Day July 11, 2026

గాన కోకిల జానకమ్మ కన్నుమూత

– దిగ్భ్రాంతిలో సినీ పరిశ్రమ, అభిమానులు – కేంద్ర మంత్రులు, ప్రముఖుల సంతాపం బెంగళూరు, జూలై 11 : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో మరో తార ఈ లోకాన్ని వీడారు. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాలపాటు కోట్లమంది ప్రేక్షకులను మైమరపించిన లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్. జానకి(88) మైసూర్‌లో శనివారం రాత్రి…

యాదగిరిగుట్ట నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం

– హాజరైన దేవాదాయ శాఖ‌ మంత్రి సురేఖ – తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తాం : పాలకమండలి యాదాద్రి భువనగిరి, జూలై 11 (ప్రజాతంత్ర): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి శనివారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ‌…

కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం కుదరదు

– మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉంచాలని ఎన్‌డిఎస్‌ఎ ఆదేశాలు – గేట్లు మూస్తేనే నీరు ఎత్తి పోయడానికి అవకాశం – ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈటల వ్యాఖ్యలు – బిఆర్‌ఎస్‌ ‌నేతల సూచనలతోనే మాట మార్చిన ఈటల – జలశక్తి మంత్రిత్వ శాఖను కలిసి అనుమతి తెస్తే అభ్యంతరం లేదు – ఈటల, బిఆర్‌ఎస్‌ ‌నేతలకే…

నరహంతకుడిని పట్టుకోండి

– పోలీస్‌ ‌స్టేషన్‌ ‌ముందు గ్రామస్థుల ధర్నా – ఎమ్మెల్యే యాదయ్యను నిలదీసిన ప్రజలు – ఎస్‌ఐ ‌సస్సెన్షన్‌.. ‌నిందితుడి ఆచూకీ కోసం రూ.2లక్షల రివార్డు రంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 11 :రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడిని అప్పగించాలని డిమాండ్‌ ‌చేస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీస్‌స్టేషన్‌ ‌వద్దకు చేరుకున్న…

యుద్ధం భారత్‌ ‌నైజం కాదు

– ప్రపంచ శాంతి, స్థిరత్వమే మా విధానం – భద్రతకు ముప్పు వాటిల్లినందునే ఆపరేషన్‌ ‌సిందూర్‌ – అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ ‌మహేంద్రగిరి జాతికి అంకితం – కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌స్పష్టీకరణ విశాఖపట్నం, జూలై 11: భారత్‌ ‌లక్ష్యం యుద్ధం కాదని, ప్రపంచ శాంతి, స్థిరత్వమే తమ విధానమని కేంద్ర…

అభివృద్ధికి కేరాఫ్‌ అడ్ర‌స్‌గా తీర్చిదిద్దుతా

– ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తా – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ – మంత్రి పొన్నంతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, జూలై 11: హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల అభివృద్ధి తనకు రాజకీయ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి ఇచ్చే కృతజ్ఞత అని నీటిపారుదల, పౌర…

పార్టీలకతీతంగా ఉద్యమకారుల గుర్తింపునకు మద్దతు

– టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం – స్వాగతించిన సంప్రదింపుల కమిటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో అమరుల స్మారక చిహ్నంలో జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియలో శనివారం చరిత్రాత్మక మైలురాయి నమోదైంది. పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియకు తామంతా సంపూర్ణ…

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి

– వ‌చ్చే మార్చి నాటికి మూడు విడతల్లో పూర్తి చేయాలి – సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర,.. జూలై 11 : భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రెవెన్యూ, గృహ…

ఎమిరేట్స్ విమాన సర్వీసులను పెంచాలి

– ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌ను కోరిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎ-380 సర్వీసులను…