Day August 3, 2026

కార్యాచరణతో పర్యావరణ అనుమతులు

– సుప్రీం తీర్పుతో నీటి ప్రాజెక్టులపై న్యాయపరమైన స్పష్టత – రాష్ట్ర ప్రయోజనాలకనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలి – ప్రాధాన్యత జాబితాలో పాలమూరు, సీతారామ, డిండి, గౌరవెల్లి – గౌరవెల్లి పంప్‌హౌస్‌ను సర్వసన్నద్ధంగా ఉంచాలి – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు అత్యంత…

నిమ్స్‌లో వెయ్యి రొబోటిక్ సర్జరీలు

– డాక్టర్లు, సిబ్బందిని అభినందించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : నిమ్స్ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. రెండున్నరేళ్ల వ్యవధిలోనే నిమ్స్‌లో వెయ్యి రొబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహని సచివాలయంలో సోమవారం కలిసిన ఆయన…

ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ ‌హతం

– తుపాకీ లాక్కుని పారిపోతుండగా కాల్పులు రాంచీ, ఆగస్టు 3 :‌ ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ ‌హతమయ్యాడు. పోలీసుల తుపాకీ లాక్కుని పారిపోతుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ ‌సుజిత్‌ ‌సిన్హా మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ధన్‌బాద్‌ ‌జైలు నుంచి సాహిబ్‌గంజ్‌ ‌మండల్‌…

బ్రిజ్‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌కు దిల్లీ కోర్టులో ఊరట

– మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో..  – ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన దిల్లీ కోర్టు న్యూదిల్లీ,ఆగస్టు 3:  ‌మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ‌మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌కు దిల్లీ కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో ఆయనను…

ఈయేడు కుంభ వృష్టి వర్షాలు తప్పవు

– ప్రాణనష్టం కూడా ఎక్కువే – రంగం భవిష్య వాణిలో మాతంగి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 3 :‌ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. అమ్మవారి ఆలయంలో మాతంగి స్వర్ణలత సోమ‌వారం భవిష్యవాణి(రంగం) వినిపించారు. మీరెవరూ నేను చెప్పింది ఏదీ ఆచరించడం లేదంటూ మాతంగి ఆగ్రహం వ్యక్తం…

విద్యార్థులపై నమోదైన కేసులు వెనక్కి

– ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు – సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, ఆగస్టు 3: ‌జంతర్‌మంతర్‌ ‌వద్ద గత నెలలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హాపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకెళ్లబోమన్న తమ హామీకి కట్టుబడి…

ఇందిరాపార్క్ ‌వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా

– 19వేల పోలీస్‌ ‌పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 3: ‌రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ పక్రియపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరుద్యోగ యువత ఇందిరా పార్క్ ‌చౌరస్తాలో సోమవారం మెరుపు ధర్నాకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 7,437 పోలీస్‌ ‌పోస్టుల నోటిఫికేషన్‌ ‌సరిపోదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 19…

స్వాతంత్య్ర దిన వేడుకలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

– సమష్టి బాధ్యతతో ఏర్పాట్లు చేయాలి – సీఎస్ సంజయ్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: స్వాతంత్య్ర దిన వేడుకలను అత్యంత వైభవంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని సచివాలయంలో సోమవారం…

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోండి.. పెట్టుబడులతో రండి

– ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ అభివృద్ధి – ప్రతీ కార్యక్రమంలో మీ వెన్నంటి ఉంటాం – ఎన్నారైల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ – ఆన్‌లైన్‌లో ఓటు హక్కు నమోదు చేసుకోండి: ప్రవాసులకు భట్టి విజ్ఞప్తి బాల్టిమోర్ (అమెరికా), ప్రజాతంత్ర, ఆగస్టు 3 : అనేక కష్టనష్టాలకోర్చి ఖండాంతరాలు దాటి ఉన్నత శిఖరాలకు…