Day August 7, 2026

న్యాయ పరమైన చిక్కులు ఏలా అధిగమిస్తారు?

“తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర జల సంఘం నుండి అనుమతి పొందాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియ జేస్తే ఆమోదించేందుకు సిద్ధంగా వుంది. కాని గతంలో ఒక మారు డిపిఆర్ కేంద్ర జల సంఘం తిప్పిపంపుతూ…

గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆర్తనాదాలు

– హెచ్చరిక బోర్డులు లేవు, అప్రోచ్ రోడ్లు పూర్తికాలేదు.. – ప్రాణాలు తీస్తున్న రాంగ్ రూట్ ప్రయాణాలు.. – ఇప్పటికే 15 ప్రమాదాల్లో ఆరుగురు బలి! – అధికారుల భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ వైరా/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 7 : హడావిడిగా పనులు పూర్తి చేయడం.. ప్రారంభానికి ముందే రాకపోకలకు అనుమ తించడం.. ప్లాజాలు…

అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వం అంత ఈజీ కాదు

– కీలక నిర్ణయం దిశగా ట్రంప్‌ ‌ముందడుగు న్యూదిల్లీ, ఆగస్ట్ 7: అమెరికాలో జన్మహక్కు పౌరసత్వం నిబంధనలను కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మరో కీలక ముందడుగు వేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలిన కొన్ని వారాలకే, ఆ నిబంధనలను పరిమితం చేసేలా రెండు కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై గురువారం…

మెటాకు రూ.5,400 కోట్ల జరిమానా

– అమెరికా కోర్టు భారీ షాక్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్  7 : ‌సోషల్‌ ‌మీడియా దిగ్గజం మెటాకు అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ‌ప్లాట్‌ఫామ్‌ల వల్ల యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిర్ధారించిన న్యూ మెక్సికో కోర్టు కంపెనీకి 567 మిలియన్‌ ‌డాలర్ల (సుమారు రూ. 5,400 కోట్లకు…

సోషల్‌ ‌మీడియాలో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టలేరు

– భువనగిరి ఎంపీ చామల  న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7: సోషల్‌ ‌మీడియాలో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టలేరని బీఆర్‌ఎస్‌ ‌నేతలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వరుస ఓటములపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌…

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలకు మార్గం సుగమం

“యుపిఐ భారతదేశ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థకు వెన్నెముకగా మారింది. అందువల్ల ఛార్జీల విధానం కేవలం బ్యాంకులు, పేమెంట్‌ సంస్థల ఆదాయ అంశం మాత్రమే కాదు; డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, చిన్న వ్యాపారాలు, వినియోగదారుల ప్రవర్తన, ఆర్థిక చేరిక వంటి అనేక అంశాలపై ప్రభావం చూపే విధాన నిర్ణయం. చట్టసవరణ ద్వారా ప్రభుత్వం ఇప్పుడు ఛార్జీలకు చట్టపరమైన…

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ‌కొత్త క్లౌడ్‌ ‌రీజియన్‌

– ఏఐ ‌సేవలకు మరింత ఊతం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌ప్రముఖ టెక్‌ ‌దిగ్గజం మైక్రోసాఫ్ట్, ‌భారత్‌లో తన క్లౌడ్‌ ‌సేవలను మరింత విస్తరించింది. హైదరాబాద్‌ ‌కేంద్రంగా ‘‘ఇండియా సౌత్‌ ‌సెంట్రల్‌’’ ‌పేరుతో తన నూతన క్లౌడ్‌ ‌రీజియన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త కేంద్రం ఏర్పాటుతో దేశంలో మైక్రోసాఫ్ట్ ‌క్లౌడ్‌ ‌రీజియన్ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్…

సీఎంతో ఆర్థికవేత్త సుబ్రమణియన్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుకునేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెళ్లే అంశంపై ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో శుక్రవారం భేటీ అయి చర్చించారు. ఎక్సైజ్, జీఎస్టీ సంస్కరణలపైన, రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూ సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)ను…

రాహుల్‌ ‌ప్రయాగ్‌రాజ్‌ ‌సభకు అనుమతి

న్యూదిల్లీ, ఆగస్ట్ 7:  కాంగ్రెస్ నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్‌ ‌గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో శ‌నివారం త‌ల‌పెట్టిన‌ ‘ఛాత్రోన్‌ ‌కీ గూంజ్‌’(‌విద్యార్థుల గళం) సభకు యోగీ సర్కారు అనుమతిచ్చింది. పేపర్‌ ‌లీకులు, నిరుద్యోగంపై విద్యార్థులతో రాహుల్‌ ‌గాంధీ ఈ సభలో ముఖాముఖి చర్చించనున్నారు. అయితే ముందుగా సభా వేదిక అయిన కేపీ గ్రౌండ్‌కు గతంలో ఇచ్చిన…