Day August 7, 2026

మూసీ తరంగాలు- సింహవాహిని శతకం ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : మూసీ నది ప్రాశస్త్యం- ఆషాఢ బోనాల ఉత్సవాల వైభవ ప్రభావాలను సమన్వయం చేస్తూ ‘మÖసీ తరంగాలు- సింహవాహిని శతకం’ పద్య సంకలనాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, మూసీ పునర్జీవన సంస్థ ఎండీ ఈ.వెంకట నరసింహారెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించారు. మాసబ్ ట్యాంక్ మూసీ…

హైదరాబాద్‌లో భారీ బస్‌ ‌టెర్మినల్‌ ‌నిర్మాణం

 – గాజులరామారంలో 100 ఎకరాల్లో ఏర్పాటు – ట్రాఫిక్‌ ‌ను తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక – లోక్‌సభలో ధ్రువీకరించిన కేంద్ర మంత్రి గడ్కరీ న్యూదిల్లీ, ఆగస్ట్ 7 : ‌హైదరాబాద్‌ ‌నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ ‌సమస్యకు పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగర శివారులోని గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో…

మైసీలియం, వ్యవసాయ వ్యర్థాలతో ‘ఫంగీ లెదర్‌’

– యువ పారిశ్రామికవేత్తల వినూత్న ఆవిష్కరణ ‌- పర్యావరణహిత ప్రత్యామ్నాయ తోలు తయారీ – రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన న్యూదిల్లీ,ఆగస్ట్ 7: ‌బూట్లు, బ్యాగులు, బెల్టులు, జాకెట్లు, వాహనాల సీట్లు ఇలా మనం రోజూ ఉపయోగించే ఎన్నో వస్తువుల తయారీలో జంతువుల తోలును విస్తృతంగా వినియోగిస్తుంటారు. అయితే దీనికోసం లక్షలాది జంతువులు బలవుతుండగా, పర్యావరణ…

లాక్రోస్ ఛాంపియన్‌షిప్‌కు గోపిక, సంగీత

– విద్యార్థులకు మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు వీహెచ్ అభినందన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈనెల 28 నుండి 30 వరకు జరిగే సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ ఛాంపియన్‌షిప్-2026 పోటీలకు బీసీ గురుకుల విద్యార్థులు పి.గోపిక, సంగీత ఎంపికయ్యారని బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి…

సమాచార భవన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7: సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్(ఎఫ్‌డీసీ కాంప్లెక్స్) కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్సవ ఊరేగింపు, బోనాల సమర్పణ, ప్రత్యేక…

ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

– అసెంబ్లీలో బోనాలు.. పాల్గొన్న స్పీకర్, మండలి చైర్మన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖశాంతులతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌లు ఆకాంక్షించారు. శాసనసభ ఆవరణలోని శ్రీ బంగారు…

సైబర్ నేరాల నియంత్రణలో ప్రథమ స్థానం

– 9 కీలక మూల్యాంకన ప్రమాణాల్లో అగ్రస్థానం – సెక్యూరిటీ బ్యూరో అధికారులను అభినందించిన డీజీపీ ఆనంద్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 7:  సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం, అత్యాధునిక సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాల్లో తెలంగాణ పోలీసు శాఖ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర…

అధికారులను కోర్టుకు పిలిపించడం బాధగా ఉంది

– ఐఏఎస్‌ ‌సందీప్‌ ‌సుల్తానియా కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 7: కోర్టు ‌ధిక్కరణ వ్యవహారంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ ‌సుల్తానియా హైకోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సందీప్‌ ‌సుల్తానియాపై వెయ్యి కేసులు ఉన్నాయని, అవన్నీ…

అధికారంలోకి రావడమే బీజేపీ టార్గెట్‌

-‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు దిల్లీ, ప్ర‌జాతంత్ర‌,ఆగస్టు 7: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ టార్గెట్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు  అన్నారు. అధికారం చేపట్టే విషయంలో ఎవరితోనూ పొత్తు ఉండదన్నారు. జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. అయితే ఎన్డీయే కూటమిలో జనసేన…