Day July 18, 2026

విక్రమ్-1 విజయం శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హ‌ర్షం  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : శ్రీహరికోట వేదికగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో చరిత్రాత్మక విజయాన్ని సాధించ‌డం ప‌ట్ల బీజేపీ రా ష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు ఓ ప్రకటనలో హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇస్రో, విక్రమ్-1 బృందానికి, మన దేశ శాస్త్రవేత్తలకు పార్టీ రాష్ట్ర శాఖ…

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ కష్టకాలం

వ్యవసాయం ప్రకృతిపై ఆధారపడిన జీవన విధానం. వర్షం సకాలంలో కురిస్తే రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది.వర్షం ముఖం చాటేస్తే అదే రైతు జీవితంలో ఆందోళన మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎర్లీ ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ వ్యవసాయంపై ఆందోళన కలిగిస్తోంది. మాన్సూన్ ప్రారంభంలోనే వర్షపాతం తీరులో కనిపిస్తున్న అస్థిరత రైతులను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టుతోంది. ఒకవైపు వర్షాలు…

కాళేశ్వరంపై కోర్టు నోటీసుల వేడి!!

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, దాని పునరుద్ధరణపై న్యాయవాది శ్రీరాంభట్ల శరత్ కుమార్ దాఖ‌లు చేసిన రిట్ పిటిషన్ పై విచార‌ణ జ‌రిపిన తెలంగాణ హైకోర్టు (జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి బెంచ్), ఈనెల 15న కేంద్ర ప్రభుత్వానికి (కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ), రాష్ట్ర ప్రభుత్వానికి మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ ఏ)…

ఒకే దేశం – ఒకే ఎన్నికలు..! రాజ్యాంగ విరుద్ధం, అహేతుకం

భారతదేశంలో లోక్‌సభ , అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా, సరికొత్త రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదిత బిల్లు ద్వారా మన రాజ్యాంగంలో కొత్తగా నిబంధన 82A ను చేర్చడంతో పాటు, నిబంధనలు 83, 172 లను సవరించాలని యోచిస్తున్నారు. అయితే ఈ చట్ట…

ఇస్రో నుంచి నిష్క్రమణలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పేరు వినగానే ప్రపంచానికి గుర్తుకొచ్చేది అత్యల్ప వ్యయంతో అత్యున్నత సాంకేతిక విజయాలు సాధించిన సంస్థ. చంద్రయాన్–3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. మంగళయాన్, ఆదిత్య–ఎల్1, నావిక్, గగన్‌యాన్ వంటి ప్రాజెక్టులు భారత శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి. ఇలాంటి సంస్థ…

సత్యాగ్రహం బలహీనత కాదు, ఇది నైతిక శక్తి

భారత ప్రజాస్వామ్యం ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. అధికారాన్ని ప్రశ్నించే స్వరాలను వినడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. కానీ నేడు ఆ స్వరాలు క్రమంగా బలహీనపడే వరకు వేచి చూసే రాజకీయ సంస్కృతి పెరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు సత్యాగ్రహం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించింది. నేడు అదే సత్యాగ్రహం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కదిలించలేకపోతోందా?…