Day July 13, 2026

విషపు కూతలు.. వినాశకర చేతలు!

– అధికార దర్పాలు.. అపహాస్యమవుతున్న చట్టాలు – ప్రశ్నిస్తే జైలు.. నిలదీస్తే బెల్ట్ ట్రీట్మెంట్ – హింసాత్మక శాపనార్థాలు – బాధ్యతారహిత సమాధానాలు – ముఖ్యమంత్రి నోట ఇవేం మాటలు? – ఇదేనా ప్రజాస్వామ్య తెలంగాణ? “అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజనార్థం అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రతిపక్ష నేతల “కొవ్వు, బలుపు పంటలకు సరిపోతుందని,…

వైఐపీఎస్ నిర్మాణ ప‌నుల్లో జాప్యాన్ని స‌హించ‌ను

– నిర్ల‌క్ష్యం, ఆల‌స్యాన్ని స‌హించేది లేదు – యుద్ధప్రాతిప‌దిక‌న ప‌నులు పూర్తి చేయాలి – ఆద‌ర్శ విద్యా సంస్థ‌గా వైఐపీఎస్‌ – డీపీజీ ఆనంద్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 13: రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ప్రభుత్వం, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(వైఐపీఎస్‌) నిర్మాణ పనుల్లో జాప్యంపై…

సుప్రీం కోర్టు సాక్షిగా బయటపడ్డ రేవంత్‌ ‌వైఫల్యం

– బనకచర్లపై పిటిషన్‌ అం‌తా తప్పులదడక – గురువు చంద్రబాబు కోసమే డ్రామాలు – మరోమారు మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడ్డాయని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ..…

టీజీటెట్‌-‌జూన్‌ 2026 ‌ఫలితాల విడుదల

– ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్‌ – 21‌న విడుదల చేస్తామన్న విద్యాశాఖ డైరెక్టర్‌ ‌నికోలస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 13: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్‌-‌జూన్‌ 2026 ‌ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ‌నవీన్‌ ‌నికోలస్‌ ‌విడుదల చేశారు. జూన్‌ 16 ‌నుంచి 22 వరకు కంప్యూటర్‌ ఆధారిత విధానంలో 10 సెషన్లలో…

విద్యార్థుల్లో కులవివక్షను దూరం చేస్తున్నాం

– యంగ్‌ ఇం‌డియా స్కూళ్లతో విద్యాభివృద్ధి – ఎస్సీ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌కిషోర్‌ ‌మక్వానాతో సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 13: జాతీయ ఎస్సీ కమిషన్‌ ‌చైర్మన్‌ ‌కిషోర్‌ ‌మక్వానాతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల…

అధికారుల సమస్యలపై సత్వర నిర్ణయం తీసుకోండి

– సింగరేణి యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు సింగరేణి భవన్, ప్రజాతంత్ర, జూలై 13 : సింగరేణిలో సుమారు 2,200 మంది అధికారులకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల మాదిరిగా సింగరేణి…

స్వర్ణ పతక విజేత ప్రవల్లికకు సీఎం అభినందనలు

– ఏషియా అండర్-23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పరుగు పందెంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్-23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్-2026లో మహిళల 4I400 రిలే పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ ప్రవల్లిక ఆసియా-23 అథ్లెటిక్…

మహిళా భద్రతకు ‘సహచరి’

– మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ రూప‌క‌ల్ప‌న‌ – రేపు ‘మీ సురక్ష–సహచరి’ కార్య‌క్ర‌మం ప్రారంభం మ‌ల్కాజ్‌గిరి, ప్ర‌జాతంత్ర‌, జూలై 13: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మీ సురక్ష–సహచరి అనే వినూత్న క‌మ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు. క‌మిష‌న‌ర్‌ బి.సుమ‌తి ఆధ్వ‌ర్యంలో రెండు కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.ఈ కార్యక్రమం ద్వారా స్వ‌యంస‌హాయ‌క సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో…

ఎల్-నినో ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం

– రైతులు నష్టపోకుండా మూడు దశల ముందస్తు కార్యాచరణ – ఇక్రిశాట్‌లో శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల సమీక్ష – కలెక్టర్లు, వ్యవసాయాధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13: ప్రస్తుత ఎల్-నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని వ్యవసాయ…