Day August 7, 2026

నీటిపారుదల సలహా మండళ్ల పునరుద్ధరణ

– ఎల్‌నినోపై రైతులకు ముందస్తు మార్గదర్శకాలు – సాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నీటి నిల్వలు ఇంకా తక్కువే – తాగునీటి నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం – రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల రేషన్ స్మార్ట్ కార్డులు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7:  ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాల…

సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలి

– పాలిమర్ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను సవాళ్లుగా కాకుండా కొత్త అవకాశాలుగా మలచుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సంక్షోభ సమయాల్లో కొత్త సాంకేతికత,…

త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్

– పౌరుల డేటా భద్రతకు బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీ – అన్ని గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ – ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ కాంక్లేవ్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : రాష్ట్రంలో త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

రేపు కిట్స్‌లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం

వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2026-27 విద్యాసంవత్సరానికి బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎస్‌ఓపి)ను కిట్స్ క్యాంపస్‌లో ఈనెల 8న నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు తెలిపారు. సెషన్-1 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని,…

అనుమ‌తుల‌ను స‌మీక్షించ‌డం త‌గ‌దు

– స‌మ్మ‌క్క సాగ‌ర్ ప్రాజెక్టుకు అనుమ‌తించాలి – జీఆర్ఎంబీ 18వ స‌మావేశపు అజెండా అంశాల‌ను తొల‌గించాలి – ఇది కేంద్ర ప్ర‌భుత్వ విశ్వ‌స‌నీయ‌త‌కు సంబంధించిన అంశం – స‌మీక్షించే లేదా ర‌ద్దు చేసే అధికారం జీఆర్ఎంబీకి లేదు – జలశక్తి మంత్రికి, సెక్రటరీకి హరీశ్‌రావు లేఖ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 7: కేంద్రం ఇప్పటికే చట్టబద్ధంగా…

మిషన్ భగీరథకు పదేళ్లు!

– ఫ్లోరోసిస్ రక్కసిని రూపుమాపిన సుజల వ్యవస్థ – ‘ఎక్స్’లో వీడియో షేర్ చేసి ఆనందం పంచుకున్న‌ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 7: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీరు అందించాలనే సంకల్పంతో ప్రారంభమైన మిషన్ భగీరథ.. దేశానికే ఆదర్శంగా నిలిచిన పథకం. తెలంగాణ ఫ్లోరోసిస్ రక్కసి రూపుమాపిన సుజల వ్యవస్థ అంటూ ‘ఎక్స్’…

చేనేత, వస్త్ర పరిశ్రమ ఆర్థిక వ్యవస్థకు కీలకం

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : చేనేత, వస్త్ర పరిశ్రమ భారత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకభాగం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలు, చేనేత రంగంలో పనిచేస్తున్న సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.…

ప్రజల, రైతాంగ సుభిక్షం కోసం 10న వరుణ యాగం

– పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, కృష్ణా, గోదావరులు పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు సంపూర్ణంగా నిండాలని, మంచి వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలనే ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల…

చేనేత రంగ పునరుజ్జీవమే పరమావధి

– రైతన్న, నేతన్నలకు ప్రభుత్వం అండ – చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల – జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్టాల్స్ ప్రారంభించి పరిశీలన – కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలకు సత్కారం – 16 వరకు కొనసాగనున్న చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : రైతు…