రక్తసిక్తమైన సరిహద్దులు – భారత విభజన పూర్వాపరాలు

“1947 ఆగస్టు 14న పాకిస్థాన్, ఆగస్టు 15న భారతదేశం అవతరించాయి. కానీ సరిహద్దుల ప్రకటన వెలువడగానే ప్రపంచ మానవ చరిత్రలోనే అతిపెద్ద బలవంతపు జనాభా మార్పిడి (Mass Migration) సంభవించింది. తమ శతాబ్దాల నాటి ఆస్తులను, ఇళ్లను, పూర్వీకుల జ్ఞాపకాలను వదిలేసి హిందువులు, సిక్కులు భారత్కు, ముస్లింలు పాకిస్థాన్కు కాలినడకన, ఎడ్ల బండ్లపై, కిక్కిరిసిన రైళ్లలో…







