Day August 3, 2026

అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలికను క్షమించా

– కేసులతో వేధించమని ప్రధాని హామీ – కేసును వెనక్కి తీసుకున్నట్లు దిల్లీ పోలీసులు న్యూదిల్లీ, ఆగస్ట్ 3: ‌నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ఆం‌దోళనల్లో భాగంగా ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్‌ ‌బాలికపై కేసును కొనసాగించబోమని దిల్లీ పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి నోయిడా పోలీసులు ఇటీవల జీరో…

ట్రైనీ ఐపిఎస్‌ ఉదయ్‌ ‌కస్టడీ కోరుతూ పిటిషన్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్టు 3: ‌ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌కృష్ణారెడ్డి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఏడు రోజులపాటు కస్టడీకి కోరారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఉదయ్‌కృష్ణారెడ్డి ఫోన్‌, ‌ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్‌ ‌పరీక్షలకు పంపారు. మరో ఇద్దరి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీల కోణంలోనూ…

అసోంలో అమానవీయ ఘటన

-బాలికపై అత్యాచారం, దారుణ హత్య గౌహతి, ఆగస్ట్ 3: అస్సాంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై, అతి దారుణమైన స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులే ఆమెను గుర్తించలేని స్థితిలో ఇంట్లో శవమై కనిపించిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అస్సాంలోని హైలాఖాండీ జిల్లాకు చెందిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో…

జేపీఎస్‌సీ ప్రిలిమినరీ పేపర్‌ ‌లీక్‌పై విచారణ జరపాలి

-‌ నిరాహార దీక్షకు దిగిన విద్యార్థులు.. ఆందోళన – ఆందోళనకు సీజేపీ నేత అభిజిత్‌ ‌దీప్కే మద్దతు రాంచీ, ఆగస్టు 3: ‌నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌నిరసనలతో కొన్నిరోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారగా ఇప్పుడు ఝార్ఖండ్‌లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఝార్ఖండ్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు చోటుచేసుకున్నాయని…

సౌదీలో ప్రమాదం.. శాశ్వత వికలాంగురాలైన నర్సు

– కూతురిని కాపాడాలని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన తల్లి – రూ.38 లక్షల బ్యాంకు రుణం కారణంగా ‘ట్రావెల్ బ్యాన్’ – రోగిని సౌదీ నుంచి స్వదేశానికి రప్పించి వైద్యం అందించాలి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 3: ఎందరో రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కాపాడిన ఓ నర్సు నేడు తన ప్రాణాల కోసం, స్వదేశానికి…

లోపాలు లేని సమాచారం పొందుపరచాలి

– అధికారులకు సీఈవో ఆదేశాలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 3 : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ నాణ్యతను మెరుగుపరచేందుకు ఫొటోలు లేకపోవడం, జన్మ తేదీ వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాలలో లోపాలను సరి చేసి సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్…

ఏవోయూ ఎంబీఏ, హెల్త్ కేర్ మేనేజ్ మెంట్‌ కోర్సుల‌కు ఎంట్రెన్స్

– దరఖాస్తు చివరి తేది 5 హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 3 : బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి తేది అని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో…

బ్యాలెట్‌ను క‌దిలించిన దిల్లీ నిరసనలు

భారత రాజకీయ ముఖచిత్రంలో వెల్లడైన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కేవలం సీట్ల మార్పిడి మాత్రమే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికల దిశను మార్చే ఒక బలమైన రాజకీయ సంకేతం . బీహార్  బాంకీపూర్, గుజరాత్‌ మాంజల్పూర్,  మధ్యప్రదేశ్  దతియా నియోజకవర్గాల వోటర్లు ఇచ్చిన తీర్పు జాతీయ పార్టీల అహంకారానికి గట్టి హెచ్చరిక…

కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా

రూ.కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన మల్కాజిగిరి కమిషనరేట్ కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వి.చరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు డీజీపీ సి.వి.ఆనంద్ రూ.కోటి బీమా చెక్కును అందజేశారు. మల్కాజిగిరి కమిషసరేట్ 2018 బ్యాచ్ కు చెందిన చరణ్ ఈగల్ ఫోర్స్…