడ్పాటు

– ఇందిరమ్మ ఇళ్లకు రూ.230 కే సిమెంట్ బస్తా – పరిశ్రమల సామాజిక బాధ్యతకు మంత్రి పొంగులేటి ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్తు 18 : పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పధకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి…

ఏటీసీ విద్యార్థుల ఆవిష్క‌ర‌ణ‌లు స్ఫూర్తిదాయ‌కం

– టెక్నాల‌జీ సెంట‌ర్ల విద్యార్థ‌ల‌కు ఇన్నోవేష‌న్ పోటీలు – ఉత్త‌మ ఆవిష్క‌ర‌ణ‌ల‌కు అవార్డులు, ఉద్యోగావ‌కాశాలు – యువ‌రైతుల‌కోసం వ్య‌వ‌సాయ కోర్సులు – మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి మణుగూరు, ప్రజాతంత్ర , ఆగస్టు 18 : ప్రభుత్వ ఐటీఐ–అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి కల్పన, గనులు, భూగర్భ…

పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలి

– నిషేధిత జాబితా భూములకు నైతిక బాధ్యత వహించాలి – సారీలు చెప్పి సరిపుచ్చుకోవడం కుదరదు – బాధితుల కోసం జనతా గ్యారేజ్‌ ‌తెరిచే ఉంటుంది – బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగ స్టు 18 : భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి విడిపించే వరకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ…

బీఆర్‌ఎస్‌తో పోలిస్తే రెండింతలుగా భూ ఆక్రమణలు

– 22ఎ నిషేధిత జాబితా పేరుతో దోపిడీకి స్కెచ్‌ -‌ రేవంత్‌ ‌సర్కార్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంపీ ఈటల  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 18: బీఆర్‌ఎస్‌ ‌పాలనలో జరిగిన భూ అక్రమాల కంటే ప్రస్తుత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో భూ దోపిడీ రెండింతలు పెరిగిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర…

దిమాగీ నక్సల్స్..‌ మరో పార్టీ పుట్టుక

– ప్రధాని నోట మాట.. సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం న్యూఢిల్లీ, ఆగస్టు 18 : కాక్రోచెస్ అంటూ సుప్రీం చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకు వచ్చింది. ఇటీవల దిల్లీ జంతర్‌మంతర్ వద్ద తన సత్తా చాటింది. ఇప్ప్పుడు ఇలాంటిదే మరో పార్టీ పుట్టుకొచ్చింది. సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించామని, దిమాగీ…

తప్పును ఒప్పుకుని సరిదిద్దుతున్నాం

– 22-ఎకు సంబంధించి 24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు – ‘ధరణి’ తప్పులకు సమాధానం చెప్పే ధైర్యం హరీష్‌కు ఉందా? – సామాన్యుల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ బాధ్యత మాది – ఏలేటి ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలి – మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : పేదల ఆశీస్సులతో…