Day July 18, 2026

సీఎంతో ‘నీట్’ ర్యాంకర్లు, అథ్లెట్‌ ప్రవల్లిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల(టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్)లో చదివి ‘నీట్’లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, చైనాలో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో స్వర్ణ పతకాన్ని సాధించిన సాయిప్రవల్లిక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరందరినీ ఆయన అభినందించారు.…

ఆయిల్‌ ‌పామ్‌ ‌కోసం ఏకమవుదాం

– కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం రండి – దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు తుమ్మల లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18: కేంద్రంపై ఉమ్మడిగా ఒత్తిడికి దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని కోరారు. ప్రధాని మోదీని కలిసి ఆయిల్‌ ‌పామ్‌ ‌రైతుల సమస్యలు…

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

– ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపిక – విజువల్‌ ‌వండర్‌ ‘‌కల్కి 2898 ఏడీ’కి రెండు కేటగిరీల్లో అవార్డులు న్యూదిల్లీ,జూలై18:72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు అదరగొట్టాయి. 2024 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీల్లో పలు తెలుగు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ’కమిటీ కుర్రోళ్ళు’ ఎంపికైంది. అంతేకాదు,…

హోటళ్లు, రెస్టారెంట్ల రేపు రాత్రి 12తర్వాతా ప‌నిచేస్తాయి

– ‘ఫిఫా’ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమ‌తి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : హైదరాబాద్ నగరంలోని వేలాదిమంది ఫుట్‌బాల్ అభిమానుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఆదివారం జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర సంస్థలకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని…

21న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

– ఏర్పాట్లపై అధికారులతో తలసాని సమీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18: ఈ నెల 21న నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, 22న జరగనున్న రథోత్సవం సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం…

అందెశ్రీ పాటలు తూటాలు, మరఫిరంగులే

– ఆయన నాకు ఆత్మ బంధువు – గత పాలకుల అహంకారంపై గళమెత్తిన అందెశ్రీ – ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడటానికి ఆయనే నాకు స్ఫూర్తి – అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి ఘట్‌కేసర్, ప్రజాతంత్ర, జూలై 18 : అందెశ్రీ గీతాలు తూటాలు.. మరఫిరంగులు.. జయ జయహే తెలంగాణ గీతం…

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం

– స్కైరూట్‌ ఏరోస్పే ’విక్రమ్‌-1’ ‌రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతం – తొలుత ఇంధన ప్రక్రియలో సాంకేతిక లోపం – అరగంటలోపే సరిదిద్ది ప్రయోగాన్ని పూర్తి చేసిన షార్‌ -‌ ప్రైవేట్‌ ‌రంగంలో తొలి రాకెట్‌ ‌కావడంతో సర్వత్రా హర్షం – ప్రయోగాన్ని వీక్షించిన లోకేశ్‌, ఇ‌స్రో మాజీ శాస్త్రవేత్తలు శ్రీహరికోట, జులై 18: భారత అంతరిక్ష…

కిట్స్‌లో వీఎల్‌ఎస్‌ఐ, సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లు

– ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే ప్రారంభం వరంగల్, ప్రజాతంత్ర, జూలై 18 : వరంగల్‌లోని కిట్స్ డబ్ల్యు కళాశాలకు బి.టెక్‌లో సీఎస్‌సీ-సీఎసఈ(సైబర్ సెక్యూరిటీ), బి.టెక్. ఈసీవీ-ఈసీఈ( వీఎల్‌ఎస్‌ఐ) డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సులతోపాటు బి.టెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్)లో అదనపు సెక్షన్లు మంజూరయ్యాయి. కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో కళాశాల…

ఫాల్కన్‌ ‌గ్రూప్‌ ‌సీఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్ ‌

– 14రోజుల రిమాండ్‌ ‌విధించిన కోర్టు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై18: ఫాల్కన్‌ ‌గ్రూప్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్కన్‌ ‌సీఎండీ అమర్‌దీప్‌ ‌కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్ ‌చేశారు. దిల్లీలోని తీహార్‌ ‌జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమర్‌దీప్‌ అరెస్ట్‌ను చూపించారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌…