Day August 7, 2026

పల్లెతనం!

తొలితరం తెలుగు కథా రచయిత్రి మాండలికాన్ని హత్తుకున్న మాతృమూర్తి మహాలక్ష్మి ముచ్చట్ల పలుకులమ్మ మా ఊరి ముచ్చట్ల పంతులమ్మ తెలంగాణా పల్లె కోయిలమ్మ మన ఆచార్య పాకాల యశోదమ్మ చదువులెన్నో చదివిన జ్ఞానశీలి పదవులెన్నో నిర్వహించిన కార్యశీలి తెలుగు భాషను ప్రేమించింది తెలంగాణా యాసకు ప్రాణం పోసింది కావ్యాలను పరిశీలించింది పరిశోధనలు కావించింది కమ్మని పదాలను…

నిజాయతీ ఉంటే అమిత్‌ ‌షాతో రాజీనామా చేయించండి

-మోహన్‌ ‌భాగవత్‌కు కేసీ వేణుగోపాల్‌ ‌సవాల్‌ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 7 : ‌రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ఇటీవల జెన్‌-‌జీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎం‌పీ కేసీ వేణుగోపాల్‌ ‌శుక్రవారం తీవ్రంగా స్పందించారు. యువత పట్ల ఆయనకు నిజంగా నిజాయితీ ఉంటే, కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా చేత రాజీనామా…

నిమిషానికి సుమారు 7 లక్షల డాలర్లకు పైగా లాభాలు

చమురు ధరల సంక్షోభం… కార్పొరేట్ లాభాల పర్వం “అనేక దేశాల్లో “విండ్‌ఫాల్ ట్యాక్స్” విధించాలనే డిమాండ్ మళ్లీ బలపడుతోంది. అనూహ్య పరిస్థితుల వల్ల వచ్చిన అదనపు లాభాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వాలు పన్నుల రూపంలో వసూలు చేసి, ఆ మొత్తాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలనే ఆలోచనకు ఆర్థికవేత్తలు మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే యునైటెడ్ కింగ్‌డమ్,…

బోఫోర్స్ కేసుకు సుప్రీం తెర

– 40 ఏళ్ల న్యాయ పోరాటానికి తెర – హిందూజా సోదరులకు ఊరట – చివరి పిటిషన్ కొట్టివేత – 2005 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సవాలు తిరస్కరణ – సీబీఐ పిటిషన్ ను గతంలోనే తిరస్కరించిన సుప్రీం – రూ.1,437 కోట్ల గన్ల ఒప్పందం చుట్టూ సాగిన వివాదం – 1987లో వెలుగుచూసిన…

హుస్నాబాద్ అభివృద్ధికి రూ.33.70 కోట్లు

– గ్రామీణ రహదారులు, వంతెనల అభివృద్ధికి భారీ నిధులు – సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు సిద్దిపేట ప్రజాతంత్ర ఆగస్టు 7: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజ కవర్గ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. గ్రామీణ రహదారు లు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధికి రూ.33.70…

15న 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

– సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం – 3.42 కోట్ల మంది ఉచితంగా సన్న బియ్యం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,ఆగస్టు 7 : రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడు సంగారెడ్డిలో లాంఛనంగా…

ఒక కంటితుడుపు చర్య మాత్రమే

నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారతీయ విద్యావ్యవస్థ పునాదులను బలహీన పరిచింది. 2026 నూతన ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్దతుల నిరోధక) సవరణ బిల్లు కూలిపోతున్న భవనానికి సున్నం పూసిందంతే. పరీక్షాపత్రాల లీకేజికి సంబంధించి కొత్త బిల్లు  1947లో భారతదేశం విభజనకు లోనైనపుడు తన విద్యావ్యవస్థను బ్రిటిష్ నుండి అరువు తెచ్చుకొన్నారు. బ్రిటిష్ కింద…

మైనింగ్ సమస్యలపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : మైనింగ్ సమస్యలపై సెక్రటేరియట్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిలు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చింది. రోడ్డు పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు…

రేపు పింఛనుదారుల మహా ధర్నా

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: ‌రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నేడు ఆగస్టు 7న మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, హెల్త్ ‌స్కీమ్‌ ‌మెరుగుదల వంటి ప్రధాన డిమాండ్లతో ఈ ఆందోళన చేపడుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమను ప్రభుత్వం విస్మరించడం…