Day June 29, 2026

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ఎదురుగాలి… ?

ఒకప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఐటీ రంగం విస్తరణ, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా రంగం , విమానాశ్రయం వంటి అభివృద్ధి ప్రాజెక్టులు నగరాన్ని పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టాయి. కానీ ప్రస్తుతం అదే రంగం మందగమనాన్ని…

నేటి అభివృద్ధి నాటి ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల పుణ్య‌మే!

“భారతదేశ వ్యవస్థ  బ‌లాబ‌లాల‌ను మొదటినుండి కూలంకషంగా అవగాహన ఉండటంవలన చాలా ధైర్యసాహసాలతో ఆత్మవిశ్వాసంతో ప్రధాని బాధ్యతలు చేపట్టి కేవలం 45 రోజులలో దేశ ప్రతిష్టను ఆర్థిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయకుండా అంతర్జాతీయ విఫణిలో దేశ గౌరవాన్ని మర్యాదను నిలబెట్ట కలిగాడు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీవీ  తీసుకున్నటువంటి చర్యలే ఆర్థిక సంస్కరణలు..” (పీవీ నరసింహారావు నూట…

గిరిజనులను ఆదుకున్నది బీజేపీయే

– వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే – గిరిజన నాయకుల సమావేశంలో రామచందర్‌రావు వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్…

అన్నాడిఎంకెలో కొనసాగుతున్న రాజీనామాలు

– కరూర్‌ ఎమ్మెల్యే విజయభాస్కర్‌ ‌రాజీనామా చెన్నై, జూన్‌ 29: ‌తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడిఎంకెకు చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. మాజీ రవాణా శాఖ మంత్రి, కరూర్‌ ఎమ్మెల్యే ఎంఆర్‌ ‌విజయభాస్కర్‌ ‌తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన…

ముఖం చాటేసిన నైరుతి

– దేశవ్యాప్తంగా వర్షాల కోసం ఎదురుచూపు – ఏరువాక సాగక రైతన్న ఆందోళన న్యూదిల్లీ, జూన్‌ 29 :‌ దేశంలో నైరుతి రుతుపవనాలు జూన్‌ 4‌న కేరళ తీరాన్ని తాకినప్పటికీ, దేశంలోని చాలాప్రాంతాలు ఇంకా వర్షాల కోసం వేచి చూస్తున్నాయి. గత 146 ఏండ్ల వాతావరణ చరిత్రలో ఈ జూన్‌ ‌నెల అత్యంత పొడిగా నమోదైన…

దుబ్బాకలో కేజీ బంగారం, నగదు అపహరణ

– కాశీ యాత్రకు వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దొంగలు – కిటికీ ఊచలు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశం – సంఘటన స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ రష్మీ పెరుమాళ్ సిద్దిపేట ప్రజాతంత్ర, జూన్ 29: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 15వ వార్డులో గల ఓ ఇంట్లోకి దొంగలు…

ఏరువాక పౌర్ణమి.. రైతుకు వ్యవసాయ నూతన సంవత్సరాది

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణ పల్లెల్లో వ్యవసాయం కేవలం వృత్తి మాత్రమే కాదు.. అది జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయం. ఆ రైతు జీవితంలో అత్యంత విశిష్టమైన రోజుల్లో ఏరువాక పౌర్ణమి ఒకటి. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగతో రైతులు కొత్త వ్యవసాయ సీజన్ కు శ్రీకారం చుడతారు.…

సేవారంగానికీ ఇక దిక్సూచి

“భారత ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో, ఆ రంగాన్ని కూడా పరిశ్రమల మాదిరిగానే నిరంతరం కొలవడం అనివార్యమైంది. ఆ అవసరాన్ని తీర్చే దిశగా సేవా ఉత్పత్తి సూచీ ఒక కీలక సంస్కరణ. ప్రారంభంలో ఇది ప్రయోగాత్మక సూచీగానే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి అత్యంత కీలకమైన…

కులం జైలులో ప్రజాస్వామ్యం… ప్రశ్నలు మరిచిన వోటరు !

“బాబాసాహెబ్ అంబేద్కర్ తన అక్షరాల్లో స్వేచ్ఛను, సమానత్వాన్ని కలగన్నాడు కానీ ఈ దేశపు కుళ్ళు రాజకీయ వ్యవస్థ ఆ అక్షరాల చుట్టూ కుల సంకెళ్ళు వేసి బంధించింది. అది నేటి ఆధునిక కాలంలోనూ నిర్లజ్జగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే ఈ మేధో బానిసత్వం ఇంకెంతకాలం సాగాలి?” ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనే పవిత్ర…